హలాల్, హిజాబ్ అంశాలపై కాక ఇన్ ఫ్రా, ఐటీలపై దృష్టిపెడదాం, మన నగరాల అభివృద్ధికోసం పోటీపడదాం – కర్నాటక పీసీసీ చీఫ్ డీకే, మంత్రి కేటీఆర్ ట్వీట్ల చర్చ
ట్విట్టర్ వేదిగ్గా సవాళ్లు చేసుకున్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్, కర్నాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్. ఈసందర్భంగా హైదరాబాద్, బెంగళూరు అభివృద్ధిపై వారిద్దరి మధ్య ఆసక్తికర చర్చ సాగిందనే చెప్పవచ్చ... Read more
జంతువులను హింసించి చంపడం సరికాదు – అపస్మారకస్థితిలోకి వెళ్లేలా చేసి అప్పుడు వధించేలాచూడండి – బెంగళూరు నగరపాలికకు రాష్ట్ర పశుసంవర్థక శాఖ ఆర్డర్
అత్యంతకర్కషంగా జంతువులను వధించే హలాల్ పై కర్నాటక ప్రభుత్వం దృష్టి సారించింది. కబేళాల్లో వాటిని వధించే ముందు అపస్మారక స్థితికి తీసుకురావడం తప్పని సరి చేయాలని బృహత్ బెంగళూరు మహానగర పాలక సంస్థ... Read more
అల్లాహు అక్బర్ అని అరుస్తూ గోరఖ్ నాథ్ ఆలయ ప్రాంగణంలోకి దూసుకెళ్లేందుకు దుండగుడియత్నం-అడ్డుకున్న పోలీసులపై ఆయుధంతో దాడి
ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాలోని గోరఖ్నాథ్ ఆలయ ప్రాంగణంలోకి ఓ వ్యక్తి బలవంతంగా ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. అతను పదునైన ఆయుధం కలిగి ఉన్నాడు. అతనిని అదుపుచేయడానికి ప్రయత్నించిన ఇద్ద... Read more
హైదరాబాద్ మరోసారి ఉగ్ర కలకలం రేగింది. దేశంలో ఎక్కడ ఉగ్ర దాడులు జరిగినా దాని మూలాలు, లింకులు హైదరాబాద్ లో బయటపడుతూనే ఉంటాయి. కేంద్రలో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రప్రథమం... Read more
Rajakeeya Chadarangam రాజకీయ చదరంగం -Pramod Buravalli,Kiran Thummala, 3rd April 2022
Rajakeeya Chadarangam రాజకీయ చదరంగం -Pramod Buravalli,Kiran Thummala, 3rd April 2022 | MyindMedia Read more
ఆదిలాబాద్ సోనాలలో గోవులను అక్రమంగా తరలిస్తుండగా స్థానిక యువకుడు ఆడ్డుకున్నారు. పెద్దసంఖ్యలో గోవుల్ని కబేళాకు తరలిస్తున్నారని వారికి సమాచారం అందింది. దీంతో రోడ్డుపైకి చేరుకున్న వారంతా వాహనాన్... Read more
శ్రీలంక లో నేడు నెలకొన్న దుర్భర పరిస్థితులకి కారణం ఎవరు ? ఖచ్చితంగా వారసత్వ రాజకీయాలు అని చెప్పవచ్చు. ప్రజలు తమ విజ్ఞతని ప్రదర్శించక పొతే అది దేశం కావచ్చు లేదా దేశంలో ఒక భాగంగా ఉండే ప్రానిస్... Read more
కాశ్మీర్ లోయ నుంచి 1990వ దశకంలో తరిమి వేయబడిన పండిట్లు మరో సంవత్సరంలో తిరిగి స్వస్థలాలకు చేరుకోగలరని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ విశ్వాసం వ్యక్తం చేశా... Read more
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో మరో సారి డ్రగ్స్ కలకలం రేగింది. హైదరాబాద్ నగర నడిబొడ్డున బంజారాహిల్స్లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్లో నిషేధిత మాదకద్రవ్యాలు లభ్య... Read more
