మహారాష్ట్రలో రాజకీయం రసకందాయంలో పడింది. 26 మంది ఎమ్మెల్యేలతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లిన శివసేన నేత ఏక్నాథ్ షిండే చేసిన ట్వీట్ చర్చనీయాంశం అయింది. అధికారం కోసం బాలాసాహెబ్ మార్గాన్ని వీడి తమ ఆ... Read more
హిమాలయాల్లో తక్కువ ఆక్సిజన్ ఉండే ఎత్తైన ప్రదేశాల్లో యోగా సాధన చేసిన ITBP సిబ్బంది..
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు(ITBP) లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ సహా భారతదేశం-చైనా సరిహద్దుల్లోని వివిధ ఎత్తైన హిమాలయ శ్రేణులలో యోగా ఆసనాలను ప్రదర్శిస్తూ ప్ర... Read more
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉత్తరాఖండ్లోని జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్ లో కూడా యోగా వేడుక నిర్వహించారు. ITBP, పోలీస్, NDRF, DDRF, SDRF సిబ్బంది సహా పెద్ద సంఖ్యలో యాత్రికులు కే... Read more
అంతర్జాతీయ యోగా దినోత్సవానికి మరో రెండురోజులుండగానే సందడి నెలకొంది. వరంగల్లోని అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద మెడికల్ కాలేజీ విద్యార్థులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. యోగావల్ల కలిగ... Read more
సుదీర్ఘ చర్చల తరువాతే అగ్నిపథ్ స్కీం – శిక్షణ విషయంలో రాజీ ఉండదు – అనవసర రాద్ధాంతం వద్దు:రాజ్ నాథ్ సింగ్
అగ్నిపథ్ పథకంపై రాజకీయాలు చేయడం మానుకోవాలని విపక్షాలకు హితవు పలికారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్. ఎలాంటి సంప్రదింపులు లేకుండా తీసుకున్న నిర్ణయమేం కాదన్నారు. మాజీ సైనికులు, సహా అనేక మ... Read more
బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ జాడ తెలియడం లేదని, ఆమె కోసం వెతుకుతున్నామని మహారాష్ట్ర పోలీసులు తెలిపారు. మహ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ చేసిన ప్రకటనలపై మహారాష్ట్రలోని పలు పోలీస్ స్టే... Read more
భారత సాయుధ బలగాల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీంకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ చీఫ్లత... Read more
చట్టానికి అతీతం అన్నట్టుగా కాంగ్రెస్ వ్యవహార శైలి – గతంలో మోదీని 9 గంటలపాటు ప్రశ్నించిన సిట్
రాహుల్ గాంధీని ఈడీ విచారిస్తుండడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్నాయి. అసలైతే ముఖ్యనాయకులను ఈడీ విచారించడం ఈ దేశంలో మొదటిసారేం కాదు. ప్రస్తుత ప్రధానిని గత... Read more
ఆవుల దొంగలపై దాడి, మావాళ్ల హత్యలు ఒకటేనా? ఓసారి శరణార్థి శిబిరానికి రా, నీ కళ్లు తెరుచుకుంటాయేమో – సాయిపల్లవి పై నెటిజన్ల ఆగ్రహం
కశ్మీర్ హిందువుల మారణహోమాన్ని, గోవుల స్మగ్లర్లపై దాడితో పోలుస్తూ ఓ ఇంటర్వ్యూలో నటి సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. కశ్మీర్లో హిందువుల హత్యలు, పశువుల స్మగ్లర్లైన ముస్లింలప... Read more
ఖతార్లో వలసకార్మికుల పట్ల హక్కుల ఉల్లంఘనపై బీఎంఎస్ ఆందోళన – సమస్యలు పరిష్కరించకుంటే అంతర్జాతీయ ఫోరంలలో గళమెత్తుతామని హెచ్చరిక
ఖతార్లోని భారతీయ వలసకార్మికులపట్ల జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనపై ఆందోళన వ్యక్తం చేసింది ఆర్ఎస్ఎస్ అనుబంధ భారతీయ మజ్దూర్ సంఘ్. ముఖ్యంగా భారతీయులపై ఖతార్లో కొనసాగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన... Read more
జమాతే ఇస్లామీ అనుబంధ ట్రస్ట్ ఆధ్వర్యంలో జమ్ముకశ్మీర్ లో నడుస్తున్న పాఠశాలల మూసివేత – ప్రభుత్వ నిర్ణయం
నిషేధిత ఇస్లామిక్ సంస్థ జమాతే ఇస్లామీ (JeL)కి చెందిన ఫలాహ్-ఏ-ఆమ్ ట్రస్ట్ (FAT) ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలల్లో విద్యాబోధన నిలిపివేయాలని జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ఆదేశించింది. ఈవిషయంలో కఠినంగా... Read more
ఉత్తరాఖండ్లోని రిషికేష్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)కి చికిత్స కోసం వచ్చే రోగులు, వారి కుటుంబ సభ్యుల కోసం బోర్డింగ్, లాడ్జింగ్ సదుపాయం కోసం విశ్రాంతి గృహాన్ని న... Read more
