ముస్లిం యువత తలుచుకుంటే ఈ దేశంలో తలదాచుకునేందుకు హిందువులకు చోటు దొరకదు – ఎంపీసీ చీఫ్ మౌలానా తౌకీర్ రజాఖాన్
దేశాన్ని విచ్ఛిన్నం చేసే మతోన్మాదులు రెచ్చిపోతున్నారు. కానీ ఓ హింసా ప్రవృత్తిని పెంచే జిహాదీ శక్తుల ప్రసంగాలు వామపక్ష వాదులు, సెక్యులర్లు, ఉదార వాదులకు కనిపించడం లేదో, లేదా కళ్లు మూసుకున్నట్... Read more
యోగీని గెలిపిస్తే ప్రధానిగా వెళ్తారు..నన్ను గెలిపించండి ఐదేళ్లు సీఎంగా ఉంటా – అఖిలేష్
యోగీ రెండోసారి సీఎం అయినా ప్రధాని అభ్యర్థిగా వెళ్తారని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. యూపీకి తదుపరి సీఎంను నేనే అని శ్రీకృష్ణుడు కలలోకి వచ్చి చెప్పాడని అఖిలేశ్ అన్నారు. బీజేపీకి రాష్ట్ర ప... Read more
ప్రముఖ గాయని, భారతరత్న లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. 92 ఏళ్ల లతాజీ ఐసీయూలో చికిత్స పొందుతున్నట్టు తెలిసింది. ఈ విషయం తెలిసిన ఆమె అభిమాన లోకం ఆందోళన చెందుతోంది. లతాజీ కోలుకోవాల... Read more
బాలీవుడ్ హిట్ మూవీ బజరంగీ భాయిజాన్ లో నటించిన పాప హర్షాలీ మల్హోత్రా ను మహారాష్ట్ర ప్రభుత్వం “అంబేద్కర్” పురస్కారంతో సత్కరించింది. ఇప్పుడా చిన్నారికి 13 ఏళ్లు. ఆ రాష్ట్ర గవర్నర్ భ... Read more
ధర్మ పరిరక్షణ, జాతీయ వాదాన్ని గట్టిగా వినిపించాలనే ఉద్దేశంతో సోనాల గ్రామంలో సభ్యులు “జై హింద్” వాట్సప్ గ్రూప్ ని ఏర్పాటు చేశారు. ఈ గ్రూపులో సోనాలతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన జాత... Read more
శ్రీ గురుగోవింద్ సింగ్ ప్రకాష్ పరబ్ పవిత్రోత్సవ్ సందర్భంగా అమరవీరులు జోరావర్ సింగ్, ఫతే సింగ్ ను స్మరించుకుంటూ..డిసెంబర్ 26 ను ఇక నుండి ‘వీర బాలల దినోత్సవం’ గా ప్రకటించిన కేంద్రప... Read more
గడచిన కొద్ది సంవత్సరాలుగా ఘర్ వాపసీ అనే పదం పత్రికల్లో చాలా ప్రాచుర్యం పొందింది. దానికి సంబంధించి అనేక కథనాలు వ్యాఖ్యానాలు ఫోటోలు వ్యాసాలు వస్తూనే ఉన్నాయి. ఈమధ్య టైమ్స్ అఫ్ ఇండియా పత్రికల... Read more
పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయలేం – అత్యాచారం కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
అత్యాచారం కేసులో నిందితుడిపై దాఖలైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. బాధితురాలు, పిటిషనర్ల మధ్య కుదిరిన ఒప్పందం, ఇద్దరి వివాహం ఆధారంగా ఎఫ్ఐఆర్ ను కొట్టివేయలేమని స్పష... Read more
ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయం భారత్ లో నిర్మితమవుతోందని మీకు తెలుసా. పశ్చిమబెంగాల్లోని టెంపుల్ ఆఫ్ వేదిక్ ప్లానిటోరియం పేరుతో బృహదాలయ నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ... Read more
మోకాలి లోతు మంచులో నిలబడి పహారా కాస్తూ, హిమపాతం కురుస్తుండగా నిండుచూలాలిని ఆస్పత్రికి మోసుకెళ్తూ….
