‘’ జూన్ 2వ తేదీ నుండి 22వ తేదీ వరకు 21 రోజులపాటు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఉత్సవాల రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్ ను ముఖ్యమంత్... Read more
పేదరికం కారణంగా ఎవరి చదువులు ఎంత మాత్రం ఆగరాదన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఉజ్వల భవిష్యత్తుకు చదువులే పునాది అని …అందుకే నాణ్యమైన ఉన్నత చదువులు అందించడమే... Read more
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ 2022 తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈసారి ఫలితాల్లో టాప్ టెన్ లో మొదటి నలుగురు అమ్మాయిలే. టాపర్గా ఇషితా కిషోర్ నిలవగా…గరిమా లోహ... Read more
ఆస్ట్రేలియాలో మోదీకి అరుదైన అపురూప స్వాగతం లభించింది. ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన కమ్యూనిటీ ఈవెంట్ కు ఆయన ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ తో హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సిడ్నీ... Read more
వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి షాక్ ఇస్తూ ముందస్తు బెయిల్ పై జోక్యానికి సుప్రీం నిరాకరించింది. హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈనెల 25 హైకోర్టు వెకేషన్ బెంచ్... Read more
జూన్ 9 న చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. ఈమేరకు బత్తిన సోదరులు సచివాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో భేటీ అయ్యారు. చేప ప్రసాదం పంపిణీకి సహకరిస్తామని, అన్ని ఏర్పాట్లు చేస్తామని మంత్రి... Read more
సోషల్మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే బీజేపీ నేత విజయశాంతి 2 వేల నోటు ఉపసంహరణపై ఫేస్ బుక్ లో స్పందించారు. ఆర్బీఐ తాజా నిర్ణయంపై కొన్ని వర్గాలు మాత్రమే గుండెలు బాదుకుంటున్నాయన్నారు. సామాన్య ప్రజలన... Read more
మరో లవ్ జిహాద్ ఉదంతం తాజాగా ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ నుండి వెలుగులోకి వచ్చింది. ఈ ఇఖ్లాష్ ఒక హిందూ మహిళను ఆకర్షించడానికి మనోజ్ అని హిందూ పేరు పెట్టుకుని పరిచయం పెంచుకున్నాడు. పెళ్లి చేసుక... Read more
సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న శరత్ బాబుని ఇటీవలే బెంగుళూరు నుంచి హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందించినా శరీర... Read more
చోరికి గురైన కోటి రూపాయలు విలువైన 500 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసారు చిత్తూరు జిల్లా పోలీసులు.. చాట్ బాట్ లేటెస్ట్ టెక్నాలజీ సాయంతో ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలలో ఉన్న ఫోన్లను... Read more
జిటో కరెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్( XCSPL) పేరుతో వెలిసిన కంపెనీ కోట్లాది రూపాయలు దండుకుంది. లక్ష పెట్టుబడితో 3 నెలల్లో 4 లక్షల లాభం అంటూ ఎరవేసి డబ్బులు తీసుకుంది. నాలుగు రెట్లు లాభమంట... Read more
తెలంగాణ రాష్ట్ర అవతరణతో పాటు .. దశాబ్ది ఉత్సవాల నిర్వహణ- కార్యక్రమాలు – కార్యాచరణ తదితర అంశాల పై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి అధ్యక్షతన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివా... Read more
కశ్మీర్ విషయంలో మరోసారి నోరు పారేసుకున్న చైనాకు భారత్ గట్టిగానే గడ్డిపెట్టింది. పర్యాటకంపై జీ20 వర్కింగ్ గ్రూపు మూడో సదస్సు జమ్మూకశ్మీర్లో నిర్వహించాలని భారత్ నిర్ణయించింది. 22,23,24 తేదీల... Read more
కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. బెంగళూరులోని.. కంఠీరవ స్టేడియంలో గవర్నర్ తావార్చంద్ గెహ్లాట్ వారితో పాటు మరో... Read more
కొత్తగా బయట పడ్డ 4 లవ్ జిహాద్ కేసులు.. ఒక్క బీహార్ రాష్ట్రం నుండి మాత్రమే: 1. బీహార్ రాష్ట్రంలో నవాడాలోని ఉత్తర బజార్ గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలికను ఆమె పొరిగింటి వాడైన జావేద్ ఆలం అనే వాడ... Read more
కర్నాటకలో ఉచిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అదే వ్యూహాన్ని మధ్యప్రదేశ్ లో అమలుచేయాలనుకుంటోంది. రాష్ట్రంలో ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే తాము అధి... Read more
హన్మకొండ జిల్లాలో దారుణం జరిగింది. కాజీపేట పట్టణంలోని రైల్వే కాలనీలోని రైల్వే చిల్డ్రన్ పార్క్ సమీపంలో 6 సంవత్సరాల “చోటు” బాలుడిపై వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఘటన... Read more
చిత్తూరు జిల్లా కుప్పంలో వారంరోజులుగా బీభత్సం సృష్టించి నలుగురిని తొక్కి చంపిన రెండు మదపుటేనుగులను ఎట్టకేలకు అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. హోసూరు అటవీ ప్రాంతానికి తరలించారు. ఈ రెండు ఏనుగు... Read more
తాను బీజేపీని వీడేది లేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ తనను బయటకు పంపితే తనను దగ్గరతీసి ధైర్యం ఇచ్చి, గౌరవించిన పార్టీ బీజేపీ అని ఆయన అన్నారు. ఈటల పార్టీ మారుత... Read more
వారణాశిలోని జ్ఞానవాపి ప్రాంగణంలో కనిపించిన శివలింగం వయసును నిర్థారణకు కార్బన్ డేటింగ్ నిర్వహించాలన్న అలహాబాద్ హైకోర్ట్ జారీ చేసిన ఆదేశాలను జ్ఞానవాపి మసీదు నిర్వహణ కమిటీ సుప్రీంలో సవాల్ చేసిం... Read more
గతేడాది ఏప్రిల్లో కేరళ పాలక్కాడ్ జిల్లాలో దారుణ హత్యకు గురైన ఆర్ఎస్ఎస్ కార్యకర్త శ్రీనివాసన్ హత్యకేసులో మరో ప్రధాన నిందితుడు…నిషేధిత పీఎఫ్ఐ సభ్యుడిని ఎన్ఐఎ అరెస్ట్ చేసింది. హత్య జరిగిన... Read more
కొలువులు కావాలంటే కమలం రావాలి – పార్టీ కార్యవర్గ సమావేశంలో బండిసంజయ్
తెలంగాణలో కొలువులు కావాలంటే కమలం రావాల్సిందేననే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. కేంద్రంతోపాటు రాష్ట్రంలో బీజేపీ ఉం... Read more