ప్రార్థనాస్థలాల్లోనే ప్రార్థనచేసుకోవాలి – ఎక్కడపడితే అక్కడ చేస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దు-యోగి
మహారాష్ట్రలో మొదలైన లౌడ్ స్పీకర్లు, మైకుల చర్చ యూపీకి పాకింది. ప్రార్థనాస్థలాల్లో లౌడ్ స్పీకర్లను నిషేధించాలని, అలాగే ఎక్కడపడితే అక్కడ ప్రార్థన చేయకూడదనే డిమాండ్లు వస్తున్నాయి. దీనిపై సీఎం య... Read more
బీజేపీ కార్యకర్త సాయి గణేష్ కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించిన అమిత్ షా – అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా
ఖమ్మం జిల్లాలో పోలీసుల వేధింపులు తాళలేక బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా రంగంలోకి దిగారు. ఇవాళ సాయి గణేష్ కుటుంబాన్ని ఫ... Read more
కమ్యూనిజం ప్రపంచమంతటినీ, మానవాళి అందరినీ పరిగణనలోకి తీసుకొని మానవ జీవితాన్ని సుఖప్రదం చేయగోరుతున్న సిద్ధాంతం. మానవుల పాలిట మత్తుమందుగా పేర్కొనడానికి కారణమైన క్రైస్తవం, ఇస్లాంలగురించి వారు మా... Read more
మళ్లీ విజృంభిస్తున్న కోవిడ్, ఆదివారం 2వేలకు పైగా పాజిటివ్ కేసులు – అత్యధికంగా కేరళలో 940 కేసులు
కరోనా మళ్లీ విజృంభిస్తోంది. భారత్ లో కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొన్ని వారాలుగా పదులు, వందల్లో పాజిటివ్ కేసులు నమోదవుతుండగా ఆదివారం రికార్డు స్థాయిలో 2వేల కేసులు నమోదయ్యాయి. అంతేక... Read more
ఆర్మీ కొత్త చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే పేరు ఖరారైంది. రక్షణమంత్రిత్వ శాఖ అధికార ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలిపింది. ఇంజనీర్స్ కార్ప్స్ నుంచి ఆర్మీ చీఫ్గా నియమితులవుతున్న మొద... Read more
ఢిల్లీ హనుమజ్జయంతి ఊరేగింపుపై రాళ్ల దాడి చేసిన దుండగుల అరెస్ట్ – నిందితుల్లో ఒకరు ఆప్ కార్యకర్త
గతవారం శ్రీరామనవమి ఊరేగింపుపై దాడులు. మళ్లీ హనుమజ్జయంతి ఊరేగింపుపై దాడి. దేశ రాజధాని ఢిల్లీలోని జహంగీర్ పురి ప్రాంతంలో శనివారం జరిగిన హనుమాన్ జయంతి ఊరేగింపుపై దుండగులు దాడిచేశారు. ఈ ఘటనలో పల... Read more
అఫ్గానిస్తాన్లో అమెరికా బలగాలు వదిలేసి వెళ్లిన అత్యాధునిక సామగ్రి కశ్మీర్ ఉగ్రవాదుల చేతుల్లోకి వచ్చాయని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇటీవల ఉగ్రవాదుల స్థావరాలపై జరిపిన దాడుల్లో ఇరిడియమ్ శా... Read more
రాజ్ ఠాక్రే డిమాండ్ పై వెనక్కి తగ్గిన మహా సర్కారు – అనుమతి ఉంటేనే లౌడ్ స్పీకర్లు పెట్టాలని ఆదేశం
లౌడ్ స్పీకర్ల వ్యవహారంలో మహా సర్కారు అడుగు వెనక్కి వేసింది. ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే డిమాండ్లకు తలొగ్గింది. మసీదులు గుడులు సహా ఇతర మతపరమైన ప్రదేశాల్లో ప్రభుత్వ అనుమతి ఉంటేనే లౌడ్స్పీకర్లు... Read more
జహంగీర్పురి అల్లర్ల నిందితుడు అన్సార్ వికృత చేష్టలు – కోర్టుకు తీసుకెళ్తుండగా పుష్పలో అల్లుఅర్జున్ లా ‘తగ్గేదేలే’ అన్నట్టు సైగలు
