‘నేను శివ భక్తుడిని, నా పూర్వీకులు రాజ్పుత్లు – మధ్యప్రదేశ్ లో ఘర్ వాపసీ ద్వారా సనాతన ధర్మాన్ని స్వీకరించిన షేక్ జాఫర్ ఖురేషీ
మధ్యప్రదేశ్లోని మందసౌర్ జిల్లాలో షేక్ జాఫర్ ఖురేషీ అనే ముస్లిం వ్యక్తి ఇస్లాంను త్యజించి హిందూ మతాన్ని స్వీకరించాడు. 46 ఏళ్ల షేక్తో పశుపతినాథ్ ఆలయంలో మహామండలేశ్వర స్వామి చిదంబరానంద సరస్వతి... Read more
ఉత్తరప్రదేశ్లో వీధుల్లో ఇక నమాజ్ ఉండదు, వీధుల్లో లౌడ్ స్పీకర్ల తొలగింపుతో ప్రజలకు గొప్ప ఉపశమనం – సీఎం యోగి
ఉత్తరప్రదేశ్లోని వీధుల్లో ఇక నమాజ్ ఉండదని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. మతపరమైన ప్రదేశాల నుంచి వేలాది మైకులు, లౌడ్ స్పీకర్లను తొలగించామని, గతంలో లౌడ్ స్పీకర్ల శబ్దంతో ఇబ్బంది పడ... Read more
‘రైతు నాయకుడు’ రాకేష్ టికాయత్ పై దాడి – మైక్ తో కొట్టి, మొహంపై ఇంక్ చల్లిన గుర్తు తెలియని వ్యక్తి
రైతు నాయకుడు రాకేష్ టికాయత్ పై దాడిజరిగింది. బెంగళూర్లో గుర్తు తెలియని ఒకరు మైక్ తో దాడి చేశాడు. కొన్ని సెకన్లలో మరొక వ్యక్తి వచ్చి ఇంక్ ను మొహంపై చల్లాడు. బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ... Read more
యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కార్తీక్ గోపీనాథ్ను తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. కార్తీక్ ఇళయ భారతం ఛానెల్ని నిర్వహించే ప్రముఖ తమిళ యూట్యూబర్. తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వాన్న... Read more
కేరళలోని అలప్పుజాలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) నిర్వహించిన ర్యాలీలో హిందువులు, క్రైస్తవులకు వ్యతిరేకంగా మతపరమైన నినాదాలు చేసిన బాలుడి తండ్రిని కేరళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాలు... Read more
‘నేను పంది మాంసం తింటా.. మద్యం సేవిస్తా’ – నన్ను నాన్ ముస్లింగా పరిగణించండి- మలేసియాలోని కోర్టులో మహిళ పిటిషన్
తనను నాన్ ముస్లింగా పరిగణించాలంటూ మలేషియాలో ఓ ముస్లిం మహిళ కోర్టును ఆశ్రయించింది. తాను ముస్లిం తల్లిదండ్రులకు జన్మించినప్పటికీ, తాను ఎప్పుడూ ఇస్లాంలో లేనని అంటోంది. ఆమె తండ్రి కూడా మధ... Read more
యాసిన్ మాలిక్కు జైలు శిక్ష విధించడాన్ని తప్పుబట్టిన ఇస్లామిక్ సహకార సంఘంపై భారత్ మండిపడింది. తీర్పును తప్పుపట్టడం ద్వారా ఈ సంఘం ఉగ్రవాద కార్యకలాపాలను పరోక్షంగా సమర్థిస్తున్నారని మండిపడింది.... Read more
అసోంకు చెందిన ఓ యువ ఐఏఎస్ అధికారిణి తన పనితీరుతో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఆమెనే అసోం కచర్ జిల్లా డిప్యూటీ కమిషనర్ కీర్తి జల్లి. 2013 కేడర్ ఐఏఎస్ అధికారి. వరద సంక్షోభ సమయంలో ఆమె చేసిన సే... Read more
