ఎవ్వరు ఏమనుకున్నా సిగ్గేమిటి నాకు ? భారత దేశ ఆర్ధికాభివృద్ధి మీద ఎప్పుడూ వ్యతిరేక వార్తలు వ్రాసే న్యూయార్క్ టైమ్స్ ఆ మాటకొస్తే డబ్బులు తీసుకొని ఎవరు ఎలా చెపితే అలా వ్రాస్తుంది న్యూయార్క్ టైమ... Read more
]అటార్నీ జనరల్ గా మరోసారి ముకుల్ రోహత్గీ బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఏజీ కేకే వేణుగోపాల్ రిటైర్మెంట్ ఉండడంతో ఆయన స్థానంలో మళ్లీ రోహత్గీ వస్తారని సమాచారం. గతంలో ఏజీగా... Read more
సిద్ధిఖ్ కప్పన్ విడుదలను సెలబ్రేట్ చేసుకున్న పీఎఫ్ఐ-కేసులో సాక్షులను బెదిరించారని ఆరోపణలు
కేరళ జర్నలిస్ట్ సిద్దిఖ్ కప్పన్ విడుదలను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా PFI. 2020 అరెస్టైన సిద్ధిఖ్ కు గతవారం సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఉత్తర... Read more
2015నాటి అల్లర్ల కేసులో ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేలను దోషులుగా తేల్చింది కోర్టు. అఖిలేష్ త్రిపాఠీ, సంజీవ్ ఝాలతో పాటు మరో 15 మంది ఢిల్లీలోని పలు పోలీస్ స్టేషన్లలో సిబ్బందిపై దాడి చేసినట్టు రూస్ అవె... Read more
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. స్పీకర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై సస్పెన్షన్ వేటు వేశారు. ఈటలను సస్పెండ్ చేయాలంటూ సభావ్యవహారాల మంత్... Read more
అధికారిక లాంఛనాలతో స్వరూపానంద స్వామి అంతిమసంస్కారాలు – కొత్త పీఠాధిపతిగా స్వామి సదానంద సరస్వతి
ద్వారకాశారదాపీఠాధిపతిగా దండి స్వామి సదానందస్వామి నియమితులయ్యారు. పీఠాధిపతి స్వామీ స్వరూపానంద సరస్వతీ రెండు రోజుల క్రితం శివైక్యం చెందిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్ లోని నర్సింగ్ పూర్ జిల్లా... Read more
నితీశ్ కు మరో షాక్ – డయ్యూడామన్ లో పార్టీ ఖాళీ – కాషాయకండువా కప్పుకున్న పంచాయతీ సభ్యులు
బిహార్ సీఎం నితీష్ కుమార్ కు మరో షాక్ ఇచ్చింది బీజేపీ. నితీష్ తో తెగతెంపులు చేసుకున్న తరువాత ప్రత్యర్థులుగా మారిన ఇద్దరూ వార్ మొదలుపెట్టేశారు. అరుణాచల్ ప్రదేశ్ లో ఎమ్మెల్యేలను లాగేసుకున్న ఆ... Read more
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో జాయిన్ కానున్నారు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకవాద్రాగాంధీ. సెప్టెంబర్ 19 నుంచి 22 వరకు కేరళలో జరిగే యాత్రలో ఆమె రాహుల్ తో కలిసి పాల్గొంటారు. సెప్టెంబర్ 7... Read more
అయోధ్య రామమందిర నిర్మాణ వ్యయం 1800 కోట్లు – 2024 సంక్రాంతి నాటికి పూర్తికానున్న నిర్మాణం
అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం 18 వందల కోట్లు వెచ్చించాలని శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్ణయించింది. ఫైజాబాద్ లో జరిగిన ట్రస్ట్ సమావేశంలో ఆలయనిర్మాణానికి సంబంధించిన ఈ మొత్తం వ్యయ... Read more
జ్ఞానవాపి కాంప్లెక్స్ లో పూజలకు అనుమతికోరుతూ దాఖలైన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు
జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్లో పూజలు చేసేందుకు అనుమతించాలని కోరుతూ హిందువుల తరఫు దాఖలైన పిటిషన్ను వారణాసి జిల్లా కోర్టు విచారణకు స్వీకరించింది. హిందువుల పిటిషన్ను సవాలు చేస్తూ ముస్లిం వర్గ... Read more
ద్వారకాపీఠాధిపతి స్వామీ స్వరూపానంద సరస్వతి శివైక్యం చెందారు. మధ్యప్రదేశ్ లోని నర్సింగపూర్లోని శ్రీధామ్ జ్యోతేశ్వర్ ఆశ్రమంలో ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.ఆయన వయసు 99 ఏళ్లు. జగద్గురు ఆ... Read more
వరదబీభత్సంతో అల్లాడుతున్న పాకిస్తాన్లో లక్షలమంది నిరాశ్రయులయ్యారు. ఇదే సమయంలో బెలూచిస్తాన్లోని హిందువులు మానవత్వం చాటారు. ఓ గ్రామంలోని హిందూ మందిరంలో 300 మంది ముస్లింలకు ఆశ్రయం ఇచ్చారు. కచ్చ... Read more
