The Techie Talk with KP and BP | 17th September 2021 | | MyindMedia Read more
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఈనెల 17 శుక్రవారంనాడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ రానున్నారు. నిర్మల్ లోని వెయ్యి ఉరుల మర్రి దగ్గర నాటి అమరులకు ఆయన నివాళులు అర్పించనున్నారు. అమిత్ ష... Read more
ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు పల్లకొండ రాజు మృతి .. తెలంగాణలోని జనగాం జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్ సమీపంలో రైలు పట్టాలపై రాజు మృతదేహం లభించింది .. Read more
గణేశ్ నిమజ్జనాన్ని అడ్డుకుంటున్నారంటూ భాగ్యనగర గణేశ ఉత్సవసమితి ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తంచేశారు. గత కొన్ని రోజులుగా సరూర్ నగర్ వినాయక సాగర్ వద్దకు నిమజ్జనానికి వస్తున్న గణనాథులను జిహెచ్ఎంసి... Read more
చిన్నారి హత్యాచార ఘటన అమానుషమని వైసీపీ తెలంగాణ చీఫ్ వైఎస్ షర్మిళ అన్నారు. ఘటన జరిగి ఆరు రోజులవుతున్నా సీఎం కేసీఆర్ స్పందించకపోవడం దారుణమన్నారు. చైత్ర కుటుంబసభ్యులను పరామర్శించిన షర్మిళ... Read more
అమెరికాలో వేదిక్ యూనివర్సిటీ ప్రారంభమైంది. ప్రవాస భారతీయులు సంతోష్ కుమార్, విజయ్ ప్రభాకర్, వాసవీ చెక్కా ఈ యూనివర్సిటీని స్థాపించారు. ఈ డిజిటల్ యుగంలో సనాతన భారతీయ పద్ధతులు, విలువల్ని, హిందుత... Read more
ఆఫ్గనిస్తాన్ పాలనావ్యవహారాల్లో అతిజోక్యం చేసుకుంటోంది పొరుగుదేశం పాకిస్తాన్. తమ కన్నుసన్నల్లో పాలన సాగాలని పాక్ ఆశిస్తుండగా..ఆలస్యంగా తేరుకున్న తాలిబన్లు…ఎక్కడికక్కడ ఇప్పుడు చెక్ పెడుత... Read more
యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం కోవిడ్ వ్యాక్సినేషన్ లో రికార్డు సృష్టించిందని ప్రధాని మోదీ అన్నారు. యోగీ సర్కారు పేదలకోసం పనిచేస్తోందని చెప్పారు. అలీగడ్ లో రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్... Read more
ఇవాళ హిందీ దివస్. భారతప్రభుత్వం 1949 సెప్టెంబర్ 14న హిందీని అధికార భాషగా గుర్తించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 343 ప్రకారం దేశంలో గుర్తించిన 22 భాషల్లో హిందీని అధికార భాషగా గుర్తించారు. Read more
తాలిబన్లు ఉగ్రవాదులైతే…గాంధీ,నెహ్రూలూ ఉగ్రవాదులే: అర్షద్ మదానీ జమైత్ ఉలేమా-ఇ-హింద్ ప్రెసిడెంట్ , దరుల్ ఉలూమ్ దేవ్ బంద్ ప్రిన్సిపల్ కూడా అయిన అర్షద్ మదానీ తాలిబన్లను స్వాతంత్ర్య సమరయోధు... Read more
ప్రసిద్ధ బనారస్ యూనివర్సిటీ “హిందూ స్టడీస్ “ మీద కొత్త కోర్సు ప్రవేశపెడుతోంది. ప్రాచీన గ్రంథాలలోని యుద్ధతంత్రాలు ఈ కోర్సులో ఉంటాయి. మహిళా సైనికుల పాత్ర, సైన్యం వ్యూహాలు, శిబిరాల ఏర్పాటు వంటి... Read more
ఇప్పుడు చెప్పబోయే విషయం మనకు తెలియనిది కాదు. ఇప్పుడు తాలిబాన్లు కశ్మీర్ని విముక్తి చేయడంపై దృష్టి సారించినందున ఆ తెలిసిందే మరొక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోవడం కోసం ఇది రాశాను. ఉదాసీనంగా ఉండటమే... Read more
Rajakeeya Chadarangam రాజకీయ చదరంగం -Pramod Buravalli,Kiran Thummala,12th September 2021