ముస్లింలు లౌడ్ స్పీకర్లలో ఆజాన్ ప్లే చేయడం ఆపకపోతే మసీదుల బయట హనుమాన్ చాలీసా పెడతాం – రాజ్ ఠాక్రే
మసీదుల ముందు లౌడ్ స్పీకర్లలో హనుమాన్ చాలీసా పెడతామన్న మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఏప్రిల్ 2న గుడిపడ్వా సందర్భంగా ముంబైలోని శివాజీ పార్క్లో జరిగ... Read more
పరీక్షల్ని పండగలా మార్చుకోండి – పరీక్షలకోసం, మార్కుల కోసం మాత్రమే చదవకండి – పరీక్షా పే చర్చాలో ప్రధాని
ఏప్రిల్లో వార్షిక పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు భారత ప్రధాని మోదీ. పరీక్షల్ని ఉత్సవాల్లా, పండగల్లా భావించాలంటూ..వాటిని సంబరంగా ఎలా మార్చుకోవచ్చునో చర్చిద్దామంటూ పరీ... Read more
భారత్-నేపాల్ రైలు సర్వీస్ రేపు ప్రారంభం – ఢిల్లీనుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్న ఇరుదేశాల ప్రతినిధులు
భారత్ నుంచి నేపాల్ కు రైలు సర్వీస్ రేపటినుంచి ప్రారంభం కానుంది. బిహార్ జయనగర్ నుంచి నేపాల్ లోని కుర్తా మధ్య 34 కిలోమీటర్ల మేర నడిచే రైలు సర్వీస్ ను న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ నుంచి వీడియో... Read more
మరొక అరుదైన పురాతన విగ్రహం బయటపడింది. జమ్ముకశ్మీర్ పుల్వామా జిల్లాలోని కాకపోరా ప్రాంతంలో జీలం నది నుంచి అపురూపమైన విష్ణుమూర్తి విగ్రహం బయటపడింది. కొందరు కూలీలు జీలం నదినుంచి ఇసుక తవ్వుతుండగా... Read more
నేరస్తులపట్ల కనికరం అక్కర్లేదు – 100 రోజుల్లో 10,000 పోలీసు నియమకాలు – అధికారులకు యోగీ ఆదేశం
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాబోయే 100 రోజుల్లో 10,000 మంది పోలీసులను నియమించనుంది. ఈమేరకు రిక్రూట్ మెంట్ కు సన్నద్ధం కావాలని సీఎం యోగీ అధికారులను ఆదేశించారు. నేరాలను అదుపు చేసే ప్రయత్నాల్లో సాంక... Read more
తెరపైకి హలాల్ అంశం – హలాల్ మాంసం బహిష్కరించాలని జట్కా మాంసాన్నే తినాలని హిందూ సంఘాల డిమాండ్
హిజాబ్ వ్యవహారం తగ్గుముఖం పట్టిందో లేదు హలాల్ అంశం తెరమీదకు వచ్చింది. హలాల్ మాంసాన్ని బహిష్కరించాలని కర్నాటకలోని హిందూ సంస్థలు పిలుపునిచ్చిన నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి... Read more
సాధించాలన్న కసి ఉండాలే కాని.. కొండలనైనా పిండి చేసే శక్తి మహిళలకుంటుంది. ముంబయి సింగం ని చూస్తే అది నిజమే అనిపిస్తుంది. దేశంలో చాలా మంది మహిళల నేపథ్యమే అంబికది. భర్త కానిస్టేబుల్. తమిళనాడులోన... Read more
ఇతర పార్టీల నుండి బిజెపిలోకి చేరికలుంటాయని స్పష్టం చేసిన బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బి ఎల్ సంతోష్ తాము నలుగురిమే ఉంటామంటే కుదరదని తెలంగాణలోకి బిజెపి నాయకులకు తేల్చి చెప్పారు.... Read more
