రూ.720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు – తెలంగాణలో 11,300 కోట్ల పనులకు మోదీ శ్రీకారం
తెలంగాణ పర్యటనలో బిజీబీజీగా గడిపారు ప్రధాని నరేంద్రమోదీ. 11,300 కోట్ల పనులకు ఇవాళ ఆయన శ్రీకారం చుట్టారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రూ.720 కోట్లతో అభివృద్ధి పనులతో పాటు… . సికింద్... Read more
మేం లక్షల ఇళ్లు కట్టాం, నాలుగేళ్లలో నువ్ కట్టిన ఇళ్లెక్కడ – జగన్ కు చంద్రబాబు సెల్ఫీ చాలెంజ్
ఏపీ సీఎం జగన్ కు చాలెంజ్ విసిరారు టీడీపీ అధినేత చంద్రబాబు. నెల్లూరులో టీడీపీ హయాంలో కట్టిన.. టిడ్కో ఇళ్ల సముదాయం దగ్గర సెల్ఫీ తీసుకున్న ఆయన…. ‘‘చూడు….జగన్!.. ఇవే మా హయాంలో.. పేదల... Read more
పేపర్ లీకేజీ కేసులో అరెస్ట్ అయిన బండి సంజయ్ బెయిల్ పై విడుదలయ్యారు. విడుదల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. అసలు హిందీ పేపర్ ని ఎవరైనా లీక్ చేస్తారా అని ప్రశ్నించారు. TSPSC లీకేజ... Read more
శరవేగంగా అయోధ్య మందిర నిర్మాణ పనులు – తాజా చిత్రాలను షేర్ చేసిన ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్
అయోధ్యలో రామమందిర నిర్మాణపనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ఏడాది చివరికల్లా మందిర నిర్మాణం పూర్తికానుంది.ఇప్పటికీ సగం పనులు పూర్తి అయ్యాయంటూ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి... Read more
బీజేపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి – కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ప్రహ్లాద్ జోషి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి సమక్షంలో ఆయన కాషాయకండువా కప్పుకున్నారు. నాలుగు సార్లు ఎమ... Read more
రాష్ట్రంలో అధికారం చేపట్టేది తామేనని తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై అన్నారు. పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలను ఉత్తేజపరిచే సందేశం ఇచ్చారు అన్నామలై. ఈ సందర్భంగా టి. నగర్లోని... Read more
ఎయిర్ పోర్టును తలపించేలా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ – 719 కోట్ల నిధులతో పనులు – ప్రారంభించనున్న మోదీ
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపురేఖలే మారిపోనున్నాయి. 719 కోట్ల రూపాయల వ్యయంతో అధునిక హంగులతో స్టేషన్ ను తీర్చిదిద్దనున్నారు. ఏప్రిల్ 8న ప్రధాని నరేంద్రమోదీ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులను ప... Read more
తెలంగాణలో బీఆర్ఎస్ తో ఎట్టిపరిస్థితుల్లోనూ పొత్తు ఉండదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తాను పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నంతకాలం అది జరగదన్నారు. బీఆర్ఎస్ తో పొత్తు ఉండదని రాహుల్ గాంధ... Read more
బ్రాంచ్ మేనేజర్లపై చర్యలు తీసుకోవద్దు – మార్గదర్శి కేసులో సీఐడీకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు
మార్గదర్శి కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు 36 మంది బ్రాంచ్ మేనేజర్లను అరెస్ట్ చేయవద్దని, ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ సీఐడీకి ఆదేశాలు జారీ చేస... Read more
తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను నియమించారు కేసీఆర్. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్... Read more
కాశీవిశ్వనాథ దేవాలయం.. గుజరాత్లోని బేట్ ద్వారకా, తాజ్ మహల్, ముఖేష్ అంబానీ ఇల్లు, హైద్రాబాదులోని Microsoft, Wipro Office, International Business School భవనాలు, తమిళనాడులోని 7 హిందూ మెజార... Read more
అలప్పుజ-కన్నూరు రైలులో అగ్నిప్రమాదం-ఉగ్రకుట్రపై అనుమానాలు-ఎన్ఐఎ దర్యాప్తు కేరళ అలప్పుజ-కన్నూరు ఎగ్జిక్యూటివ్ ఎక్స్ ప్రెస్ రైలులో గుర్తు తెలియని వ్యక్తి తోటి ప్రయాణికుడిపై పెట్రోల్ పోసి నిప్ప... Read more
కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా… ప్రధానమంత్రి విద్యార్హత గురించిన చర్చనడుస్తోంది. 5 రోజుల క్రితం ఆయన విద్యార్హతల సర్టిఫికెట్లను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని గుజరాత్ కోర్టు తీర్పునిచ్చి... Read more
దేశ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతున్న అంశం… ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతల వ్యవహారం. మోదీ విద్యార్థుల కేసులో శుక్రవారం గుజరాత్ హైకోర్టు కీలకతీర్పు వెలువరించడమే ఇ... Read more
కేంద్ర హోం మంత్రి అమిత్ షా బిహార్ పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో దాదాపు 14మంది గాయపడిన సంగతి తెలిసిందే. దీంతోనలందా, సాసారామ... Read more
శ్రీరామ నవమి శోభాయాత్రం సందర్భంగా గుజరాత్ వడోదరలో చెలరేగిన అల్లర్లపై దర్యాప్తుకోసం ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. క్రైమ్ విభాగం డీసీపీ సారథ్యంలోని ఐదుగురు సభ్యులతో కూడిన పోలీసు టీమ్ ఈ స... Read more
కర్నాటకలో పార్టీల ప్రచారం ఊపందుకుంది. ఇక కాంగ్రెస్ సీనినయర్ నేత రాహుల్ గాంధీ, ప్రధాని మోదీ ఒకేరోజు కర్నాటకలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈనెల 9న కోలార్లో జరిగే ప్రచారసభలో రాహుల్ పాల్గ... Read more
కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరికి రాష్ట్రహోదా కల్పించాలంటూ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి ఎన్. రంగసామి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అన్నిపార్టీలు మద్దతిచ్చాయి. దీంతో... Read more
మహారాష్ట్ర రైతు సంఘాల నేతలతో కేసీఆర్ సమావేశం – రైతునాయకుడు శరత్ జోషిని పార్టీలో చేర్చుకున్న కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర రైతు సంఘాల నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర రైతు నేత శరత్ జోషి సహా పలువురు బీఆర్ఎస్ లో చేరారు. ప్రగతి భవన్లో వారికి పార్టీ కండువా కప్పి సభ్... Read more
కరోనా కొత్త వేరియంట్ భయపెడుతోంది. ఢిల్లీ, కేరళ వంటి రాష్ట్రాల్లో రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. కొత్త వేరియెంట్ కు XBB.1.16 అని పేరు పెట్టారు. ఈ స్ట్రెయిన్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. ఇద్ద... Read more
మోదీపట్ల సామాన్య రైతు అభిమానం – ఫొటోకు ముద్దుపెట్టి, ప్రపంచాన్ని జయిస్తావంటూ ఆశీస్సులు
ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కావడంతో కర్నాటకలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎలాగైనా అధికారం నిలుపుకోవాలని బీజేపీ, ఈసారి పాగా వేయాల్సిందేనని కాంగ్రెస్, జేడీఎస్ తలపడుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో... Read more
నిర్మాణం పూర్తయ్యే దశలో ఉన్న నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్రమోదీ పరిశీలించారు. భవనంలోని రాజ్యసభ, లోక్ సభ చాంబర్లలో తిరిగారు. నిర్మాణ పనుల గురించి ఇంజినీరింగ్ నిపుణులను అడిగి తెలుసుక... Read more
తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేశారు. గతంలో ప్రకటించిన మే 7నుంచి 14 వరకు కాకుండా మే 12 నుంచి పరీక్షలుంటాయి. మే 12 నుంచి 14 వరకు తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్ష నిర్వహిం... Read more
అనర్హులను టీఎస్పీఎస్సీ సభ్యులుగా నియమించారని…అందుకే తరచూ పేపర్ లీకేజీ ఘటనలు వెలుగుచూస్తున్నాయని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. దొంగలు, దోపిడీదారులకు అడ్డాగా కమిషన్ మారిందన్నారు.... Read more
పేరెత్తెకుండానే చురకలు – కేసీఆర్ కుటుంబ పాలన, అవినీతిని ఎత్తిచూపిన మోదీ
తెలంగాణ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత మొదలైందని ప్రధాని మోదీ అన్నారు. తాము అభివృద్ధి కోసం పాటుపడుతుంటే కొందరు తమ స్వార్థం చూసుకుంటున్నారని పేరు ప్రస్తావించకుండానే బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ కు... Read more