బీబీసీనేకాదు, భారత్ లో పనిచేసే ఏ సంస్థలైనా ఇక్కడి చట్టాలను గౌరవించాల్సిందే – బ్రిటన్ కు తేల్చి చెప్పిన జైశంకర్
బీబీసీనే కాదు ఎవరైనా సరే , ఏ సంస్థలైనా ఇక్కడి చట్టాలను పాటించాల్సిందేనని భారత విదేశాంగమంత్రి జైశంకర్ అన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత్ వచ్చిన బ్రిటన్ విదేశాంగమంత్రి జేమ్స్ క్లెవర్లీ... Read more
ఎన్నికల కమిషనర్ల నియామకాల ప్రక్రియ కోసం ఓ కమిటీ వేయాలని సుప్రీం కోర్టు సూచించింది. ఆ కమిటీలో ప్రధాని, ప్రతిపక్షనేత, సీజేఐ ఉండాలని తెలిపింది. ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు... Read more
అదానీ వ్యవహారంపై విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అభయ్ సప్రే నేతృత్వంలో నిపుణుల కమిటీ – సుప్రీం ఆదేశం
అదానీపై హిండెన్ బర్గ్ వివాదాలు,అనంతర పరిణామాల నేపథ్యంలో విచారణకు నిపుణుల కమిటీని వేసింది భారత సుప్రీం కోర్టు. ఈ వ్యవహారంలో కేంద్రం సమర్పించిన నిపుణుల పేర్లను తిరస్కరించిన న్యాయస్థానం…వ... Read more
మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటం చేస్తానని బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. ఈ మహిళా దినోత్సవం సందర్భంగానైనా చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ ముందుక... Read more
ఆదిలాబాద్ లో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు తమ లేఅవుట్ల కొరకు ఏకంగా దేవాలయాలను సైతం పక్కకు నెట్టే స్థాయి వరకు వెల్లరంటే భూమాఫియా దందా ఏ మేరకు రెచ్చిపోతుందో అర్థం అవుతోందని పలు హిందూ ధార్... Read more
వరంగల్ మెడికో ప్రీతి మృతి కేసులో నిందితుడు ఎంతటివాడికైనా శిక్షపడాల్సిందేనని రాష్ట్రమంత్రి కేటీఆర్ అన్నారు. ఆమె మృతి కలిచివేసిందన్న మంత్రి ….దోషి సైఫ్ అయినా సంజయ్ అయినా వదిలిపెట్టబోమన్న... Read more
ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ కు తెలంగాణ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. అతని పిటిషన్ ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. చార్జిషీట్ దాఖలు చేసినా తన వ్... Read more
పదోతరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసుపై సెషన్స్ కోర్టులోనే విచారణ జరపాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మాజీ మంత్రి నారాయణ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ ఆదేశాలు... Read more
పార్టీ నాయకురాలు ఖుష్బూ సుందర్ ను జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఎంపిక చేసింది బీజేపీ. ఆమెతో పాటు మమతాకుమారి, డెలినా ఖోంగ్ డుప్ లను కూడా సభ్యులుగా నామినేట్ చేసింది. డీఎంకేలో చేరికతో రాజకీయ ప... Read more
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. తదుపరి విచారణను కోర్టు మార్చి 4కు వాయిదా వేసింది. అప్పటివరకు ఆయన సీబీఐ కస్టడీల... Read more
ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, నాగాల్యాండ్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం ఏడుగంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. రెండు రాష్ట్రాల్లోనూ 60 చొప్పున అసెంబ్లీ స్... Read more
హైదరాబాద్ లో ఓ వైద్యుడి ఆత్మహత్య కలకలం రేపుతోంది. జూబ్లీహిల్స్ కు చెందిన మజార్ అనే డాక్టర్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రోడ్ నెంబర్ 12లో ఉండే 64 ఏళ్ల డాక్టర్ మజార్ అలీ… ఇ... Read more
వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల తెలంగాణగవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ సర్కారుపై ఆమె గవర్నర్ కుఫిర్యాదు చేశారు. అంతేకాదు రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించాలని ఆమె విజ్ఞప్త... Read more
