పాకిస్తాన్ మిలిటరీ అధికారులు, ఐఎస్ఐ అధికారులు రాజకీయాలకు దూరంగా ఉండాలని పాక్ ఆర్మీ చీఫ్ బజ్వా ఆదేశించారు. రాజకీయ నాయకులతో ఎవరూ మాట్లాడను కూడా వద్దని సంచలన ఆదేశాలు జారీచేశారు..పంజాబ్లో జరగను... Read more
మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి శ్రీ ఏకనాథ్ షిండే అసెంబ్లీ లో విశ్వాస తీర్మానం లో నెగ్గారు. బేబీ పెంగ్విన్ ఠాక్రే విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా వోటు వేశాడు. శివ సేన చీఫ్ వ్హిప్ గా నిన్న రాత్ర... Read more
125వ జయంతి సందర్భంగా ఏపీలో అల్లూరి విగ్రహాన్నిఆవిష్కరించిన అనంతరం స్వాతంత్ర్య సమరయోధుడు పసల కృష్ణమూర్తి కుటుంబాన్ని పరామర్శించారు ప్రధాని మోదీ.కృష్ణమూర్తి కుమార్తె 90ఏళ్ల పసల భారతి పాదాలను త... Read more
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తెలంగాణ పర్యటనకు వచ్చారు. కాసేపటి క్రితమే బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలకు ఇవాళ హైదరాబాద్ నగరం వేద... Read more
శ్రీనగర్లోని ఆల్ ఇండియా రేడియో బాల్టాల్ బేస్ క్యాంప్ నుంచి అమర్నాథ్ యాత్ర ప్రత్యేక ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకు ప్రత్యేకంగా స్టూడియో ఏర్పాటు చేసింది. ఇక్కడ యాత్రకు సంబంధించి వివరాలతో... Read more
రాజస్థాన్లో 1,357 కోట్ల రూపాయలతో నిర్మించనున్న తొమ్మిది జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వర్చ్యువల్... Read more
అమర్నాథ్ యాత్రకు మూడు రోజుల ముందు ఈరోజు ఉదయం జమ్మూ కశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్) పాకిస్తాన్ చొరబాటుదారుని కాల్చి చంపింది. BOP బక్వార్పూర్లో ప్రా... Read more
అజంగఢ్, రాంపూర్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఎస్పీ కంచుకోట అయిన అజంగఢ్లో బీజేపీ అభ్యర్థి దినేష్ లాల్ యాదవ్ ‘నిరాహువా’ తన సమీప ప్రత్యర్థి, అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని పార్టీక... Read more
కూటమి నుంచి వైదొలగేందుకు సిద్ధమే – మీరురండి మాట్లాడుకుందాం – అసమ్మతి ఎమ్మెల్యేలకు సంజయ్ రౌత్ వర్తమానం
మహారాష్ట్రలో రాజకీయం గంటగంటకూ మలుపులు తిరుగుతోంది. తిరుగుబాటు నేత ఏకనాథ్ షిండే డిమాండ్ కు శివసేన తలొగ్గుతోంది. షిండేకే అధిక సంఖ్యా బలం ఉన్నట్టు తేలడంతో… మహా వికాస్ అఘాడీ కూటమి నుంచి వై... Read more
మహా రాజకీయం అసోంను చేరిన వేళ ఆ రాష్ట్ర సీఎం హిమంత బిస్వాశర్మ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో సంక్షోభానికి బీజేపీ వ్యూహం పన్నిందని రెబెల్ ఎమ్మెల్యేలను గౌహతికి తరలించి ఆతిథ్యం... Read more
మోదీకి సిట్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ వేసిన పిటిషన్ కొట్టివేత – తీవ్రవ్యాఖ్యలు చేసిన ధర్మాసనం
గుజరాత్ అల్లర్ల కేసులో నరేంద్రమోదీతో పాటు మరికొందరికి సిట్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ జకీయా జాఫ్రీ వేసిన పిటిషన్ను సుప్రీం తిరస్కరించింది. న్యాయమూర్తులు ఏఎం ఖాన్విల్కర్, దినేష్ మహ... Read more
ఇప్పటి వరకు వ్యాపారంలో లాభాలు సంపాందించిన అదానీ ఇప్పుడు సేవా మార్గం బాట పట్టారు. తన తండ్రి శతజయంతి, అలాగే తన 60వ పుట్టిన రోజు సందర్భంగా కీలక నిర్ణయం వెల్లడించారు. అదానీ గ్రూపు ద్వారా రాబోయే... Read more
ముర్ము నామినేషన్, ద్రౌపది పేరును ప్రతిపాదించిన మోదీ – బలపరిచిన కేంద్రమంత్రులు, ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల ముఖ్యులు
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపతి ముర్ము నామినేషన్ వేశారు. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ చీఫ్ నడ్డా, కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్షా, బీజేపీ పాలితరాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ భాగస్... Read more
మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం అస్థిరతంలో కొట్టుమిట్టాడుతూ ఉండడం, ఆయన పదవికి గండి ఏర్పడటంపై ఒక వంక రాజకీయ వాదోపవాదాలు జరుగుతూ ఉండగా, మరోవంక ఇదంతా ఓ మహిళను ఏడిపించిన ఉసురే ఆయన సీఎం ప... Read more
ద్రౌపది ముర్మును రాష్ట్రపతి పదవికిసమర్థురాలన్నారు జేడీఎస్ చీఫ్ దేవెగౌడ. ముర్మును కేవలం గిరిజన అభ్యర్థిగా పేర్కొనడం తనకు ఇష్టం లేదని.. అయితే ఆమె రాష్ట్రపతి పదవికి “సమర్థురాలు” అని... Read more
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆయన కూతురు, పార్టీ అధినేత్రి సుప్రియా సూలే ముంబైలోని సీఎం ఉద్ధవ్ ఠాక్రేను ఆయన నివాసంలో కలిశారు. ఠాక్రే మహారాష్ట్ర ప్రజలను ఉద... Read more
హర్యానాకు చెందిన 105 ఏళ్ల బామ్మ కొత్త రికార్డు – వడోదరలో 100 మీటర్ల రేసులో బంగారు పతకాన్ని గెలుచుకున్న రామ్ బాయి
వయసు అనేది కేవలం ఒక సంఖ్య అని.. వడోదరలో జరిగిన 100 మీటర్ల రేసులో హర్యానాకు చెందిన 105 ఏళ్ల వృద్ధురాలు కొత్త రికార్డు సృష్టించి నిరూపించింది. హర్యానాలోని చర్కి దాద్రీకి చెందిన రామ్ బాయి గత వా... Read more
నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇస్తామని జనతాదళ్ యునైటెడ్ ఈరోజు ప్రకటించింది. ఈ పదవికి ద్రౌపది ముర్ము పేరును బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్... Read more
కోవిడ్ -19, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ నుంచి పూర్తిగా కోలుకునే వరకు ఏజెన్సీ ముందు హాజరు కావడాన్ని కొన్ని వారాల పాటు వాయిదా వేయాలని కోరుతూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారం ఎన్ఫోర్స్... Read more
ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసే CJ వెర్లెమాన్ ట్విట్టర్ అకౌంట్ ను భారత్ లో నిలిపివేసిన ట్విట్టర్..
ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసే CJ వెర్లెమాన్ ట్విట్టర్ అకౌంట్ ను భారతదేశంలో ట్విట్టర్ నిలిపివేసింది.ట్విట్టర్ ఈ నిర్ణయం ఇవాళే తీసుకుంది. ట్విట్టర్ తీసుకున్న నిర్ణయంతో విసుగు చెందిన వెర్లెమాన్ ట్వ... Read more
హిందుత్వాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి నాతో పాటు 40 మంది సేన ఎమ్మెల్యేలు : ఏక్నాథ్ షిండే
రెబల్ శివసేన నాయకుడు ఏక్నాథ్ షిండే సహా ఇతర పార్టీ ఎమ్మెల్యేలు గుజరాత్ లోని సూరత్ హోటల్ నుంచి బుధవారం ఉదయం అస్సాంలో అడుగుపెట్టారు. వారిని బీజేపీ నాయకులు సుశాంత బోర్గోహైన్, పల్లబ్ లోచన్ దాస్... Read more
ఉగ్రవాదం రాజ్యమేలుతున్న సమయంలో సినిమా తీయడం మామూలువిషయం కాదు, మేం ధైర్యంగా ముందుకెళ్లాం-వివేక్ అగ్నిహోత్రి
కశ్మీర్ లోయలో హిందువుల మారణహోమంపై సినిమా తీయడమంటే తామెంతో ధైర్యం చేసినట్టని ది కశ్మీర్లో ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి అన్నారు. తీవ్రవాదానికి అందరూ భయపడ్డారని మేం మాత్రం ముందుకు వెళ్లా... Read more
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ను హతమార్చేందుకు ఆఫ్ఘన్ హంతకుడి సహాయం కోరిన ఉగ్రవాదులు…
పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ను హత్య చేసేందుకు ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారని ఉగ్రవాద నిరోధక శాఖ ఖైబర్ పఖ్తున్ఖ్వా విభాగం హెచ్చరించినట్లు... Read more
మారుతున్న వార్ ఫేర్ లో భారతదేశాన్ని బలోపేతం చేయడమే ప్రధాని మోదీ లక్ష్యం : అగ్నిపథ్ కు అజిత్ దోవల్ మద్దతు
సాయుధ దళాల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనల వెల్లువెత్తుతున్న వేళ… జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. “దీన్ని విభిన్న కోణం న... Read more
మహారాష్ట్ర రవాణా మంత్రి, శివసేన నాయకుడు అనిల్ పరబ్ జూన్ 21న ముంబైలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కార్యాలయానికి వెళ్లారు. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి కేంద్ర ఏజెన్సీ ఆయనకు సమన్లు జా... Read more