ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ కన్నుమూశారు.కొత్త కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. కల్యాణ్ సింగ్ మృతిపట్ల… ప్రధాని నరేంద్రమోదీ, పలువురు ప్రముఖులు... Read more
2001 లో ఆఫ్ఘన్ యుద్దం మొదలైనప్పటి నుండి, 450 మంది బ్రిటిష్ సైనికులు చనిపోయారు. బ్రిటన్ షుమారు 30 బిల్లియన్ల పౌండ్లు ఈ యుద్దం పై ఖర్చు చేసింది. 2014 లో బ్రిటిష్ సైన్యం ఆఫ్ఘన్ నెలని వదిలి వేసి... Read more
జన చైనా వృద్ధచైనాగా మారుతున్న తరుణంలో దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. జనాభాను నియంత్రించే క్రమంలో ఒక్కబిడ్డ నిబంధనను కఠినంగా అమలుచేసిన ఆ దేశం ఇప్పుడు ఏకంగా ఒక్కోజంట కనీసం ముగ్గురినైనా కనాల... Read more
అసెంబ్లీ ఎన్నికల అనంతరం పశ్చిమ బెంగాల్లో చెలరేగిన హింసపై విచారణ మొదలుకానుంది. కోల్ కతా హైకోర్ట్ ఆదేశంతో సీబీఐ రంగంలోకి దిగనుంది.అంతేకాదు ఇతర నేరాలపైనా సిట్ వేయనున్నారు.అయితే హైకోర్ట్ తీర్పున... Read more
భారత్ తిరిగివచ్చేందుకు కాబూల్ విమానాశ్రయానికి చేరుకున్నవారిని కిడ్నాప్ చేశారన్నవార్తలు ఆందోళన కలిగించాయి. అయితే తాలిబన్లు వారిని విచారించి విడుదల చేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వారిని సుర... Read more
ఆఫ్గనిస్తాన్ లోని ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్సిటీల్లో కో ఎడ్యుకేషన్ విధానానికి ముగింపు పలకాలని తాలిబన్లుల ఆదేశించారు. హెరత్ ప్రావియన్స్లో తాలిబన్ అధికారులు ఈమేరకు ఆదేశాలు కూడా జారీ చేశారు... Read more
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కంటతడి పెట్టారు.జన ఆశీర్వాద యాత్ర సందర్భంగా అంబర్పేటలో ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.కేంద్ర మంత్రి అయ్యానన్న సంతోషం కన్నా అంబర్ పేటకు దూరమయ్యానన్న బాధే ఎక్కువగా ఉం... Read more
కెసిఆర్ కి ఇక నిద్ర లేకుండా చేస్తామని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు.హుజూరాబాద్ లో పర్యటిస్తున్న అరవింద్ కేసీఆర్ లక్ష్యంగా నిప్పులుచెరిగారు.25 ఏళ్ల కింద దళిత చైతన్య జ్యోతి మొదలు పె... Read more
https://youtu.be/2I9gl_8bwdE Read more
– ప్రశాంత్ పోల్ ఈ […] Read more
https://www.youtube.com/watch?v=5xgVVgl7yyw Read more
వీణవంక మండలం నర్సింగాపూర్లో మొహర్రం వేడుకల్లో పాల్గొన్నారు మాజీమంత్రి ఈటల రాజేందర్. మహ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ చేసిన అత్యున్నత త్యాగానికి ప్రతీక మొహర్రమనీ అన్నారు. త్యాగాల స్... Read more
తనపై అంతర్జాతీయంగా కుట్ర జరుగుతోందని ఆరోపించింది బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. తన ఇన్ స్టా అకౌంట్ ను చైనా హ్యాక్ చేసిందని, తాలిబన్లపై తాను చేసిన పోస్ట్ కనిపించడంలేదనీ వాపోయింది. ‘... Read more
ఆఫ్గన్లో పరిస్థితుల నేపథ్యంలో స్వరభాస్కర్ సహా పలువురి విపరీత వ్యాఖ్యలపై మండిపడ్డారు నటి ప్రణీత. ‘హిందుత్వ టెర్రర్’ అనే పదాన్ని వాడుతూ వారి నైజాన్ని బయటపెట్టుకుంటున్నారనీ అన్నారు.... Read more
ఆఫ్గనిస్తాన్ ఇకపై ఇస్లామిక్ ఎమిరేట్ గా కొనసాగుతుందని తాలిబన్లు ప్రకటించారు. ఇవాళ దేశ 102 స్వాతంత్ర్యదినోత్సవాల సందర్భంగా ఈ ప్రకటన చేశారు. 1996-2001 మధ్య తాలిబన్ల ఏలుబడిలో ఆఫ్గన్ ఉన్నప్పుడు... Read more
ఆఫ్గన్లో రక్తపాత నివారణ కోసమే తాను దేశంవీడినట్టు అధ్యక్షుడు ఆష్రఫ్ ఘనీ అన్నారు. తాను ప్రస్తుతం యూఏఈలో ఉంటున్నట్టు చెప్పారు. దేశప్రజల నుంచి పెద్ద ఎత్తున వస్తున్న విమర్శల నేపథ్యంలో ఫేస్ బుక్ వ... Read more
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా మరో ముగ్గురు మహిళలు కొలువుదీరనున్నారు. అంతేకాదు… తొలిసారిగా ఒక మహిళ సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశముంది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వం... Read more
తాలిబన్ల చెరలోకి వెళ్లిన ఆఫ్గన్ పౌరుల ఆవేదన వర్ణనాతీతం. చీకటి రోజులనుంచి పూర్తిగా బయటపడ్డాం అనుకుంటున్న తరుణంలోనే మరోసారి తాలిబన్లు వారిని చీకట్లోకి నెట్టేశారు. ఇప్పటికే ఓ తరాన్ని నష్టపోయాం... Read more
ఒలింపిన్లతో ప్రధాని మోదీ ఇంట్రాక్టైన నన్ను అబ్బురపరిచింది : టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్
ఒలింపిన్లతో ప్రధాని మోదీ ఇంట్రాక్టైన తీరు తనను అబ్బురపరిచిందని టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొన్న అందరినీ మోదీ ప్రశంసించడం... Read more
తమకెందుకు దళితబంధు ఇవ్వరని ప్రభుత్వాన్ని ధైర్యంగా ప్రశ్నించిన హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామానికి చెందిన అమ్మాయిలను మాజీ మంత్రి ఈటల రాజేెందర్ స్వయంగా అభినందించారు. గ్రామానికి చెందినప్రవల్లిక... Read more
“ప్రపంచ హిందుత్వ కూల్చివేయడం ఎలా” అనే ఈ ఈవెంట్ని ఇస్లాం ఉగ్రవాదులను, క్రిస్టియన్ మత మార్పిడి ముఠా ఆగడాలను వెనకేసుకు వచ్చే వామపక్ష భావజాలం గల భారతీయ మేధావులు, మెదడు నిండా వామపక్ష... Read more
అనుకున్నట్టుగానే అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ కుటుంబంతో తజకిస్తాన్ వెళ్లిపోయారు.ఆయన తన కోర్ టీంతో దేశాన్ని వీడారు. అటు ప్రభుత్వం లొంగిపోవాలని తాలిబన్లు అల... Read more
మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, కాంగ్రెస్ మాజీ ఎంపీ సుస్మితా దేవ్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి సమర్పించారు. రాజీనామా లేఖను అధినేత్రికి పంపిన వెంటన... Read more