సోషల్మీడియా కట్టడికి కేంద్రం సిద్ధం-తప్పుడు సమాచారం నుంచి ప్రజలను రక్షించే ఉద్దేశంతో ఈ నిర్ణయం
సోషల్మీడియాను కట్టడి చేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. త్వరలోనే కొత్త మార్గదర్శకాలు రానున్నాయి. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే వారికి ఇక అడ్డుకట్ట పడనుంది. తప్పుడు సమాచా... Read more
ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగడం భారతీయులు గర్వించే విషయమని ప్రధాని మోదీ అన్నారు. మరిన్ని ఉన్నతలక్ష్యాలు నిర్దేశించుకుని..ఇదే ఉత్సాహంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సూరత్ లో మె... Read more
భారత్ ఇప్పుడు ఐక్యంగానే ఉంది-పాకిస్తాన్, బంగ్లాదేశ్ ను ఐక్యం చేసేందుకు యాత్ర చేయండి-హిమంత శర్మ
రాహుల్ భారత్ జోడో యాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అసోం సీఎం హిమంత బిశ్వాశర్మ. యాత్రగురించి స్పందించమని మీడియా ప్రతినిధులు అడగ్గా…భారత్ ఇప్పుడు ఐక్యంగానే ఉందని… కశ్మీర్ నుంచి కన... Read more
అమిత్ షా పర్యటనలో భద్రతాలోపం-హోంశాఖ ఐడీతో మంత్రి చుట్టూ తిరిగిన వ్యక్తి అరెస్ట్-విచారణ
కేంద్రమంత్రి అమిత్ షా పర్యటనలో భద్రతాలోపం కొట్టొచ్చినట్టు కనపడింది.ముంబై పర్యటనలో ఓ వ్యక్తి తాను హోంశాఖ అధికారిని అని చెప్పుకుని షా చుట్టూ తిరిగాడు. రెండు రోజుల పర్యటనకోసం మహారాష్ట్ర వెళ్లిన... Read more
బుధవారం ప్రారంభమైన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కన్యాకుమారి జిల్లాలోనే కొనసాగుతోంది. జిల్లాలో ఆయన మొత్తం నాలుగురోజులపాటు యాత్ర చేస్తారు. తొలిరోజు నగరంలోనే సముద్రతీరంలోని మహాత్మా గాంధీ విగ్ర... Read more
కేంద్రంలో తిరిగి అధికారం సాధించడం కోసం పార్టీకి తిరిగి ఊపిరిపోసే దిశగా రాహుల్ గాంధీతలపెట్టిన భారత్ జోడో యాత్ర కన్యాకుమారిలో ప్రారంభమైంది. కన్యాకుమారిలో కొద్దిసేపటి క్రితం మొదలైన యాత్ర... Read more
బెంగుళూరు వరదలని అదుపు చేస్తారా ? లేక ఎన్నికలకి వెళదామా ? కర్ణాటక PCC అధ్యక్షుడు DK శివకుమార్ ఛాలెంజ్ ! అవునా ? బెంగళూరు వరదలని అదుపుచేయలేకపోతే ఎన్నికలు జరపాలా ? DK శివకుమార్ ఛాలెంజ్ ని గట్ట... Read more
మలబార్ ప్రాంతంలో హిందువులపై మోప్లా ముస్లింలు జరిపిన మారణహోమం ఆధారంగా రూపొంది కేరళ సెన్సార్ బోర్డు నుంచి అనేక కోతలు ఎదుర్కొన్న మలయాళ చిత్రం “పూజా ముతల్ పుజా వారే” (Puzha Muthal Puzha V... Read more
హైదరాబాద్ నడిగడ్డన ప్రభుత్వం నడిపే నిమ్స్ లో స్టంట్లు వేస్తారు. బైపాస్ సర్జరీలూ చేస్తారు. రాష్ట్రంలో ఎక్కడెక్కడినుంచీ అలాంటి అవసరాల కోసం సామాన్య రోగులు అక్కడికి విరివిగా వెళతారు. కాని ఆ ని... Read more
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పీఎం శ్రీ యోజన అనే కొత్త పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ స్కీమ్ కింద లక్షలాది మంది విద్యార్ధులకు ప్రయోజనం చేకూరనుంది.న్యూ ఎడ్యుకేషన్ పాలసీ లక్... Read more
రాష్ట్రపతి భవన్ నుంచి…ఇండియాగేట్ వరకు రాజ్ పథ్ పేరుతో ఉన్న మార్గం పేరును కర్తవ్య పథ్ గా మార్చాలని కేంద్రం నిర్ణయించింది. మరింత అందంగా ఆ మార్గాన్ని ఈనెల 8న సాయంత్రం ప్రధాని మోదీ ప్రారంభ... Read more
బీఎస్ఎఫ్ జవాన్లు లక్ష్యంగా సరిహద్దుల్లో పాక్ రేంజర్ల కాల్పులు – ధీటుగా బదులిచ్చిన బీఎస్ఎఫ్
సరిహద్దులో మరోసారి కాల్పులకు తెగబడింది పాకిస్తాన్. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ జమ్ము జిల్లాలోని ఆర్నియా సెక్టార్ వైపు గురిపెట్టారు పాక్ రేంజర్లు. అక్కడ గస్తీలో ఉన్న బీఎస్ఎఫ్ జవాన్ల... Read more
62 ఏళ్ల క్రితం తమిళనాడు తంజావూరులోని వేదపురీశ్వర ఆలయంలో చోరీకి గురైన నటరాజస్వామి విగ్రహం దొరికింది. అమెరికాలోని మ్యూజియంలో పోలీసులు గుర్తించారు. తంజావూర్ కందియూర్ కు చెందిన ఎస్ వెంకటాచలం ఫిర... Read more