జహంగీర్పురి అల్లర్ల నిందితుడిని ఢిల్లీ పోలీసులు రోహిణి కోర్టుకు తీసుకువెళుతున్నప్పుడు పుష్ప చిత్రంలో అల్లుఅర్జున్ లా ‘తగ్గేదే లే’ అన్నట్టు సైగలు చేసాడు. వార్తా సంస్థ ANI షేర్ చేసిన వీడియోలో... Read more
ఘనంగా హనుమజ్జయంతి – కాషాయమయమైన భాగ్యనగరం – వీహెచ్పీ, బజరంగదళ్ భారీ ర్యాలీ-ఆకట్టుకున్న మహిళల బైక్ ర్యాలీ
హనుమాన్ జయంతి సందర్భంగా భాగ్యనగరం కాషాయమయమైంది. నగరంలో ఎక్కడచూసినా కాషాయ జెండాలే. ఇక వీహెచ్పీ, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో గౌలిగూడ నుంచి టాడ్ బన్ వరకు హనుమాన్ ర్యాలీ వైభవంగా సాగింది. ప్రధాన... Read more
పశ్చిమబెంగాల్లో ఘోరం-లక్షరూపాయలకు బాలికను అమ్ముకున్న ఆదివాసీ తండ్రి – సహచరులతో కలిసి అత్యాచారం చేసిన టీఎంసీ నాయకుడు
పశ్చిమ బెంగాల్లో ఘోరం జరిగింది. అప్పుల బాధతో ఓ మైనర్ ను తండ్రి అమ్మివేయగా టీఎంసీ నాయకుడు, ఆయన సహచరులు బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ కేసులో నిందితుడు టీఎంసీకి చెందిన పంచాయతీ సభ్యుడు దీప... Read more
సిక్కుల పవిత్ర దినం బైశాఖి సందర్భంగా మద్యం తాగి తఖ్త్ దమ్ దామా సాహిబ్ లోకి ప్రవేశించిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ క్షమాపణ చెప్పాలని గురుద్వారా ప్రబంధక్ కమిటీ డిమాండ్ చేసింది. అసలారోజు సీఎ... Read more
హనుమజ్జయంతి సందర్భంగా కొండగట్టుకు పోటెత్తిన భక్తులు – నిన్న రాత్రి నుంచి లక్షమంది దర్శించారని అంచనా
హనుమజ్జయంతి సందర్భంగా కొండగట్టు ఆలయానికి భక్తులు పోటెత్తారు. హనుమాన్ జయంతి కావడంతో పెద్దసంఖ్యలో ఆంజనేయ మాలధారులు కొండకు తరలివచ్చారు. అర్థరాత్రినుంచే దీక్ష విరమణలు మొదలయ్యాయి. నిన్న రాత్రి ను... Read more
కరౌలీ అల్లర్ల వెనక పీఎఫ్ఐ హస్తం ఉందని అనుమానాలు – అల్లర్లు జరగవచ్చని ముందుగానే సీఎంకు లేఖరాసిన సంస్థ
ఏప్రిల్ నెల ప్రారంభంలో రాజస్థాన్లోని కరౌలీలో జరిగిన మతపరమైన హింసలో ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) ప్రమేయం ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నూతన సంవత్సర వేడుకల ర్యాలీ సం... Read more
కేరళలో స్వయంసేవకుల హత్యాకాండ ఆగడం లేదు. పాలక్కాడ్ లో మరో ఆర్ఎస్ఎస్ కార్యకర్తను దారుణంగా నరికి చంపారు దుండగులు. పట్టణంలో చిన్న షాపు నిర్వహించుకునే శ్రీనివాస్ పై దాడి చేసి విచక్షణారహితంగా చంపే... Read more
ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(PFI)ని నిషేధించే యోచనలో కేంద్రం – వచ్చేవారంలో నిర్ణయం తీసుకునే అవకాశం
శ్రీరామనవమి సందర్భంగా గత వారం దేశంలోని పలు ప్రాంతాల్లో అల్లర్లకు, మత పరమైన ఉద్రిక్తతలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చిన ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా PFI ని మోదీ ప్రభుత్వం త్వరలో నిష... Read more
ఖమ్మంలో బీజేపీ కార్యకర్త ఆత్మహత్య-పోలీసుల వేధింపులే కారణం అంటున్న పార్టీ నేతలు, కుటుంబసభ్యులు