కశ్మీరీ నటి అమ్రీనా భట్ను కాల్చి చంపిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతం – ఎన్కౌంటర్ లో మట్టుబెట్టిన పోలీసులు
కశ్మీర్లోని బుద్గావ్ జిల్లాలో కశ్మీరీ నటి, గాయని అమ్రీనా భట్ను హతమార్చిన ఇద్దరు లష్కరే తోయిబా (ఎల్ఈటీ) ఉగ్రవాదులను ఈరోజు జమ్మూ కశ్మీర్ పోలీసులు మట్టుబెట్టారు. ఉగ్రవాదులను షాహిద్ ముస్తాక్... Read more
ఉత్తరాఖండ్ మాజీ మంత్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. తుపాకీతో కాల్చుకుని మాజీమంత్రి రాజేంద్ర బహుగుణ ప్రాణాలు తీసుకున్నారు. తన కుమార్తెను వేధించారంటూ ఆయన సొంత కోడలే కేసు పెట్టడంతో మ... Read more
కార్డెలియా డ్రగ్స్ కేసులో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తో పాటు మరో ఐదుగురికి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) క్లీన్ చిట్ ఇచ్చింది. వారిపై ఉన్న అభియోగాలను రుజువు చేయడానికి తగిన స... Read more
బీజేపీ నాయకుడు తజిందర్ పాల్ సింగ్ బగ్గా పంజాబ్ పోలీసులు తనను అరెస్టు చేయడానికి వచ్చిన రోజుకు ఏం జరిగిందో తెలిపే ఓ వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది.. “యూనిఫాం లేదు, వారెంట్ లేదు. రైఫ... Read more
కార్తీ చిదంబరంతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసిన ఈడీ – ఈడీ వేధిస్తోందని కార్తీ ఆరోపణలు
చైనీయులకు వీసాలకు సంబంధించిన కుంభకోణం కేసులో కార్తి చిదంబరంతోపాటు మరికొందరిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ కేసును నమోదు చేసింది. 2011లో చిదంబరం హోంమంత్రిగా ఉన్న కాలంలో స్క... Read more
కోర్టులో జడ్జిల పోడియం పక్కన ఇద్దరు మహిళలు నమాజ్ చేస్తున్న వీడియో వైరల్ – ఎఫ్ఐఆర్ నమోదు
కర్ణాటక హైకోర్టులో న్యాయమూర్తుల పోడియం పక్కన ఇద్దరు మహిళలు నమాజ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోను మొదట ‘సంవాద’ అనే మీడియా ఛానెల్ తన యూట్యూబ్, ఫేస్బుక్ లలో అప్లో... Read more
చెన్నైలో బీజేపీ మైనారిటీ విభాగం నాయకుడి హత్య – చెన్నై మర్డర్ సిటీ గా మారిందని విపక్షాల ఆందోళన
తమిళనాడు బీజేపీ మైనారిటీ విభాగం నాయకుడు బాలచందర్ దారుణ హత్యకు గురయ్యారు. ముగ్గురు దుండగులు ఆయన్ని చెన్నైలో హత్య చేశారు. చింతాద్రిపేటలో ఆ గ్యాంగ్ ఈ ఘాతుకానికి పాల్పడింది. బాలచందర్ పీఎస్ఓ(పర్స... Read more
ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో దోషిగా తేలిన కశ్మీరీ వేర్పాటువాది, నిషేధిత జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) అధినేత యాసిన్ మాలిక్కు మరణశిక్ష విధించాలని నేషనల్ ఇన్వెస్టి... Read more
కుతుబ్ మినార్ ఉన్నప్రదేశంలో హిందూ ఆలయాన్ని పునరుద్ధరించాలన్న అభ్యర్థనను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తోసిపుచ్చింది. ఈ కేసులో ఏఎస్ఐ సాకేత్ కోర్టుకు ప్రత్యుత్తరం సమర్పించింది. కుతుబ్ మినార్... Read more
