8 ఏళ్లలో కేసీఆర్ కుటుంబం బాగుపడింది తప్ప ప్రజలకు ఒరిగిందేం లేదు – వరంగల్ రైతు సంఘర్షణ సభ వేదిగ్గా రాహుల్ గాంధీ – రైతు డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్
ఎన్నో త్యాగాల ఫలితం తెలంగాణకు 8 ఏళ్లుగా కేసీఆర్ కానీ, టీఆర్ఎస్ కానీ చేసిందేంలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం లాభపడింది తప్ప తెలంగాణ ప్రజలకు ఏం ఒరిగిందో ఆ పార్టీ... Read more
బగ్గా అరెస్ట్ పై కేజ్రీవాల్, ఆప్ సర్కారు తీరును తప్పుబట్టిన సిద్దూ – పంజాబ్ పోలీసుల ప్రతిష్టను దిగజారుస్తున్నారని ట్వీట్
బీజేపీనేత తజీందర్ బగ్గా అరెస్ట్ కలకలం రేపుతోంది. అయితే చిత్రంగా బగ్గా అరెస్ట్ విషయంలో బీజేపీకి మద్దతుగా స్పందించాడు పంజాబ్ పీసీసీ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ. బగ్గా అరెస్ట్ పూర్తిగా రాజక... Read more
నాగరాజు హత్యకేసులో ప్రభుత్వం నుంచి వివరణ కోరిన గవర్నర్ – మతాంతర వివాహం చేసుకున్నందునే హత్య చేశారని చర్చ – హత్యకు సంబంధించిన వీడియో వైరల్
అటు సంచలనం రేపిన సరూర్ నగర్ హత్యపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై స్పందించారు. ముస్లిం యువతి ఆశ్రిన్ ను ప్రేమ వివాహం చేసుకున్న నాగరాజు అనే దళితయువకుడిని ఆమె సోదరుడే కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిస... Read more
మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. మూడు నెలలపాటు ఆస్పత్రిలో ఉన్న బొజ్జల ఇటీవలే కొంత కోలుకొని ఇంటిక... Read more
రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటకు ముందు టీఆర్ఎస్ నాయకురాలు కవిత ట్విట్టర్ వేదిగ్గా కాంగ్రెస్ నాయకున్ని, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. రాహుల్ ను ఉద్దేశించి.. మీరు కానీ, మీ పార్టీ కానీ తెలంగా... Read more
ఒక సద్భావనతో హరిద్వార్ పట్టణంలో ప్రభుత్వ నిర్వహణలో ఉన్న అలకనంద హోటల్ను ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి అప్పగించింది యూపీ. రెండు దశాబ్దాలుగా రెండు రాష్ట్రాల మధ్య వివాదంలో ఉన్న అలకనంద హోటల్ను ముఖ్య... Read more
ది కశ్మీర్ ఫైల్స్ చిత్రానికి, ఇస్లామోఫోబియాను ముడిపెడుతున్నారు – లెఫ్టిస్ట్ మీడియాను కడిగిపారేసిన వివేక్ అగ్నిహోత్రి
ది కశ్మీర్ ఫైల్స్ సినిమాపై విమర్శలు చేస్తూ ఇస్లామోఫోబియాకు ముడిపెడుతుండటంపై లెఫ్టిస్ట్ మీడియాను కడిగిపారేశారు వివేక్ అగ్నిహోత్రి. సినిమా విడుదలైనప్పటి నుంచి ఉదారవాద భారతీయ మీడియా దీనిని ఇస్ల... Read more
బీజేపీ నాయకుడు తజిందర్ బగ్గా అరెస్ట్ – కేజ్రీవాల్ హిట్లర్ లా వ్యవహరిస్తున్నారన్న డిల్లీ బీజేపీ చీఫ్
ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు బెదిరింపు ఆరోపణలపై బీజేపీ నాయకుడు తజిందర్ పాల్ సింగ్ బగ్గాను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. న్యూఢిల్లీలోని జనక్పురి నివాసంనుంచి ఆ... Read more