భారత్ గౌరవ్ పథకం కింద భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రైలు సర్వీస్ కోయంబత్తూర్ నుంచి షిర్డీకి ప్రారంభమైంది. “రైల్వే శాఖ ఈ రైలును సర్వీస్ ప్రొవైడర్కు రెండేళ్ల కాలానికి లీజుకు తీసుకుంది.... Read more
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేకు వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేందుకు పావులు కదుపుతున్న పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ పలు పార్టీలతో సమావేశం అవుతున్నారు.ఈ మేరకు ఒకరిద్దరు మినహా ముఖ్యమ... Read more
పాతాల్ పూరీ మఠం చీఫ్ మహంత్ బాలక్ దాస్ హెచ్చరిక వీడియో ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఇస్లాంవాదులు ఇలాగే గొడవలు చేస్తే నూపుర్ శర్మకు మద్దతుగా 18 లక్షల మంది నాగ సాధువులు వీధుల్లోకి వస్తారన... Read more
నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని ఈడీ ఇవాళ కూడా ప్రశ్నించింది. ఇవాళ కూడా రాహుల్ గాంధీ వెంట ప్రియాంక గాంధీ కార్యాలయానికి వచ్చారు. రాహుల్ విచారణను నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇవాళ కూడా... Read more
‘నేను ఇస్లాం కంటే హిందూ మతాన్ని మిలియన్ రెట్లు ఎక్కువగా గౌరవిస్తా : డచ్ శాసనసభ్యుడు గీర్ట్ విల్డర్స్
బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మకు తన మద్దతు ప్రకటించిన డచ్ శాసనసభ్యుడు గీర్ట్ విల్డర్స్ ను ఇస్లామిస్టులు ట్రోల్ చేస్తున్నారు. “ఇతర ప్రవక్తలు, వారి వివాహ వయసు మీద అంత శ్రద్ధ పె... Read more
భారత యువత సాయుధ దళాల్లో సేవలందించేందుకు ‘అగ్నిపథ్’ పథకానికి ఈరోజు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అగ్నిపథ్ పథకం కింద యువతను 4 సంవత్సరాల పాటు సాయుధ దళాలలో పనిచేయడానికి ఎంపిక చ... Read more
భారత్లో తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) నియామకంపై స్పష్టత ఇచ్చారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నియామకం త్వరలో జరుగుతుందని అన్నారు. “సీడీఎస్ నియామక... Read more
బెంగళూరులోని మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) సహా కర్ణాటక ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎండోక్రినాలజీ అండ్ రీసెర్చ్ (KIER) పరిశోధకుల బృందం మధుమేహ వ్యాధిగ్రస్తుల కో... Read more
తన హిందూ వ్యతిరేక పోస్ట్లు వైరల్ కావడంతో ఫేస్బుక్ ఖాతాను డిలిట్ చేసిన ఆల్ట్ న్యూస్ కో – ఫౌండర్ మహ్మద్ జుబైర్
అలహాబాద్ హైకోర్టు అతనిపై దాఖలు అయిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయడానికి నిరాకరించడంతో, ఆల్ట్ న్యూస్ కో-ఫౌండర్, నకిలీ వార్తల పెడ్లర్ మహ్మద్ జుబైర్ తన ఫేస్బుక్ ఖాతాను తొలగించాడు. హిందూ ధర్మకర్తలు, మహ... Read more
భారతదేశంలోని బ్రోకెన్ రైస్ కు పెరుగుతున్న డిమాండ్ – 83 దేశాల జాబితాలో అగ్రస్థానంలో చైనా
భారతదేశం 2021-22లో 83 దేశాలకు 38.64 LMT(lakh metric tonnes) బ్రోకెన్ బియ్యాన్ని ఎగుమతి చేసింది. ఇందులో అత్యధికంగా 15.76 LMT ని చైనా కొనుగోలు చేసింది. చైనాకు ఎగుమతి పరిమాణం 2.73 LMT ను... Read more
ఎప్పుడెప్పుడా అని ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులకు ప్రధాని నరేంద్ర మోడీ శుభవార్త చెప్పారు. వచ్చే ఏడాదిన్నరలోగా మిషన్ మోడ్లో భాగంగా దేశంలోని వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు,... Read more
ప్రాంతీయ భాషల్లో న్యాయ బోధనపై సిఫార్సుల కోసం కమిటీని ఏర్పాటు చేసిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా..
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) దేశంలోని ప్రాంతీయ భాషలలో న్యాయ విద్యను అందించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రతి పౌరుడికి తమ చట్టపరమైన హక్కులపై అవగాహన కల్పించేందుకు వివిధ ప్రాంతీయ భాషల్ల... Read more
పిలిచినా వెళ్లేవాడిని కాను – మమత మీటింగ్ పై అసదుద్దీన్
మమతా బెనర్జీ నేతృత్వంలో ఢిల్లీలో జరుగుతున్న అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానం రాకపోవడంపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. సమావేశానికి తనకు పిలుపు వచ్చినా వెళ్లేవాడను కాదన్నారు. బీజేపీకి ద... Read more