కశ్మీర్ సరిహద్దు కుప్వారాలో భయంకర మంచు తుపాను మధ్య ఆర్మీ జవాను నిశ్చలంగా, నిర్భయంగా నిలబడి ఉన్న వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. మన రక్షణ కోసం సరిహద్దులో కాపు కాస్తున్న ఆ జవానే అసలైన హీర... Read more
దేశ పురోగతిని ఆపడం ఎవరి వల్లా కాదు, ఇక్కడ నిజాం మూలాలు తొలగిపోతున్నాయ్ – అసోం సీఎం హిమంత
తెలంగాణ పర్యటన సందర్భంగా…ఎంఐఎం అధినేత అసదుద్దీన్ లక్ష్యంగా మండిపడ్డారు అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వాశర్మ. అయోధ్యలో రామమందిర నిర్మాణం ప్రారంభమైంది…ఇక్కడ నిజాం మూలాలు పూర్తిగా తొలగ... Read more
కర్నూలు జిల్లా అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి సహా పలువురు నాయకులపై దాడిని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం సహా అన్ని మండల కేంద్రాల్లో బీజేపీ నిరసన ర్యాలీని నిర్వహించింది. అక్రమ... Read more
కాశీ విశ్వనాథ్ ధామ్ కార్మికులకు 100 జతల జూట్ పాదరక్షలు అందించారు భారత ప్రధాని నరేంద్రమోదీ. అక్కడ పనిచేస్తున్న కొందరు కార్మికులకు చెప్పులు లేవని తెలుసుకున్న ఆయన ఈ పని చేశారు. కొద్ది రోజల క్రి... Read more
మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా తలెత్తిన భద్రతా వైఫల్యం గురించే దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. దాని వెనక ఉగ్రకుట్ర ఉందని బీజేపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రధాని నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలంట... Read more
పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థకు 25 ఎకరాల భూమిని కేటాయించిన చత్తీస్ గఢ్ కాంగ్రెస్ ప్రభుత్వం – బీజేపీ నేతల ఆందోళనతో కేటాయింపులు రద్దు
పాకిస్తానీ ఉగ్రవాద సంస్థ దవాత్-ఇ- ఇస్లామీకి 25 ఎకరాల భూమిని కేటాయించింది ఛత్తీస్ గఢ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే స్థానిక బీజేపీ నాయకుడు మాజీ మంత్రి బ్రిజ్మోహన్ అగర్వాల్ ఆందోళనతో ప్రభుత్వ... Read more
ఆదిలాబాద్ లో రైల్వే వంతెన నిర్మాణంలో అధికార పార్టీ వైఖరిని నిరసిస్తూ ఆందోళనకు దిగిన బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేశారు. మాట తప్పిన చైర్మన్ రాజీనామా చేయాలంటూ ఆయన ఇంటిముందు…... Read more
పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో పంజాబ్లో బుధవారం నాడు రూ. 42,750 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫిరోజ్పూర్ పర్యటనకు వస్తున్నారు, అయితే రైతుల ఆందోళన, ఈ మధ్యే జరిగిన పేలు... Read more
అనాథల అమ్మగా పిలిచే ప్రముఖ సామాజికకార్యకర్త సింధుతాయ్ సప్కల్ కన్నుమూశారు. మాయి అని అందరూ ప్రేమగా పిలిచే సింధును భారత ప్రభుత్వం పద్మశ్రీతో గౌరవించింది. 2వేల మంది అనాథపిల్లలను దత్తత తీసుకుని వ... Read more
తమిళనాడు కాంచీపురానికి చెందిన ఓ వ్యక్తి 2 కోట్ల విలువైన ఇంటిని విరాళంగా ఇచ్చాడు. అయితే అతనికి సంతానం లేదనుకుంటే పొరపాటు. తన ఇష్టానికి విరుద్ధంగా పిల్లలు క్రైస్తవమతంలోకి మారడమే కారణం. తమిళనాడ... Read more
సూర్యనమస్కారాలు ఇస్లాంకు విరుద్ధం, ముస్లిం పిల్లలంతా సూర్య నమస్కారాలకు దూరంగా ఉండాలి- ముస్లిం పర్సనల్ లా బోర్డు
75 స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా జనవరి 1 నుంచి 7 వరకు పాఠశాలల్లో సూర్య నమస్కారాలు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలపై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆభ్యంతరం వ్యక్తం చేసింది. మెజారిటీ... Read more
పంజాబ్ సర్కారు బాధ్యతారాహిత్యం వల్ల సాక్షాత్తూ దేశ ప్రధాని దాదాపు 20 నిమిషాల పాటు రోడ్డు మీద నిలబడాల్సి వచ్చింది. ఎన్నడూ లేనిది ఎస్పీజీ …ఆయుధాలు పట్టుకుని కాన్వాయ్ కి ఇరువైపులా ఆయనకు ర... Read more
బహుశా స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఈ రోజు జరిగిన సంఘటన వంటిది యెప్పుడూ జరిగి వుండదు. ఈ రోజు మోడీ, మేము లేచిన వేళ బాగుంది… సాధారణంగా ప్రధాని పర్యటనకు చాలా భద్రతా రూల్స్ పాటిస్తారు. ముందుగ... Read more
దేశంలో అత్యంత అవినీతి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని మండిపడ్డారు బీజేపీ జాతీయఅధ్యక్షుడు జేపీ నడ్డా. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని…నియంతృత్వ పాలన సాగుతోందని అన్నారు.... Read more
అదితి జైన్ – “ఈ పరిణామాలు అన్ని నేను చూసాను మరియు ఇప్పటికీ చూస్తున్నా. అందుకే నేను వీటి గురించి పూర్తిగా చెప్పగలను. బెంగాల్ పశ్చిమ బోర్డర్ ప్రదేశంలో చిన్న కంపెనీ యాజమాన్యంలోని టౌ... Read more