సోనియాగాంధీ రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో కాంగ్రెస్ పార్టీ 85 ప్లీనరీలో ప్రసంగిస్తూ ఆమె తన నిర్ణయం చెప్పారు. భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్ ముగుస్తు... Read more
ప్రియురాలు దక్కదేమోనని స్నేహితుడి హత్య – శివారులో నవీన్ మృతదేహం లభ్యం – నిందితుడు హరిహర అరెస్ట్
తన ప్రియురాలు తనకు దక్కదేమోనన్న అనుమానంతో ఆమెకు సన్నిహితంగా ఉంటున్న స్నేహితుడినే హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. మహాత్మాగాంధీ యూనివర్సిటీలో చదువుతున్న నవీన్ అనే యువకుడిని అక్కడే చదువుతున్న హ... Read more
వైఎస్ వివేకా హత్యకేసులో సీబీఐ దూకుడు పెంచింది. నిన్న అవినాశ్ రెడ్డిని విచారించిన సీబీఐ..ఇవాళ కడప సెంట్రల్ జైల్లో భాస్కర్ రెడ్డిని విచారిస్తోంది. భాస్కర్ రెడ్డి.. వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రె... Read more
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రీతిని సైఫ్ అనే సీనియర్ వేధించిన మాట నిజమేనని వరంగల్ సీపీ రంగనాథ్ అన్నారు. ప్రీతి ఎదురుతిరగడాన్ని సైఫ్ తట్టుకోలేకపోయాడని ఈ కారణంగానే... Read more
ఇక భారత ఆర్థిక వ్యవస్థ తీరుపై ప్రశంసలు కురిపించింది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ( IMF,) MD, క్రీష్టాలీనా జోర్జోవా. “ఈ సంవత్సరం ప్రపంచ ఆర్ధిక అభివృద్ధి లో ఒక్క భారత్ ఆర్ధిక వ్యవస్థ వాటానే... Read more
ప్రచారం సందర్భంగా ఆ రాష్ట్ర మంత్రి, బీజేపీ చీఫ్ కూడా అయిన తెంజెన్ ఇమ్నా అలాంగ్ చేసిన ట్వీట్ ఆకట్టుకుంటోంది. ఓ దగ్గర భోజనం చేస్తున్న ఫొటోను ట్వీట్ చేస్తూ… ఎన్నికల పేరుతో అంతటా తిరుగుతూ... Read more
నాగాల్యాండ్లో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇవాళ దిమాపూర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొన్నారు. ఈశాన్యరాష్ట్రాలను కాంగ్రెస్ పార్టీ ఏటీఎంలా చూస్తోందని..తాముమాత్రం అష్ట... Read more
భారతదేశ స్వాతంత్ర్యానికి ముందు నుంచే జార్జ్ సరోస్ కు నెహ్రూ కుటుంబసభ్యులతో ఉన్న సంబధాలు బహిర్గతం నరేంద్రమోదీ మీద అంతర్జాతీయ వేదికమీద నోరుపారేసుకున్న కారణంగా బిజెపి సోషల్ మీడియా వాళ్ళు జార్జ్... Read more
అంబర్ పేటలో వీధికుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. వీధికుక్కల దాడులు, నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై... Read more
టీడీపీలో చేరిన కన్నా – కండువా కప్పి ఆహ్వానించిన చంద్రబాబు – కన్నాను సాదరంగా ఆహ్వానించిన పార్టీ శ్రేణులు
కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. మంగళగిరి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కన్నా పార్టీ కండువా కప్పుకున్నారు. కన్నాకు పార్టీ శ్రేణులు సాదరస్వాగతం పలికారు. ఆయనతో పాటు కన... Read more
ఉత్తర్ ప్రదేశ్లోని అయోధ్యలో 100 ఎకరాలలో విలాసవంతమైన ఆర్ఎస్ఎస్ రెండవ ప్రధాన కార్యాలయం నిర్మాణం జరుగుతున్నట్లు వార్తలు రాసిన, ప్రసారం చేసిన మూడు ప్రముఖ వార్తాపత్రికలపై ఆర్ఎస్ఎస్ అవధ్ ప్రా... Read more
గవర్నర్ పై సుప్రీం కోర్టుకు తెలంగాణ ప్రభుత్వం – బిల్లులు ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని రిట్ పిటిషన్
తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య వివాదం ముదురుతోంది. ఏకంగా గవర్నర్ పై సుప్రీంకోర్టులోనే ఫిర్యాదు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 10 ముఖ్యమైన బిల్లులను గవర్నర్ తమిళిసై ఆమోదించలేదంటూ అత్యున్నత న్యాయ... Read more