పెట్రోలియం శాఖ మాజీ కార్యదర్శి తరుణ్ కపూర్ను ప్రధాని నరేంద్ర మోదీ సలహాదారుగా నియమిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్ కేడర్కు చెందిన 1987-బ్యాచ్ IAS అధికారి అయి... Read more
పీఎంవోలో ఉన్న గాడ్సే భక్తులు నామీద కుట్ర పన్నుతున్నారు – తగ్గేదేలే : జిగ్నేష్ మేవానీ
త్వరలో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తనను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తూ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ. తన అరెస్ట్ వెనక పీఎంవోలో ఉన్న కొందరు... Read more
పొలిటికల్ లీడర్ గా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ – జన సురాజ్ దిశగా అడుగేయనున్నట్టు పీకే ప్రకటన – సొంతరాష్ట్రం నుంచే మొదలంటూ ట్వీట్
పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ పొలిటికల్ లీడర్ గా ప్రజల ముందుకు రాబోతున్నారు. తెరవెనక వ్యూహకర్తగా ఉన్న ఆయన… ఇక తెరముందుకు రాబోతున్నారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. ప్రజలే రియల్... Read more
ప్రపంచ నాయకుల పాపులారిటీ రేటింగ్లను విడుదల చేసే గ్లోబల్ రేటింగ్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ పొలిటికల్ ఇంటెలిజెన్స్, 77 శాతానికి పైగా రేటింగ్తో ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన నాయకులలో భారత... Read more
న్యాయశాఖ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు జడ్జిలు, హైకోర్టు సీజేలు, రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కీలక సదస్సు-సీజేఐ రమణ, ప్రధాని మోదీ, మంత్రి కిరణ్ రిజిజు హాజరు
ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలపై శాసన, న్యాయవ్యవస్థల మధ్య సమన్వయం అత్యంత కీలకమని, రెండు వ్యవస్థలూ పరస్పర సహకారంతో ముందుకు వెళితేనే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన... Read more
‘స్వస్తిక్’ యాంటీ సెమిటిక్, ఫాసిస్ట్ చిహ్నం – న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీ బిల్లు – హిందు అమెరికన్ ఫౌండేషన్ వాదనలతో తొలగింపు
న్యూయార్క్ సెనేట్, న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీ తమ బిల్లులలో S7680, A9155 ప్రకారం స్వస్తిక్ ను ‘యాంటీ-సెమిటిక్’, ‘ఫాసిస్ట్ చిహ్నం’గా పేర్కొన్నారు. అయితే వెంటనే తొలగించా... Read more
ముడి చమురుకు పెరుగుతున్న డిమాండ్, అలాగే పెరుగుతున్న ధరల కారణంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరుల కోసం వెతకాల్సిన అవసరం ఏర్పడింది. ఈ శోధన ప్రపంచవ్యాప్తంగా EVల అభివృద్ధికి దారితీసింది. ఎలక్ట్రిక్ ఫోర్... Read more
యునెస్కో వారసత్వ జాబితాలోని నీలగిరి పర్వత రైలు సేవలను పునరుద్ధరించారు. దక్షిణ రైల్వే, రైలుకు అన్రిజర్వ్డ్ కంపార్ట్మెంట్లను ప్రవేశపెట్టింది. ఈ రైలును టాయ్ రైలు అని పిలుస్తారు. కోయంబత్తూరు... Read more
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం (ఏప్రిల్ 29) బెంగళూరులో భారతదేశపు మొదటి సెమికాన్ కాన్ఫరెన్స్ను వర్చ్యువల్ గా ప్రారంభించారు. వ్యాపారానికి నిజమైన అర్థాన్ని దేశం చూపించిందని, ఇప్పుడు భారతద... Read more
రాష్ట్ర సమితి పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తామంటూ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు చేస్తున్న ప్రకటనల నేపథ్యంలో... Read more
పెట్రో ధరల పెంపుపై మొదటిసారిగా నోరువిప్పిన మోదీ – బీజీపీయేతర రాష్ట్రాలు పన్ను తగ్గించడంలేదన్న ప్రధాని
పెరుగుతున్న ఇంధన ధరలపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. ఇంధనంపై పన్ను తగ్గించాలని ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు. గత నవంబర్లో ధరలు తగ్గించని రాష్ట్రాలు ఇ... Read more
కడప జిల్లా పెనగలూరు మండలం కొండూరు గిరిజన కాలనీకి చెందిన జస్వా(10) కిడ్నీవ్యాధితో బాధపడుతున్నాడు. బాలుడిని తండ్రి నరసింహులు ఆదివారం రాజంపేటలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇన్ఫెక్షన్ తీవ్రంగ... Read more
ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్ – 44 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్న మస్క్ – కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ద డీల్
మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫామ్ ట్విట్టర్ పూర్తిగా ఎలాన్ మస్క్ వశమైంది. 44 బిలియన్ డాలర్లకు ఆయన ట్విట్టర్ ను పూర్తిగా సొంతం చేసుకున్నారు. కార్పొరేట్ చరిత్రలో ఇదే అది పెద్ద డీల్ అని చెబుతున్నారు... Read more
జహంగీర్ పురి అల్లర్ల కేసులో పోలీస్ కస్టడీకి, జ్యుడీషియల్ కస్టడీకి నిందితులు – ఎన్ఐఎ చట్టం కింద అభియోగాలు
జహంగీర్పురి హింసాత్మక ఘటనలో ఐదుగురు నిందితులను ఢిల్లీ కోర్టు ఎనిమిది రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. మరో నలుగురిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఐదుగురు నిందితులు- అన్సార్, సలీ... Read more
మధ్యప్రదేశ్ ఖర్గోన్ హింస ఘటనలో 64 కేసులు పెట్టిన పోలీసులు 175 మందిని అరెస్ట్ చేశారు. శ్రీరామనవమి సందర్భంగా ఓవర్గం శోబాయాత్రపై రాళ్లు రువ్విన సంగతి తెలిసిందే. తరువాత చెలరేగిన అల్లర్లలో దుండగు... Read more
చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ అథారిటీ సీపీఈసీని రద్దు చేస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఎందుకూ పనికిరాని ప్రాజెక్టుగా అభివర్ణిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రణాళికామంత్... Read more
మంగళూరులో మసీదు పునర్నిర్మాణ తవ్వకాల్లో బయటపడిన మందిరం – భూరికార్డులు పరిశీలించేవరకు పనులు ఆపాలని వీహెచ్పీ విజ్ఞప్తి
కర్ణాటకలోని మంగళూరు శివార్లలో పాత మసీదు క్రింద హిందూ దేవాలయాన్ని ఆనవాలు బయటపడ్డాయి. పట్టణ శివారు మలాలిలోని జుమా మసీదులో పునరుద్ధరణ పనులు జరుగుతుండగా…చక్కటి శిల్ప సౌందర్యంతో కూడిన స్తంభ... Read more
మరియుపోల్ ను వశం చేసుకున్న రష్యా – ఉక్రెయిన్ నుంచి విముక్తి లభించిందంటూ పుతిన్ ప్రకటన
ఉక్రెయిన్ లోని మరియుపోల్ నగరం పూర్తి స్థాయిలో రష్యా పరమైనట్లు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. దాదాపు రెండు నెలలుగా ఉక్రెయిన్లో రష్యా బలగాలు దాడులు కొనసాగిస్తున్నాయి. ఉక్రెయిన్ ఆక... Read more
ముంబైలో ప్రారంభమైన ప్రాజెక్ట్ – 75 స్కార్పెన్ క్లాస్ జలాంతర్గాములలో ఆరవదైన ‘INS వాగ్షీర్’
ప్రాజెక్ట్-75 లోని స్కార్పెన్ క్లాస్ జలాంతర్గాములలో ఆరవదైన INS వాగ్షీర్ ఈరోజు ముంబైలో ప్రారంభించబడింది. ఈ జలాంతర్గామిని ముంబైకి చెందిన మజాగాన్ డాక్ షిప్బిల్డర్స్ లిమిటెడ్(MDL) మేక్ ఇన్ ఇండి... Read more
సాంప్రదాయ చికిత్సను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఆయుష్ మార్క్, ఆయుష్ వీసాలను విడుదల చేస్తోంది – ప్రధాని మోదీ
దేశంలోని నాణ్యమైన ఆయుష్ ఉత్పత్తులకు ప్రామాణికతను అందించే సాంప్రదాయ ఔషధ ఉత్పత్తులను గుర్తించేందుకు భారత్ త్వరలో ‘ఆయుష్ మార్క్’ను ప్రారంభించనుందని ప్రధాని నరేంద్ర మోదీ బుధవా... Read more
2013-14 నుంచి 2021-22 మధ్య బాస్మతి మినహా మిగతా బియ్యం ఎగుమతులు 109% పెరుగుదల – కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ భారత్ లో బాస్మతీయేతర బియ్యం ఎగుమతులు 2013-14లో $2,925 మిలియన్ల నుంచి 2021-22లో... Read more
జహంగీర్పురిలో అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం దృష్టి – కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ జోక్యం – కూల్చివేత డ్రైవ్ పై సుప్రీం కోర్టు స్టే
ఢిల్లీ రాజధానిలోని జహంగీర్ పురిలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆ ప్రాంతంలో అక్రమ నిర్మాణాల తొలగింపు కోసం ఉత్తర ఢిల్లీ నగర పాలక సంస్థ చేపట్టిన చర్యలను సుప్రీంకోర్టు బుధవారం నిలిపేసింది. ఈ అంశంపై... Read more
చెప్పిన వెంటనే సంతకం చేయడానికి రబ్బరు స్టాంప్ ను కాదు – సీఎం కేసీఆర్ పై గవర్నర్ తమిళిసై ఘాటు వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై తెలంగాణ ప్రభుత్వం, మంత్రులు చేస్తున్న విమర్శలపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి స్ప... Read more
ఏపీలో కరెంట్ లేదు, నీళ్లు లేవు : కేటీఆర్ – హైదరాబాద్ లోనే అవేం లేవు : బొత్స
ఏపీలో కనీస మౌలిక సదుపాయాలు లేవని…కరెంట్, నీళ్లు, రోడ్లు కూడా లేవని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ క్రెడాయ్ ఆధ్వర్యంలో .. హెచ్ఐసీసీ లో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ ఎక్స్ పో షోను ప్రారంభ క... Read more