ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్ – 44 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్న మస్క్ – కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ద డీల్
మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫామ్ ట్విట్టర్ పూర్తిగా ఎలాన్ మస్క్ వశమైంది. 44 బిలియన్ డాలర్లకు ఆయన ట్విట్టర్ ను పూర్తిగా సొంతం చేసుకున్నారు. కార్పొరేట్ చరిత్రలో ఇదే అది పెద్ద డీల్ అని చెబుతున్నారు... Read more
అబద్దాలాడి అడ్డంగా బుక్కైన ఆప్ ఎమ్మెల్యే – ఢిల్లీ మోడల్ పరిశీలనకు కేరళ నుంచి బృందం వచ్చిందన్న అతిషి – తోసిపుచ్చిన కేరళ విద్యామంత్రి
ఆమె ఓ ఎమ్మెల్యే. అబద్దాలాడి అడ్డంగా దొరికింది. డిల్లీ మోడల్ విద్యాబోధన గురించి తెలుసుకునేందుకు ప్రత్యేకంగా కేరళనుంచి అధికారులు వచ్చారని చెప్పుకొచ్చింది. కానీ అదంతా అవాస్తవం అని తేలింది. దీంత... Read more
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో సవరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ఇతర పార్టీలకు మారే శాసనసభ్యులు తిరిగి ఎన్నికయ్యే వరకు వారికి ఇతర పదవులు ఇవ్... Read more
సీఎం కేసీఆర్ తో ప్రశాంత్ కిషోర్ భేటీ, సుదీర్ఘ చర్చల నేపథ్యంలో తెలంగాణ పీసీసీ సారధి రేవంత్ రెడ్డి సహా సీనియర్లు స్పందించారు. టీఆర్ఎస్ కు ప్రశాంత్ కిషోర్ కు అసలు సంబంధమే లేదని..తెగదెంపుల కోసమే... Read more
తెలంగాణలో పోలీస్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదలైంది. కానిస్టేబుళ్లు, ఎస్ఐ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 16,027 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఎస్ఐ పోస్టులు... Read more
కర్ణాటక రాష్ట్రంలోని పాఠశాలలో హిజాబ్ తర్వాత మరో వివాదం రాజుకుంది. బెంగళూరులోని క్లారెన్స్ హైస్కూల్ తమ విద్యార్థులను పవిత్ర గ్రంథం బైబిల్ను పాఠశాల ప్రాంగణానికి తీసుకువెళ్లడానికి అభ్యంతరం లేద... Read more
బెయిల్ మీద వచ్చిన కాసేపటికే మళ్లీ అరెస్ట్ – మరో కేసులో జిగ్నేష్ మేవానీని అదుపులోకి తీసుకున్న అసోం పోలీసులు
బెయిల్ మీద బయటకు వచ్చాడో లేదో మళ్లీ అరెస్టయ్యారు గుజరాత్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ. అసోం పోలీసులు మళ్లీ ఆయన్ని అరెస్ట్ చేశారు. ప్రధాని మోదీపై వివాదాస్పద ట్వీట్ల కేసులో బెయిల్... Read more
భారతీయ ముస్లింలంతా భాధితులు – భారతీయ హిందువులను నిందితులుగా చూపే పనిలో జర్నలిస్ట్ అర్ఫా షేర్వానీ
భారతీయ ముస్లింలను బాధితులుగా చిత్రీకరించే మరో ప్రయత్నంలో జర్నలిస్ట్ అర్ఫా ఖాణుమ్ షేర్వానీ తలమునకలైంది. భారతదేశంలోని హిందువులను నేరస్థులుగా చూపించడానికి ప్రయత్నించారు. అర్ఫా, ది వైర్ అనే యూట్... Read more
పీవోకేలో పర్యటించిన ఇల్హాన్ ఒమర్ – అంతర్జాతీయ వేదికలపై భారత వ్యతిరేక ప్రచారమే ఆమె ఎజెండా
‘యాంటీ-ఇస్లామోఫోబియా’ ఉద్యమ నాయకురాలిగా చెప్పుకునే, యూఎస్ కాంగ్రెస్ ప్రతినిధి ఇల్హాన్ ఒమర్ను రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికింది పాకిస్తాన్. తాజాగా పాక్ ఆక్రమిత కశ్మీర్లో పర్యటి... Read more
ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ఫ్రాన్స్ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికయ్యారు. ప్రత్యర్థి మెరైన్ లే పెన్ను సునాయాసంగా ఓడించి రెండోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఆదివారం మొత్తం 97 శాతం ఓట్లను... Read more
ట్విట్టర్ ను పూర్తిగా కొనుగోలు చేస్తానంటూ ట్వీట్లతో ఎలాన్ మస్క్ హల్ చల్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికే వాటాదారుగా ఉన్న ఆయన ట్విట్టర్ ను పూర్తిస్థాయిలో కొంటానంటూ భారీ ఆఫరే ఇచ్చారు.అయితే మొదట్లో ప... Read more
11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన క్రైస్తవ మతగురువును ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్ పట్టణంలోని చాందినగర్లో ఈ దుర్మార్గం వెలుగుచూసింది. తమిళనాడు కన్యాకుమారికి... Read more
