‘ఆధార్-ఓటర్’ ఐడీని లింక్ చేసే ఎన్నికల చట్టాల(సవరణ) బిల్లు లోక్సభలో ఆమోదం పొందింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టిన ఎన్నికల చట్టాల(సవరణ) బిల్లు 2021, సోమవారం మ... Read more
ఇండో-నేపాల్ సరిహద్దులో చైనా అక్రమచొరబాటుదారుడి అరెస్ట్ – చైనా గుర్తింపు పత్రాలు లభ్యం
ఎలాంటి అనుమతి పత్రం లేకుండా భారత్ లోకి చొరబడిన చైనా జాతీయుడిని ఐబీ, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ SIB అధికారులు అరెస్ట్ చేశారు. ఇండో-నేపాల్ సరిహద్దు సమీపంలోని మధుబనిలో అదుపులోకి తీసుకున్నారు.... Read more
లక్నో ఐపీఎల్ ఫ్రాంచైజీకి మెంటార్ గా నియమితులైన మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ పై, ప్రధానిమోదీపై సోనీ స్పోర్ట్స్ చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. అయితే కాసేపటికే ఆ అభ్యంతరకర పోస్టును డిలిట్... Read more
మహారాష్ట్రలో రెచ్చిపోయిన జిహాదీలు – హిందువుల దుకాణాలు, వాహనాలు లక్ష్యంగా విధ్వంసకాండ
మహారాష్ట్రలో అల్లర్లు యవత్మాల్ జిల్లాకు పాకాయి. ఉమర్ ఖేఢ్ లో హిందువులు లక్ష్యంగా జిహాదీ గ్రూపులు రెచ్చిపోయాయి. సోషల్ మీడియాలో మహ్మద్ ప్రవక్త పట్ల అనుచిత పోస్టు పెట్టారని వారంతా పట్టణంలో బీభత... Read more
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్, టిబెట్ ఆధ్యాత్మిక వేత్త దలైలామాతో భేటీ అయ్యారు. హిమాచల్ ప్రదేశ్ లో వీరిద్దరూ సమావేశమయ్యారు. ఈ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని... Read more
1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినా గోవా, డామన్ & డయ్యూ లకు మాత్రం స్వేచ్చ లభించలేదు. గోవా రాష్ట్రాన్ని పోర్చుగీసులు ఆక్రమించి కొన్ని శతాబ్ధాలుగా అక్కడే పాతుకు పోయారు. గోవాను భారతదే... Read more
తుదిశ్వాసవరకూ గోవా కోసమే పనిచేశారు – విమోచనోత్సవాల్లో పరికర్ ను గుర్తు చేసుకున్న మోదీ..
దేశం మొఘలుల పాలనలో ఉన్న సమయంలో గోవా పోర్చుగల్ పాలన కిందకు వెళ్లిందని… అయితే ఇన్నేళ్లైనా గోవా భారతీయతను మర్చిపోలేదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. గోవా విమోచన ఉత్సవాల సందర్భంగా పలు అధికా... Read more
జేఎన్టీయూ, నిపుణ, సేవా ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా – పదివేలమందికి ఉద్యోగాలు
నిపుణ ఫౌండేషన్, సేవా ఇంటర్నేషనల్, జేఎన్టీయూ ఆధ్వర్యంలో భాగ్యనగరంలో మెగా జాబ్ మేళాను నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ మేళాను ప్రారంభించారు. ప్రస్తుతం యువత కేవలం ఉద్యోగ బాధ... Read more
కమ్యూనిస్టు పార్టీ పాలనలో ఉన్న కేరళలో హత్యా రాజకీయాలు కలకలం రేపుతున్నాయి. ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకుల హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కేరళ ఓబీసీ మోర్చా కార్యదర్శి , న్యాయవాది రంజిత్ శ్రీనివాసన్ ను... Read more
కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభ వేడుక సందర్భంగా నగరంలోని పారిశుధ్య కార్మికులనూ మోదీ పలకరించారు. వారిపైకి పూలు చల్లి అభినందించారు. గతంలో కూడా వారణాశి పారిశుధ్య కార్మికుల పాదాలు కడిగారు మోదీ. Read more