2017 నాటి ఓ కేసులో జిగ్నేష్ మేవానికి గుజరాత్ కోర్టు మూడునెలల జైలు శిక్ష విధించింది. దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఉనా ప్లాగింగ్ ఘటనను నిరసిస్తూ ఐదేళ్ల క్రితం ఫ్రీడమ్ మార్చ్ పేరుతో నిరసన... Read more
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ ప్రకారం ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో మొత్తం 90 శాసన సభ నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు. జమ్ములో 43, కశ్మీర్లో 47... Read more
కేసీఆర్ కబంధ హస్తాలనుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి – ప్రజాసంగ్రామ యాత్రలో కామర్సు బాలసుబ్రహ్మణ్యం
పాలమూరు జిల్లాలో చీఫ్ బండి సంజయ్ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ కొనసాగుతోంది. 21వ రోజు యాత్రలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఆఫీస్ సెక్రటరీ కామర్సు బాలసుబ్రమణ్యం పాల్గొన్నారు. “కేసీఆర్... Read more
పాలమూరు జిల్లాలో బండిసంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర కొనసాగుతోంది. ఇవాళ నిర్మల్ జిల్లా నుంచి పలువురు బీజేపీ కార్యకర్తలు సంజయ్ తో కలిసి యాత్రలో పాల్గొన్నారు. ఆయనతో కొన్ని కిలోమీటర్ల మేర నడిచారు. Read more
బాల్ ఠాక్రే వీడియోను ట్విట్టర్లో షేర్ చేసిన రాజ్ ఠాక్రే – లౌడ్ స్పీకర్లపై తగ్గేదేలేదంటున్న ఎంఎన్ఎస్ చీఫ్
రాజ్ ఠాక్రే తగ్గేదేలే అంటున్నాడు.మసీదులపై లౌడ్ స్పీకర్ల తొలగింపుపై పోరాటం ఉధృతం చేశారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు రాజ్. అప్పట్లో లౌడ్ స్పీకర్లపై బాల్ ఠాక్రే ఏమన్నారో చెప్పే వీడియో... Read more
భార్యను చంపాడంటూ భర్తకు జైలు శిక్ష- ప్రియుడితో సహజీవనం చేస్తూ పట్టుబడిన భార్య-బిహార్లో విచిత్రం
బిహార్లో ఓ విచిత్రం వెలుగుచూసింది. ఓ వ్యక్తి భార్యను హత్య చేసిన కేసులో జైలుశిక్ష అనుభవిస్తుంటే.. ఆ భార్య మాత్రం ప్రియుడితో సహజీవనం చేస్తోంది. అవును ఆమె చనిపోలేదు. కానీ హత్యానేరంపై కేసు నమోదు... Read more
ట్విట్టర్ పై జోర్జ్ సోరస్ కన్ను- ప్రకటనలు ఇవ్వొద్దంటూ ప్రముఖ కంపెనీలకు హెచ్చరిక లేఖలు
లెఫ్ట్ వింగ్ కన్ను ఇక ట్విట్టర్ పై పడింది. ఈ సోషల్మీడియా ప్లాట్ ఫాంను ఎలోన్ మస్క్ కైవసం చేసుకున్నప్పటినుంచి వారికి కంటిమీద కునుకే పట్టడం లేదు. ట్విట్టర్ ను మరింతగా మెరుగుపరుస్తానంటూ, సరికొత్... Read more
కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చనిపోయిన ఆరునెలలైనా కన్నడ ప్రజలు ఆయన్ని మర్చిపోలేకపోతున్నారు. ఆయన్ని స్మరించుకుంటూ మంగళూరు పోలీసులు పునీత్ సంబ్రమ పేరిట కార్యక్రమం నిర్వహించారు.ఆయనకు ఘన... Read more
