జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో పర్యటిస్తున్నారు…రూరల్ నియోజకవర్గంలోని కడియం ఆవలో అకాల వర్షాలతో దెబ్బ తిన్న పంటలను పరిశీలించారు.. రైతులను పరామర్శించారు.మొలకలు వచ్చిన ధ... Read more
బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సొంతం నియోజకవర్గంలో పర్యటించారు. హుజురాబాద్ మండలం బోర్నపల్లి గ్రామంలో నిన్న సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షాల కారణంగా చెట్లు విరిగి ఇళ్ల మీద పడ్డ... Read more
తెలంగాణ గవర్నర్ తమిళిసై తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆమె స్వామి వారిని సేవించుకున్నారు. ఆలయ మహాద్వారం దగ్గర ఈవో ఏవి.ధర్మారెడ్డి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం... Read more
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొండగట్టుకు అంజన్నను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఆమెకు స్వాగతం పలికారు. అంజన్నకు ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకు... Read more
గంజాయికి వ్యతిరేకంగా చంద్రబాబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో గంజాయి వినియోగానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తోంది. రాష్ట్రంలో గంజాయి వినియోగం యువ... Read more
ఫలితాల కోసం http://tsbie.cgg.gov.in వెబ్సైట్ను చూడండి . హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి. రాష్టర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నాంపల్లి లోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం... Read more
ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు జారీ చేశారు. రెండు రోజులుగా మణిపూర్ అట్టుడుకుతోంది. మైటీలను ఎస్టీల్లో చేర్చాలనే ప్రతిపాదనను నిరసిస్తూ పలు గిరిజన సంఘాలు ఆందోళనకు పిలుపున... Read more
ఎందుకంటే, సూడాన్ లో జరుగుతున్న అంతర్యుద్ధ పరిస్థితుల్లో మన భారతీయులు సుమారుగా 3000 మంది చిక్కుకు పోయారు. మన ఎయిర్ ఫోర్స్ నేవీ కలిపి ఇప్పటి వరకు సుమారు 2400 మందిని భారతదేశం తీసుకు వచ్చాయి. అయ... Read more
అసలు ఈ పేరుతో ఒక పురాణం ఉంది అని కూడా ఈ తరంలో చాలా మందికి తెలియదు. పద్దెనిమిది ప్రధాన హిందూమత పురాణాల్లో ఇది ఒకటి. దీనిని ఆ కాల పరిభాషలో ‘పురాణం’ అని పేర్కొన్నారు కానీ ఇది నిజంగా... Read more
ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభమైంది. మధ్యాహ్నం 1:05 గంటలకు పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఉదయం నుంచే పూజలు, హోమాలు కొనసాగాయి. అనంతరం మూహూర్త సమ... Read more
హైదరాబాద్ లో ఈనెల 9న ఓ అద్భుతం ఆవిష్కృతం కానుంది. ఆరోజు మధ్యాహ్నం 12:12 గంటలకు నీడ కనిపించని ‘జీరో షాడో డే’ ఏర్పడనుంది. ఆ సమయంలో హైదరాబాద్లో సూర్య కిరణాలు నిట్టనిలువుగా పడతాయన్నమాట. ఆ సమయం... Read more
