కోవిడ్ భయంతో సెల్ఫ్ లాక్డౌన్ – మూడేళ్లుగా ఫ్లాట్ కే తల్లీకొడుకులు పరిమితం – గురుగ్రామ్ లో ఘటన
కోవిడ్ ప్రపంచాన్ని వణికించింది. మొదటి వేవ్ లోలాక్డౌన్ వంటి చర్యలతో వైరస్ కు అడ్డుకట్ట వేయగలిగాం. తరువాత మాస్కులు, వాక్సిన్లతో అడ్డుకోగలిగాం. ఎన్ని చర్యలు తీసుకున్నా ఆ ప్రాణాంతకమహమ్మారి మనలో... Read more
అమెరికాలో కుల వివక్షను నిషేధించిన తొలి నగరంగా సియాటెల్ నిలిచింది. ఈ మేరకు సియాటెల్ నగర కౌన్సిల్ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. కుల వివక్షను చట్ట విరుద్ధం చేయాలని అమెరికాలోని దక్షిణాసియా ప్రజల న... Read more
వలంటీర్ల చట్టబద్దత ఏంటి – లబ్దిదారుల ఎంపికను వాళ్లెలా నిర్ణయిస్తారు – ఏపీ సర్కారుకు హైకోర్టుకు ప్రశ్న
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించుకున్న వలంటీర్ల చట్టబద్దత ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ పథకాలకు లబ్దిదారుల గుర్తింపుకోసం ప్రభుత్వం వాలంటీర్లను నియమించిన సంగతి తెలిసిందే. అయితే వైఎస్సా... Read more
మరో కేసులో సిసోడియా – ఫీడ్ బ్యాక్ యూనిట్ స్నూపింగ్ కేసులో విచారణ ఎదుర్కోనున్న ఢిల్లీ డిప్యూటీ సీఎం
మళ్లీ చిక్కుల్లో పడ్డారు డిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా. ఆయనపై మరో కేసులో ఎఫ్ఐఆర్ నమోదుకు సీబీఐ సిద్ధమైంది. డిల్లీ లిక్కర్ స్కాం కేసు ఓవైపు నడుస్తుండగానే…అవినీతి నిరోధకచట్టంలో భాగ... Read more
గవర్నర్ బిశ్వభూషణ్ కు ఏపీ ప్రభుత్వం ఘన వీడ్కోలు పలికింది. బిశ్వభూషణ్ తాజాగా చత్తీస్ గఢ్ గవర్నర్ గా నియమితులయ్యారు. 44 నెలలపాటు ఆయన ఏపీ గవర్నర్ గా పనిచేశారు. ఇంతకాలం తనకు సహకరించిన అందరికీ బి... Read more
మంద భీంరెడ్డి, గల్ఫ్ వలస వ్యవహారాల విశ్లేషకులు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయ పార్టీలకు గల్ఫ్ గుబులు పట్టుకున్నది. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ కు ఇది సంకటంగా మారింది. తొమ్... Read more
జాతీయ మహిళా కమిషన్ ముందుకు కౌశిక్ రెడ్డి – గవర్నర్ తమిళిసై పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డి
బీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి ఇవాళ ఢిల్లీలో జాతీయ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయనకు కమిషన్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ... Read more
కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించకపోవడం… కేసీఆర్ అహంకారానికి పరాకాష్ట అని బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ అన్నారు. దళితులపై కేసీఆర్ కు ఎంత ప్రేమాభిమా... Read more
శివసేన కార్యాలయాన్ని షిండే వర్గానికి కేటాయిస్తూ లోక్ సభ సెక్రటేరియట్ నిర్ణయం – అధికారిక ప్రకటన
శివసేన పేరుతో పాటు పార్టీ గుర్తైన విల్లు-బాణం గుర్తును ఏక్ నాథ్ షిండే వర్గానికి కేటాయిస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంట్ హౌస్ లోని శివసేన కార్యాలయాన్ని ఏ... Read more
భారత్ లో ఫాసిజం రాజ్యమేలుతోంది – ప్రతిపక్షాలు ఏకమైతే మోదీని ఓడించడం సాధ్యమే – రాహుల్ గాంధీ
భారత్ లో ఫాసిజం రాజ్యమేలుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. పత్రికా స్వేచ్ఛే లేదన్నారు. రెండేళ్ల నుంచి పార్లమెంట్లో సైతం తాను మాట్లాడలేకపోతున్నానని చెప్పారు. తానుమాట్లాడడం మొదలు పెట్... Read more
లండన్ లోని పార్లమెంట్ స్క్వేర్లో భారతీయ విద్యార్థులు శివాజీ జయంతిని ఘనంగా నిర్వహించుకున్నారు. జై శివాజీ, జై భవానీ నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. లండన్ లో లా చదువుతున్న సంగ్రామ్ షెవాలే అక్క... Read more
వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అభ్యర్థుల పేర్లనుప్రకటించారు. మొత్తం 18 మంది ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. అభ్యర్థుల్లో బీసీ 1... Read more