ఒక్కవర్షానికి రోడ్డంతా కుంగిపోయింది – యాదగిరి ఘాట్ రోడ్డు నిర్మాణంలో బయటపడిన నాణ్యతాలోపం – భక్తుల ఆగ్రహం
కోట్లాది రూపాయలు నీటిపాలయ్యాయి. పనుల్లో నాణ్యతాలోపం కొట్టొచ్చినట్టు బయటపడింది. రాత్రి కురిసిన వర్షానికి యాదగిరి గుట్ట ఘాట్ రోడ్డు పూర్తిగా కుంగిపోయింది. ఒక్కవానకే రోడ్డు దెబ్బతినడం విస్మయపరు... Read more
మహారాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్ రాణా, ఆమె భర్త,ఎమ్మెల్యే రవిరాణాకు బెయిల్ మంజూరైంది. ముంబై సెషన్స్ కోర్టు వారికి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతోశ్రీ ముందు హన... Read more
28 ఏళ్లకు సొంతూరికి -తల్లి ఆశీస్సులు తీసుకున్న ఆదిత్యనాథ్ – అన్నేళ్లకు కొడుకును చూసి ఉద్వేగానికి గురైన సావిత్రీదేవీ
చాలా కాలం తరువాత మాతృమూర్తి సావిత్రీదేవిని కలిసి ఆశీస్సులు అందుకున్నారు యూపీ సీఎం ఆదిత్యనాథ్ యోగీ. 28 ఏళ్ల సుదీర్ఘకాలం తరువాత ఆయన తన సొంతూరు ఉత్తరాఖండ్ లోని పంచూర్ వెళ్లారు.తన ఆధ్యాత్మిక గుర... Read more
మూడు రోజుల యూరప్ పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు. సోమవారం రాత్రి జర్మనీలోని బెర్లిన్లో భారత కమ్యూనిటీతో సంభాషించారు, మోదీ సభలో ప్రసంగిస్తూ, “మినిమం గవర్నమె... Read more
సీఐఏ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా ఎన్ఆర్ఐ – నంద్ మూల్ చందానీ నియామంపై డైరెక్టర్ విలియమ్ బర్న్ పోస్ట్
అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) తొలి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీఓ)గా భారత సంతతికి చెందిన నంద్ మూల్చందానీ నియమితులయ్యారు. సీఐఏ డైరెక్టర్ విలియమ్ జె.బర్న్ ఓ బ్... Read more
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ హత్య కేసులో మరణశిక్ష పడిన బల్వంత్ సింగ్ రాజోనా క్షమాభిక్ష అభ్యర్థనపై రెండు నెలల్లోగా ఒక నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్నిఆదేశించింది సుప్రీంకోర్టు. బల్వంత... Read more
ఉత్తరాఖండ్ పాఠశాలల్లో భగవద్గీత, రామాయణాన్ని ప్రవేశపెడతాం : విద్యాశాఖ మంత్రి ధన్ సింగ్ రావత్
ఉత్తరాఖండ్ పాఠశాల పాఠ్యాంశాల్లో భగవద్గీత, రామాయణం తోపాటు వేదాలను చేర్చనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ధన్ సింగ్ రావత్ సోమవారం తెలిపారు. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)ని అమలు చేస్తున... Read more
జాతీయవాదం గురించి తెలుసుకోవడానికి కేజ్రీవాల్ తప్పనిసరిగా ఆర్ఎస్ఎస్ శాఖలను సందర్శించాలి: బీజేపీ నేత పర్వేశ్ సాహిబ్ సింగ్
ఉత్తరప్రదేశ్లో తిరంగ శాఖలను ప్రారంభించడం గురించి ఆప్ ప్రకటించిన ఒక రోజు తర్వాత, జాతీయవాదం గురించి తెలుసుకోవడానికి నాగ్పూర్లోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రధాన కార్యాలయానికి రావాల్సిందిగా... Read more