ఆంధ్రప్రదేశ్ లోనూ పెరిగిన విద్యుత్ చార్జీలు – కరెంట్ చార్జీల టారీఫ్ ని విడుదల చేసిన రెగ్యులేటరీ చైర్మన్ జస్టిస్ నాగార్జున రెడ్డి
ఆంధ్రప్రదేశ్ లోనూ కరెంట్ చార్జీలు పెంచారు. 30 యూనిట్ల వరకు యూనిట్ కు ప్రస్తుతం ధర రూ.1.45 ఉంటే 1.9 పైసలు, 31-75 యూనిట్ల వరకు యూనిట్ కు ప్రస్తుతం ధర రూ.2.09 పైసలు ఉండే రూ.3 లు, 76-125 యూనిట్ల... Read more
దైవదూషణ చేస్తున్నవాళ్లను హత్య చేయాలంటూ ప్రవక్త కలలోకి వచ్చి చెప్పినందున ఒక మహిళను సహోద్యోగి హత్య చేసిన సంఘటన పాకిస్థాన్ లో డేరా ఇస్మాయిల్ ఖాన్ ప్రాంతంలో జరిగింది. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్త... Read more
ప్రత్యేక విమానంలో హస్తినకు బయల్దేరిన సీఎం కేసీఆర్ – రైతు నేతలను, కేంద్ర మంత్రులను కలిసే అవకాశం
సీఎం కేసీఆర్ బుధవారం ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. రైతు నేతలను, ధాన్యం కొనుగోలు వివాదం విషయమై కొందరు కేంద్ర మంత్రులను కలిసే అవకాశమున్నట్టు ఊహాగానాలు వస్తున్నాయి. సీఎం... Read more
తరుచూ మనం వినేది లేదా చూసేది ప్రపంచవ్యాప్తంగా ఎదో ఒక దేశంలో పురాతన శివ లింగం బయటపడ్డది అని. కానీ పురాతన విష్ణుమూర్తి విగ్రహం బయట పడడం అరుదు. బహుశా శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి నదీ ప... Read more
ఎవరికే ఆపదా వచ్చినా ఆదుకోవడంలో ముందుంటారు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా. అంతబిజీ లైఫ్ లోనూ సోషల్మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ…తనదైన శైలిలో మంచి సందేశాలిస్తుంటారు. ఆకట్టుకునే అంశాల... Read more
సంగం బ్యారేజీకి దివంగత మంత్రి మేకపాటి గౌతం రెడ్డి పేరుపెట్టనున్నట్టు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.నెల్లూరులో గౌతంరెడ్డి సంతాపసభలో పాల్గొన్న సీఎం ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు... Read more
ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులను భద్రతాబలగాలు అరెస్ట్ చేశాయి. కశ్మీర్ బుద్గామ్ జిల్లాలో ఆయుధాలు, మందుగుండుసామగ్రితో తిరుగుతున్న వారిని పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. బుద్గాం జిల్లా సున్నె... Read more
కశ్మీర్ ఫైల్స్ సినిమాను ఎగతాళి చేస్తూ విరగబడి నవ్విన రాఖీబిర్లా – ఆమె కుటుంబసభ్యులపై ఉన్న కేసుల్ని ప్రస్తావిస్తూ ట్రోల్ చేస్తున్న ప్రత్యర్థులు, నెటిజన్లు
కాశ్మీరీ హిందువుల మారణహోమాన్ని అపహాస్యం చేస్తూ ఢిల్లీ అసెంబ్లీలో అరవింద్ కేజ్రీవాల్ చేసిన వివాదాస్పద ప్రసంగం వైరల్ అవుతోంది. జూతీ అంటే నకిలీ చిత్రంగా కశ్మీర్ ఫైల్స్ ను పేర్కొన్నాడు కేజ్రీ. ట... Read more