నందమూరి తారకరత్న అంత్యక్రియలు ముగిశాయి.తారకరత్న చితికి ఆయన తండ్రి మోహన కృష్ణ నిప్పుపెట్టారు. నందమూరి కుటుంబసభ్యులు భారమైన హృదయంతో తారకరత్నకు అంతిమ వీడ్కోలు పలికారు. అంతకుముందు ఆయన భౌతిక కాయా... Read more
కొంతకాలంగా నితీశ్ తో సై అంటే సై అంటున్న జేడీయూ కీలక నేత ఉపేంద్ర కుష్వాహా ఆయనకు ఝలక్ ఇస్తూ పార్టీని వీడారు. జేడీయూకు రాజీనామా చేసిన ఆయన ‘రాష్ట్రీయ లోక్ జనతా దళ్’ అనే కొత్త పార్టీన... Read more
ప్రభుత్వ ఉద్యోగులెవరూ యూట్యూబ్ చానళ్లు నడపరాదని కేరళ ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతంచాలామంది వంటలు, పర్యటన విశేషాలు, హోంటూర్ వంటివి చేస్తూ కూడా లక్షల్లో ఆదాయం సమకూర్చుకుంటున్న సంగతి తెలిసిం... Read more
ట్విట్టర్ మాదిరిగానే మెటా వెరిఫైడ్ పేరుతో ఇకనుంచి ఫేస్ బుక్,ఇన్ స్టా గ్రామ్ కలిపి ధ్రువీకరణ గుర్తింపు ఇవ్వనుంది. అయితే మూడింటింకి కలిపి నెలనెలా నిర్థారించిన మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.... Read more
భారత్ లో ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే కుట్రలు – జార్ది సోరోస్ ప్రకటనను భారతీయులంతా తిప్పికొట్టాలి-స్మృతీ ఇరానీ
ఆదానీ వ్యవహారంలో అమెరికాకు చెందిన బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జి సోరోస్ చేసిన వ్యాఖ్యలపై కేంద్రంమంత్ర స్మృతీ ఇరానీ స్పందించారు. ఈ వంకతో కొన్ని విదేశీ శక్తులు భారత ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే క... Read more
ఆర్మీలో అగ్నివీరుల నియామకాలకు సంబంధించి పలు మార్పులు చేశారు. కొత్త మార్పులపై ఈ మేరకు సైన్యం ప్రకటన జారీ చేసింది. జాయిన్ ఇండియన్ ఆర్మీ వెబ్సైట్లో రీజిస్ట్రేషన్ కోసం వీటిని అప్లోడ్ చేశారు. ఈనె... Read more
12 చీతాలు దక్షిణాఫ్రికానుంచి భారత్ రానున్నాయి.భారత వాయుసేనకు చెందిన సీ-17 విమానంలో జోహన్నెస్ బర్గ్ నుంచి అవి భారత్ వస్తున్నాయని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్రయాదవ్ తెలిపారు. వాడిలో ఏడు ఆడవి... Read more
సాంకేతికత ద్వారా ఆరోగ్య సంరక్షణను పెంపొందించే కాన్సెప్ట్ తో ట్రయల్ రన్ నిర్వహించారు. అందులో భాగంగా మందుల సరఫరాలో డ్రోన్ ల వినియోగంపై రిషికేష్ లో టెస్ట్ రన్ నిర్వహించారు. రెండు కిలోల బరువున్న... Read more
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం ఏడుగంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం నాలుగు గంటలకు ముగిసింది. మొత్తం 60 స్థానాలున్న త్రిపుర అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఇక 259 మంది అభ్... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాం నిందితులకు స్పెషల్ కోర్టు షాకిచ్చింది. అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్, శరత్ చంద్రా రెడ్డి, బినోయ్ బాబుకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. బెయిల్ కోసం వారు పెట్టుకున్న బ... Read more
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ తెలంగాణలో పర్యటిస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, నీటిపారుదల ప్రాజెక్టులను ఆయన పరిశీలించారు. కొండమ్మ పోచమ్మ రిజర్వాయర్ ను సందర్శించారిన... Read more
మనుషులను కుక్కలు పీక్కుతినే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నై – మేయర్ వ్యాఖ్యలు సిగ్గుచేటు – రేవంత్
మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ విఫలమయ్యారని కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. వీధికుక్కల దాడిలో పిల్లవాడు చనిపోతే మేయర్ కనీస మానవత్వం లేకుండా మాట్లాడారని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్ అంబర్ పేట... Read more