Rajakeeya Chadarangam రాజకీయ చదరంగం -Pramod Buravalli,Kiran Thummala,12th September 2021| MyindMedia Read more
విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో లక్ష్మీ నరసింహ స్వామి యాదాద్రి పుణ్యక్షేత్రంలో గిరి ప్రదక్షణ స్వామివారి స్వాతి నక్షత్రం నాడు ప్రతి నెల ఉదయం ఐదు గంటలకు విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఇం... Read more
‘ఇంటి నుంచి బయటకు వెళ్లినోడు వ్యక్తి తిరిగి క్షేమంగా వస్తడని గ్యారంటీ ఏది?.. ఈ ప్రపంచంలో పూర్తి స్థాయి భద్రత ఇచ్చే దేశం ఉందా?’ ‘మన దేశంలో అయితే కష్టం.. అమెరికా ఒక్కటే మోస్ట... Read more
[ ప్రపంచ మత మహా సమ్మేళనం సభను నిర్వహించిన నిర్వాహకుడు హెన్రీ బారోన్ ముందుగానే క్రైస్తవం అన్ని మతాల కంటే శ్రేష్టమైనది అని ప్రకటించాలని నిర్ణయించుకున్నాడు,కానీ ప్రకటించ లేకపోయాడు, ఆ వి... Read more
ఉత్తరప్రదేశ్ ప్రభత్వం ఆలీఘడ్ ఊరు పేరును “హరి ఘడ్” గా మార్చాలి అని నిర్ణయించింది. అయితే ఇలా అలీగఢ్ నుండి హరిగఢ్ గా మార్చడం మతతత్వ అజెండా లో భాగమే అని దీనికి చారిత్రక ఆధారాలు ఏమీ ల... Read more
భూ మాఫియా ఫిలింనగర్ లో ధ్వంసం చేసిన శ్రీ హనుమాన్ ఆలయాన్ని అదే స్థానంలో పూజ్య స్వామీజీలతో కలిసి పునః ప్రతిష్ట పూజ నిర్వహించారు. Read more
“నేను తెలంగాణకు ప్రథమ పౌరురాలినే..! కానీ సామాన్య మహిళను” అంటూ గవర్నర్ శ్రీమతి తమిళ సై సౌందరరాజన్ గారు అభిప్రాయపడ్డారు. తమిళ సై తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించి నేటితో రెండు... Read more
లవ్ జిహాద్ తరవాత ప్రస్తుతం నార్కోటిక్ జిహాద్కు క్రైస్తవ బాలికలు బలవుతున్నారని కేరళ పాస్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.కొట్టాయం జిల్లా కురువిలంగడులోని చర్చి వేడుకల్లో సైరో మలబా... Read more
చరిత్రకారులు, రచయిత ఆచార్య శిప్రముని పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు ప్రొఫెసర్ ముదిగొండ గురు శివప్రసాద్ కు ఆచార్య జీవీఎస్ సాహితీ వార్షిక పురస్కారాన్ని అందజేయనున్నారు. ఈనెల 13న పురస్కార ప్రదానం ఉం... Read more
“మన ప్రియమైన మాతృభూమి, గొప్ప వారసత్వం ఈ దేశంలో ఐక్యతకు ఆధారం. భారత్ లోని హిందువులు, ముస్లిములకు పూర్వీకులు ఒక్కరే. “హిందూ“ అనే పదం మన మాతృభూమి, పూర్వీకులు, మన సంస్కృతి మనకిచ్చిన గొప్ప వారసత్... Read more
హైదరాబాద్ దాటి విస్తరిస్తున్న ఎంఐఎం పార్టీ…త్వరలో ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ మీద కన్నేసింది. పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అప్పుడే ఎన్నికలప్రచారం మొదలుపెట్టారు. బీఎస్పీ, ఎస్పీ అధినే... Read more
Exclusive Interview With Kinnera Mogulaiah | Full Life Story | Bheemla Nayak Song | MyindMedia Read more
ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ముల్లా మహ్మద్ హసన్ అఖుంద్ ప్రధానిగా కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మూడు వారాల తరువాత ఏర్పడ్డ ప్రభుత్వంలో మరో 8 మంది వివిధ శాఖలకు కీలక మంత... Read more