భోథ్ మండలం ధన్నూర్ (బి) గ్రామంలో బలరాం జాదవ్ ఏర్పాటు చేసిన వైద్యశిబిరానికి మంచి స్పందన వచ్చింది. మండలం చుట్టుపక్కల గ్రామాల నుండి వందల సంఖ్యలో ప్రజలు వచ్చి వైద్యులకు చూపించుకొని వైద్యపరీక్షల... Read more
నాగాలాండ్లో ఘటనపై కోర్టు ఎంక్వైరీకి ఇండియన్ ఆర్మీ ఆదేశించింది. భద్రతాబలగాలు పౌరులపైకి కాల్పులు జరిపిన ఘటనలో 14 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. మేజర్ జనరల్ ర్యాంక్ అధికారి నేతృత్వంలో ఈ విచారణ... Read more
దేశంలోనే తొలి మానసిక వైద్య నిపుణురాలు డాక్టర్ శారదా మీనన్ కన్నుమూశారు. పలు ఆరోగ్యసమస్యలతో బాధపడుతున్న ఆమె 98 ఏళ్లవయసులో కొద్దిసేపటిక్రితం చనిపోయారు. మంగళూరులో పుట్టిన డాక్టర్ శారద.. మద్రాస్... Read more
హర్యానాలో ఘోరం జరింగింది. రోహ్తక్లోని భాలి ఆనంద్పూర్ లో పెళ్లి బరాత్ లోనే యువతిని తుపాకీతో కాల్చాడు మహ్మద్ సాహిల్ అనే యువకుడు. ప్రస్తుతం ఆ యువతి చావుబతుకుల్లో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంద... Read more
షియా వక్ఫ్ బోర్డు మాజీ చీఫ్ వసీం రిజ్వీ ఇస్లాం మతాన్ని త్యజించి హిందూ మతం స్వీకరించారు. ఘజియాబాద్లోని దాస్నా దేవి ఆలయంలో మహంత్ యతి నరసింహానంద గిరి సమక్షంలో హిందూ మతంలోకి మారాడు. తన పూర్వీకు... Read more
ఇండోనేషియాలోని అతిపెద్ద అగ్నిపర్వతం మౌంట్ సెమెరు నుంచి లావా విరజిమ్ముతోంది . ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 13 మంది మరణించారు.90 మంది గాయపడ్డారు. చుట్టుపక్కల ప్రాంతాలనుంచి వేలాదిమందిని సురక్షిత ప్రా... Read more
ఈ రోజు దేశంలో హిందూ అనండి హిందుత్వం ఆనండి దానిని ఎవ్వరు విస్మరించే పరిస్థితి లేదు , కాబట్టి మేము కూడా హిందువులమే కానీ RSS చెప్పే హిందువులం కాదు అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు ,వాళ్లే ఒక... Read more
భద్రతా బలగాలు ప్రత్యేక సందర్భాలలో కలిసి కూర్చొని భోజనం చేసే సంప్రదాయాన్ని పెద్ద బోజనం (‘బడా ఖానా’) అని అంటారు. జైసల్మేర్లోని బిఎస్ఎఫ్ క్యాంపులో సైనికులు, అధికారులతో కలిసి భోజనం... Read more
దేశ రాజధాని సమీపంలో ఘోరం జరిగింది. ఓ యువకుడిని అతని ప్రియురాలి కుటుంబం దారణంగా హత్య చేసింది. కారణం తను మతం మారడానికి నిరాకరించడమే . ఈ దారుణకాండలో హతుడు హిందూ యువకుడు కాగా…అతన్ని అత్యంత... Read more
అసోంలో క్రైస్తవ మాఫియా రెచ్చిపోతోంది. ఓ ఆలయంలోకి ప్రవేశించి శివలింగాన్ని ధ్వంసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తరువాత హిందువులు….ఆ ప్రాంగణాన్ని శుద్ధి చేసి ప్రత్యేక పూజలు నిర్వహించా... Read more
పంజాబ్ లో వేగంగా మతమార్పిళ్లు – పాస్టర్ బజీందర్ కార్యక్రమానికి చీఫ్ గెస్టులుగా సీఎం చన్నీ, సోనూసూద్
‘మేరా యేషు యేషు’ వీడియోతో ప్రసిద్ధుడైన మతబోధకుడు బజీందర్ సింగ్ పంజాబ్ లో తన నెట్ వర్క్ ను వేగంగా విస్తరించుకుంటున్నాడు. అతని ఆధ్వర్యంలోని ‘ప్రాఫిట్ బజీందర్ సింగ్ మినిస్ట్రీ... Read more
అమరవీరుడు, తెలుగుబిడ్డ కల్నల్ సంతోష్ బాబుకు మరణానంతరం మహావీర చక్రను ప్రదానం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్లో జరిగిన కార్యక్రమంలో సతీష్ బాబు సతీమణి, తల్లి అవార్డును అందుకున్నారు. గత ఏడాది... Read more