ఖమ్మంలో బీజేపీ కార్యకర్త ఆత్మహత్య కలకలం రేపుతోంది. అక్రమకేసులు పెట్టి వేధిస్తున్నారంటూ పట్టణానికి చెందిన సాయిగణేశ్ పురుగుల మందు తాగి చనిపోయాడు. గురువారం పోలీస్ స్టేషన్ ఎదుటే పురుగుల మందు తాగ... Read more
సోనియాతో ప్రశాంత్ కిశోర్ భేటీ-కాంగ్రెస్ లో చేరబోతున్నారనే వార్తలు-గతనెలలో రాహుల్, ప్రియాంకనూ కలిసిన పీకే
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియాగాంధీతో భేటీఅయ్యారు. ఢిల్లీలో సోనియా నివాసంలో జరిగిన ఈ భేటీలో పార్టీ ముఖ్యనేతలు రాహుల్ గాంధీ, అంబికా సోనీ, దిగ్విజయ సింగ్, మల్లి... Read more
108 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ – హనుమాన్ జీ 4 ధామ్ ప్రాజెక్టులో భాగంగా దేశం నలుదిశల్లో విగ్రహాల ఏర్పాటు
దేశ వ్యాప్తంగా హనుమాన జయంతిని ఘనంగా జరుపుకుంటున్నారు. గుజరాత్ మోర్బి జిల్లాలో ఏర్పాటు చేసిన 108 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్య... Read more
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రెండో రోజు ఆలంపూర్ మండలం ఇమ్మాపూర్ నుంచి ప్రారంభమయింది. రెండో రోజు యాత్రలో బండి సంజయ్ తోపాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బిజె... Read more
పంజాబ్ లో పాగా వేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఏడాది ఎన్నికలు జరుగుతున్న గుజరాత్ పై దృష్టిపెట్టింది. కాంగ్రెస్ పార్టీలో లుకలుకల్ని అవకాశంగా మలుచుకుంటోంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్... Read more
నేను కాంగ్రెస్ పార్టీని వీడుతున్నానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు, పార్టీకోసం కష్టపడుతున్నా – హార్దిక్ పటేల్
తాను కాంగ్రెస్ పార్టీని వీడుతున్నాడన్న వార్తల్ని ఖండించాడు గుజరాత్ కాంగ్రెస్ యువనేత హార్దిక్ పటేల్. అవన్నీ వదంతులేనని స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని ఎవరు ఎందుకు ప్ర... Read more
ఆదిలాబాద్ లో పదో తరగతి విద్యార్థులకు ప్రశ్నల నిధి పుస్తకాలను రాజరాజేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ వారు పంపిణీ చేశారు. గతంలో పదో తరగతి విద్యార్థులకు11 పేపర్లు ఉండేవి, ప్రస్తుతం ఆరు పేపర్లకు కుదించడ... Read more
పదవి పోయిన తరువాతా భారత్ పై అక్కసు వెల్లగక్కుతూనే ఉన్నాడు పాకిస్తాన్ తాజామాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. తన పదవి పోవడంతో భారత్, ఇజ్రాయెల్ దేశాలు సంబరాలు చేసుకున్నాయని వ్యాఖ్యానించారు. తన ప్రభుత్వ... Read more
తెలంగాణ నుంచి కల్వకుంట్ల కుటుంబాన్ని తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి-కిషన్ రెడ్డి
తెలంగాణ నుంచి కల్వకుంట్ల కుటుంబాన్ని తరమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పోవుడు, బీజేపీ వచ్చుడేనని అన్నారు. పార్టీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్... Read more