తెలంగాణ ప్రభుత్వం తీరుపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై మరోసారి అసహనం, అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇతర దేశాధినేతలనైనా కాలవొచ్చుకానీ.. ఈ రాష్ట్ర సీఎంను మాత్రం కలవలేమన్నారు. కొత్త సెక్రటేరియేట్ ప్రారంభ... Read more
తప్పు చేసిన వారికి భయముండాలి – అవినీతి అధికారుల ఆస్తులు జప్తు చేయాలి – మద్రాస్ హైకోర్ట్ సూచన
అవినీతి అధికారుల ఆస్తులను జప్తు చేయాలని మద్రాస్ హైకోర్ట్ తమిళనాడు ప్రభుత్వానికి సూచించింది. సాధ్యాసాధ్యాలపై అభిప్రాయాలు తెలపాలంటూ ఆదేశించిన న్యాయస్థానం తదుపరి విచారణను వచ్చేనెల ఏడోతేదీకి వాయ... Read more
శరద్ పవార్ రాజీనామా – పార్టీ చీఫ్ బాధ్యతనుంచే తప్ప రాజకీయాల్ని వీడబోవడం లేదన్న ఎన్సీపీ చీఫ్
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. పార్టీ చీఫ్ బాధ్యతల నుంచి వైదొలగనున్నట్టు ఆయన ప్రకటించారు. పవార్ నోట ఊహించని మాట రావడంతో అంతా షాకయ్యారు. అక్కడే ఆయనకు మద్దతుగ... Read more
పార్టీ సభకు వచ్చిన వారి వల్ల ఇబ్బంది పడిన ఓ వ్యాపారిని ఆదుకుని తన ఔదార్యం చాటుకున్నారు కర్నాటక బీజేపీ నేత, ఎంపీ ప్రతాప సింహ. శుక్రవారం అమిత్ షా మైసూర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మైసూర్... Read more
పెళ్లి రద్దుపై సుప్రీం కోర్టు ఇవాళ సంచలన తీర్పు ఇచ్చింది. కలిసి సంతోషంగా బతకలేని స్థితిలో ఆ జంట విడాకుల కోసం ఆరునెలలు వేచి చూడాల్సిన అవసరం లేదని… వెంటనే విడాకులు మంజూరు చేయవచ్చని తెలిప... Read more
దేశంలో అందుబాటులో ఉన్న మరో 14 మొబైల్ మేనేజింగ్ యాప్ లను బ్లాక్ చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఆయా యాప్ ల ద్వారా ఉగ్రసంస్థలు, వాటి మద్దతుదారుల మధ్య కమ్యునికేషన్ సాగుతోందని కేంద్రం చెబుతో... Read more
ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించే రేడియో ప్రోగ్రామ్ మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ ఆదివారం ప్రసారం కానుంది. దేశ ప్రజలనుద్దేశించి మోదీ మాట్లాడే కార్యక్రమం ఇది. ప్రభుత్వ పథకాలను ప్రస్తావిస్తూ..గుర్తింప... Read more
స్వలింగ సంపర్కుల వివాహాలు చట్టబద్ధం చేయాలనుకోవడం అభ్యంతకరం – రాష్ట్రపతి ముర్ముకు 120మంది ప్రముఖుల లేఖ
స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్దత కల్పించే ప్రయత్నాలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మత విశ్వాసాలకు , భారతదేశ ఆచార సంప్రదాయాలకు అది విరుద్ధమని ..జోక్యం చేసుకోవాలంటూ 120మంది ప్రముఖులు రాష్... Read more
దేశంలో ఇప్పుడు “స్టార్ట్ అప్స్” హవా నడుస్తోంది. స్టార్ట్ అప్స్ అంటే కొత్త ఉపాధి అవకాశాలు సృష్టించే కంపెనీలు, ట్రైనింగ్ సెంటర్స్ వంటివి ఏర్పాటు చేయడం. ఈ స్టార్ట్ అప్స్ ఏర్పాటు చేస... Read more
నన్ను పిసకడం అంటే కేసీఆర్ కాళ్లు పిసికినట్టు అనుకుంటున్నవా తలసానీ-రేవంత్
తలసాని శ్రీనివాస యాదవ్ జీవితాంతం కేసీఆర్ కాళ్లు పిసికినా తన స్థాయికి చేరలేడని రేవంత్ రెడ్డి అన్నారు.తనను పిసకడం అంటే కేసీఆర్ కాళ్లు పిసకడం అనుకుంటున్నడేమో అని ఆయన వ్యాఖ్యానించారు. పిసకడం పక్... Read more