పాకిస్తాన్ నుంచి పెద్దమొత్తంలో మాదకద్రవ్యాల రవాణా – గుజరాత్ తీరంలో 280 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
సరిహద్దునుంచి దేశంలోకి మాదకద్రవ్యాల రవాణా అక్రమరవాణా కలకలం రేపుతోంది. పాకిస్తాన్ నుంచి తరలిస్తున్న కోట్లరూపాయల విలువైన హెరాయిన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ తీరం గుండా పెద్దమొత... Read more
జహంగీర్ పురి అల్లర్ల కేసులో పోలీస్ కస్టడీకి, జ్యుడీషియల్ కస్టడీకి నిందితులు – ఎన్ఐఎ చట్టం కింద అభియోగాలు
జహంగీర్పురి హింసాత్మక ఘటనలో ఐదుగురు నిందితులను ఢిల్లీ కోర్టు ఎనిమిది రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. మరో నలుగురిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఐదుగురు నిందితులు- అన్సార్, సలీ... Read more
మధ్యప్రదేశ్ ఖర్గోన్ హింస ఘటనలో 64 కేసులు పెట్టిన పోలీసులు 175 మందిని అరెస్ట్ చేశారు. శ్రీరామనవమి సందర్భంగా ఓవర్గం శోబాయాత్రపై రాళ్లు రువ్విన సంగతి తెలిసిందే. తరువాత చెలరేగిన అల్లర్లలో దుండగు... Read more
భారతదేశంలో శనివారం 2,527 తాజా ఇన్ఫెక్షన్లు నమోదవడంతో రోజువారీ కోవిడ్ -19 కేసులు వరుసగా నాల్గవ రోజు 2,000 మార్కును దాటాయి. గత 24 గంటల్లో యాక్టివ్ కోవిడ్ కేసులు 838 పెరిగి 15,079కి చేరాయి. శని... Read more
మంగళూరులో మసీదు కింద మందిరం – వామపక్షాలతో కలిసి చరిత్రను వక్రీకరించిన కాంగ్రెస్ పాలకులు
కర్ణాటక, మంగుళూరు శివార్లలో జమాలిలో ఉన్న ఒక పాత జమా మసీదుని పునరుద్ధరించడానికి అంటే పెద్దది చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు హిందూ దేవాలయాలలో వుండే వాస్తు శిల్పాలు, చెక్కడాలు గల స్తంభాలు గల క... Read more
మహారాష్ట్ర ఎంపీ నవనీత్ రాణా, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) చైర్మన్ ఎస్. సోమనాథ్లకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర సాయుధ దళాల “వీఐపీ” భద్రతను కల్పించింది. భద్రతాపరమైన ముప్పు దృష్ట్యా... Read more
ఇక నుంచి అంబులెన్సుల తోపాటు స్కూల్ బస్సులకు దారి ఇవ్వాలి – జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్
జార్ఖండ్ రాష్ట్రంలో అంబులెన్స్ లకు ఇచ్చినట్టు స్కూల్ బస్సు లకు దారి ఇవ్వాలని ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అన్నారు. శుక్రవారం డోరాండాలోని సెయింట్ జేవియర్స్ స్కూల్ 62 సంవత్సరాలు పూర్తి చేసుకున్న... Read more
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రెండురోజుల భారత పర్యటన ముగిసింది. మోదీ, బోరిస్ మధ్య శుక్రవారం జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. గత కాప్ సమావేశంలో చేసుకున్న వాగ్దానాలను... Read more
భారతీయ విద్యార్థులకు కీలక సూచన చేశాయి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ). ఉన్నత విద్య కోసం పాకిస్తాన్ వెళ్లొద్దని సూచించాయి. ఇక్కడ చద... Read more
ఏపీకి చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ను రద్దు చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం సమర్థించిం... Read more
చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ అథారిటీ సీపీఈసీని రద్దు చేస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఎందుకూ పనికిరాని ప్రాజెక్టుగా అభివర్ణిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రణాళికామంత్... Read more
మంగళూరులో మసీదు పునర్నిర్మాణ తవ్వకాల్లో బయటపడిన మందిరం – భూరికార్డులు పరిశీలించేవరకు పనులు ఆపాలని వీహెచ్పీ విజ్ఞప్తి
కర్ణాటకలోని మంగళూరు శివార్లలో పాత మసీదు క్రింద హిందూ దేవాలయాన్ని ఆనవాలు బయటపడ్డాయి. పట్టణ శివారు మలాలిలోని జుమా మసీదులో పునరుద్ధరణ పనులు జరుగుతుండగా…చక్కటి శిల్ప సౌందర్యంతో కూడిన స్తంభ... Read more