పార్టీలో చేరితే కేసులుండవని మెసేజ్ పంపారు – బీజేపీపై సిసోడియా ఆరోపణలు-ఖండించిన బీజేపీ
మద్యం పాలసీలో అవినీతి జరిగిందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న డిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరితే కేసులనుంచి రిలీవ్ అవచ్చని మెసేజులు వస్తున్నాయని చెప్... Read more
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా నివాసంలో సీబీఐ ఈరోజు ఉదయం మెరుపు దాడులు నిర్వహించింది. సిసోడియా నివాసంతో పాటు పరిసర ప్రాంతాల్లో 20కి పైగా ప్రదేశాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. ఢిల్లీ న... Read more
ముంబైలో ఘోర ప్రమాదం జరిగింది. బోరివాలి ప్రాంతంలో ఈరోజు నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. సాయిబాబా నగర్ లో గీతాంజలి అపార్ట్మెంట్ పేరుతో ఉన్న ఈ భవనం అందరూ చూస్తుండగా మధ్నాహ్నం 12.34 గంట... Read more
మా దేవునికి మాత్రమే నమస్కరిస్తాం-జాతీయజెండాకు వందనం చేయడాన్ని క్రైస్తవం అనుమతించదు – తమిళనాడు టీచర్ నిర్వాకం
జాతీయ జెండాను ఎగురవేసేందుకు క్రైస్తవం అనుమతించదు.. మేం మా దేవునికి మాత్రమే నమస్కరిస్తామని తెగేసి చెప్పింది తమిళనాడుకు చెందిన ఓ ప్రధానోపాధ్యాయురాలు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తమిళ... Read more
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నివాసంలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) అధికారులు సోదాలు నిర్వహించారని ట్రంప్ నిన్న ఆరోపించారు. ఫ్లోరిడా... Read more
తమిళనాడులోని రామనాథపురం జిల్లా రామేశ్వరంలో బాలికలను లైంగికంగా వేధిస్తున్నాడన్న ఆరోపణలపై చర్చి పాస్టర్ ను పోలీసులు అరెస్టు చేశారు. చర్చికి వచ్చే యువతులను లైంగికంగా వేధించాడన్న ఆరోపణలపై జాన్... Read more
బర్మింగ్హామ్లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత వెయిట్లిఫ్టర్ల విజయ పరంపర కొనసాగుతోంది. 73 కేజీల పురుషుల విభాగంలో భారత వెయిట్ లిఫ్టర్ అచింత షూలి స్వర్ణ పథకం గెలుచుకున్నాడు. దీంతో... Read more
జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఘర్షణ – ఎన్కౌంటర్లో ఆర్మీ జవాన్ కు గాయాలు
జమ్మూకశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలో ఈరోజు ఉదయం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఓ ఆర్మీ జవాన్ గాయపడ్డాడు. కుల్గామ్ ఎన్కౌంటర్లో ఎదురుకాల్పుల్లో 34 ఆర్ఆర్కి చెందిన ఆర్మ... Read more
వంగిన మెడతో బాధపడుతోన్న పాకిస్థాన్ బాలికకు ఉచితంగా శస్త్ర చికిత్స చేసి కాపాడిన భారత డాక్టర్
పాకిస్థాన్కు చెందిన 13 ఏళ్ల బాలికకు 90 డిగ్రీలు వంగి ఉన్న మెడను నిఠారుగా చేసేందుకు భారత వైద్యుడు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. ఈ శస్త్రచికిత్స బహుశా ప్రపంచంలోనే మొదటి కేసుగా నిలిచింది. స... Read more
మనీలాండరింగ్ కేసుల్లో ఈడీకి ఉన్న అరెస్టు చేసే అధికారాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు..
మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద విచారించడం, అరెస్టు చేయడం సహా ఆస్తులను అటాచ్ చేయడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారాన్ని సుప్రీంకోర్టు ఈరోజు సమర్థించింది. ఈడీ చేపట్టిన అరెస్టు,... Read more
ఉపాధ్యాయుల పోస్టుల భర్తీలో భారీ స్కాంకు పాల్పడి అడ్డంగా దొరికిపోయిన తన కేబినెట్ మంత్రి పార్థాచటర్జీపై ఆగ్రహం వ్యక్తం చేశారు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఈడీ చేసిన సోదాల్లో 21 కోట్ల రూపాయ... Read more
శుక్రవారాలను హాఫ్ డే లీవ్ గా ప్రకటించిన డెహ్రాడూన్ లోని ప్రైవేట్ స్కూల్ – హిందూ సంస్థల నిరసనలతో ఉపసంహరించుకున్న స్కూల్ డైరెక్టర్
ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో ఒక ప్రైవేట్ పాఠశాల ఆ ప్రాంతంలోని స్థానిక ముస్లింలకు శుక్రవారాన్ని ‘హాఫ్ డే’గా ఏకపక్షంగా ప్రకటించింది. ఈ నిర్ణయంపై స్కూల్లోని విద్యార్థుల తల్లిదండ్రులు,... Read more
స్వాతంత్ర్య దినోత్సవాల వేళ వచ్చే నెల ఆగస్ట్ 13 నుంచి 15 మధ్య భారతీయులంతా తమ ఇళ్లల్లో జాతీయ జెండాను ఎగురవేయాలని దేశప్రజలకు పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘మువ్వన్నెల... Read more
మహిళకు పెళ్లి కానంత మాత్రనా అబార్షన్ కు అనుమతిని నిరాకరించలేమని సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉండి గర్భం దాల్చిన ఓ మహిళ.. తన గర్భాన్ని తొలగించడానికి అనుమతి ఇవ్... Read more
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.భాగ్యనగరంలో కూడా ఉదయం నుంచీ ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఎడతెగక కురుస్తున్న వానలతో రోడ్లన్నీ జలమయమయ్... Read more
68వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించిన కేంద్రం – ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘కలర్ ఫొటో’
68వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈసారి కూడా జాతీయ అవార్డుల్లో తెలుగుసినిమా సత్తా చాటింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘కలర్ ఫొటో’ ఎంపికైంది. ఉత్తమ కొరియోగ్రఫీ, మేక... Read more
హర్యానాలో డీఎస్పీ సురేందర్ సింగ్ బిష్ణోయ్ను హత్య చేసిన ట్రక్ డ్రైవర్ షబ్బీర్ అరెస్ట్..
హర్యానా పోలీసులు డీఎస్పీ సురేందర్ సింగ్ బిష్ణోయ్ను హత్య చేసిన వారిలో ప్రాథమిక నిందితుడైన ట్రక్ డ్రైవర్ను పట్టుకున్నారు. భరత్పూర్ జిల్లాలోని పహారీ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగోరా గ్రామంలో... Read more
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఐదుగురు సభ్యులతో కూడిన ఈడీ బృందం సోనియాను విచారిస్తోంది… ఈ నేపథ్యంలో కాంగ్రెస్ దేశ వ్యాప్త ఆ... Read more
పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా ద్రౌపదికి ఓటేసిన ఒడిషా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎండీ మోక్విమ్ – చర్యలుంటాయన్న పీసీసీ చీఫ్
పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా ఎన్డీఏ అభ్యర్థికి ఓటేశారు ఒడిశాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎండీ మోక్విమ్. ఓటేసిన తరువాత ఈ విషయాన్ని ఆయన స్వయంగా మీడియాకు వెల్లడించారు. ఇది నా వ్యక్తిగత నిర్ణయ... Read more
బ్రిటన్ ప్రధాని రేసులో ముందుకెళ్తున్న రిషి – పార్టీ మెజార్టీ టోరీ సభ్యుల మద్దతు రిషికే
బ్రిటన్ ప్రధాని రేసులో మున్ముందుకే దూసుకుపోతున్నారు భారతసంతతికి చెందిన రిషి సునాక్. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడైన రిషి ఇప్పటికే రెండు రౌండ్లు పూర్తైన పోలింగ్ లో ముందున్నారు. రెండు రౌండ్ల త... Read more
రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి పోలింగ్ ముగిసింది. పార్లమెంట్లో ఎంపీలు, ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అధికార ఎన్డీయే మిత్రపక్షాల అభ్యర్థిగా ఆదివాసీ మ... Read more
రాజ్యాంగం వాక్ స్వాతంత్ర్యం ఇచ్చింది నిజమే కానీ, ప్రధానిని తిట్టడం ద్వారా ఆ హక్కును దుర్వినియోగం చేస్తే ఊరుకునేది లేదు-అలహాబాద్ హైకోర్ట్
ప్రధాని మోదీ, అమిత్ షా సహా పలువురు కేంద్రమంత్రులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ఓ వ్యక్తిపై దాఖలైన ఎఫ్ఐఆర్ ను రద్దు చేసేందుకు అలహాబాద్ హైకోర్టు నిరాకరించింది. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టేసేల... Read more
ఎన్డీఏ అభ్యర్థి ముర్ముకు నేను ఓటేయలేదు – సిద్ధాంతం కోసం కట్టుబడి ఉండే వ్యక్తిని నేను – అబద్దపు ప్రచారం ఆపండి-సీతక్క
తాను పొరపాటున ఎన్డీఏ అభ్యర్థికి ఓటువేశానన్న వార్తల్లో నిజం లేదని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. బాలెట్ పేపర్లో పేర్లకు పైన స్కెచ్ మార్క్ పడడంతో రిటర్నింగ్ అధికారిని మరో పేపర్ అడిగానని స్పష్టత ఇచ్... Read more