అండర్ వాల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లోని కరాచీలో నివసిస్తున్నాడని ఈడీ తెలిపింది. మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా అతని మేనల్లుడు అలీషా పార్కర్ ఈవిషయం చెప్పాడని అధికారులు తెలిపారు.... Read more
నవజ్యోత్ సింగ్ సిద్ధూ ; ఖైదీ నెంబర్ 241383-పంజాబ్ లోని పాటియాల జైల్. 1. డిసెంబర్ 27, 1988 పంజాబ్ లోని పాటియాలా నగరంలో నవజ్యోత్ సింగ్ సిద్ధూ రోడ్డుకి అడ్డంగా తన మారుతి జీప్సి కారుని నిలిపి ఉం... Read more
మదర్సాలను కీర్తించిన జర్నలిస్టుకు NCPCR చైర్మన్ కౌంటర్- వాటిని సమర్థించడం అంటే బాలల హక్కుల్ని ఉల్లంఘించడమేనన్న ప్రియాంక్
ట్విట్టర్ వేదిగ్గా మదర్సాలను పొగిడిన ఇండిపెండెంట్ జర్నలిస్ట్ రణ్ విజయ్ సింగ్ పై మండిపడ్డారు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘం చైర్మన్ ప్రియాంక్ కనూంగో. మదర్సాలు సాధారణ పాఠశాలలవంటివే తప్ప మరేం... Read more
శివుణ్ణి అవమానిస్తే 2 గంటల్లో బెయిల్ – శరద్ పవార్ ని అవమానిస్తే 14 రోజులు జైలు – ఇదేం న్యాయ వ్యవస్థ
శివుణ్ణి అవమానిస్తే 2 గంటల్లో బెయిల్. ఇదే దేశంలో శరద్ పవార్ ని అవమానిస్తే 14 రోజులు జైల్. ఇదీ ఈ దేశ న్యాయ వ్యవస్థ. ఈ వ్యవస్థ ఎవరి గుప్పెట్లో ఉంది? ఎందుకంటే హిందువులు చేతకాని వారు, చవటలు, చీమ... Read more
జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి జిల్లా కోర్టు సోమవారం వాదనలను పూర్తి చేసింది. ఈ కేసులో సివిల్ దావాను జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎకె విశ్వేషా విచారించారు. దీనిపై మంగళవారం కోర్టు నిర్ణయం తీసుకోన... Read more
హోంమంత్రి అమిత్ షా ఇవాళ న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి సంగ్రహాలయాన్ని సందర్శించారు. సతీమణితో కలిసి వెళ్లారు షా. సంగ్రహాలయాన్ని గత నెలలో ప్రధాని మోదీ ప్రారంభించారు. దీనిని ఢిల్లీలోని తీన్ మూర్తి... Read more
పోర్చుగీసు వారు ధ్వంసం చేసిన దేవాలయాలను పునర్నిర్మించాల్సి ఉంది – గోవా సీఎం ప్రమోద్ సావంత్
గోవాలో పోర్చుగీస్ వాళ్లు ధ్వంసం చేసిన ఆలయాలను పునర్మించాల్సి ఉందని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అన్నారు. పర్యాటకులను దేవాలయాల వైపు ఆకర్షించడం రాష్ట్ర ప్రభుత్వ విధి అని వ్యాఖ్యానించ... Read more
మాతోశ్రీ ముందు హనుమాన్ చాలీసా ఎందుకు? అదేమైనా మసీదా? – రాణా దంపతులపై రాజ్ ఠాక్రే అసహనం
ఉద్ధవ్ ఠాక్రే అధికారిక నివాసంలో చాలీసాచదువుతానని ప్రకటించి జైలుకెళ్లిన రాణా దంపతులపై మండిపడ్డారు ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే. మసీదులో లౌడ్ స్పీకర్లలో అజాన్ వినబడితే, హనుమాన్ చాలీసా ప్లే చేయమని... Read more