గతేడాది ఏప్రిల్లో కేరళ పాలక్కాడ్ జిల్లాలో దారుణ హత్యకు గురైన ఆర్ఎస్ఎస్ కార్యకర్త శ్రీనివాసన్ హత్యకేసులో మరో ప్రధాన నిందితుడు…నిషేధిత పీఎఫ్ఐ సభ్యుడిని ఎన్ఐఎ అరెస్ట్ చేసింది. హత్య జరిగిన... Read more
మహారాష్ట్రలోని జ్యోతిర్లింగ క్షేత్రం అయిన త్రయంబకేశ్వర్ ఆలయాన్ని శుద్ధి చేశారు. ఆలయాన్ని శుభ్రపరిచి, శుద్ధి కర్మలు చేసి హారతి నిర్వహించాయి. 13 మే 2023న, స్థానిక ముస్లింలు ఆలయంలోని శివలింగంపై... Read more
సీనియర్ అడ్వొకేట్ జఫర్యాబ్ జిలానీ కన్నుమూత – అయోధ్యకేసులో ముస్లింల తరపున వాదించిన జిలాని
సీనియర్ న్యాయవాది ,ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సెక్రటరీ జఫర్యాబ్ జిలానీ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న జిలానీ లక్నోలోని తనింట్లో చనిపోయారు. అయోధ్య రామజన్మభూమి... Read more
బలగం మొగిలయ్య, కొమురమ్మ దంపతులకు ప్రభుత్వం అండగా నిలిచింది. దళిత బందు పథకం ద్వారాచేయూతనిచ్చింది..పథకం కింద మంత్రి ఎర్రబెల్లి మొగిలయ్యకు కారు అందజేశారు. బలగం సినిమాలో తన పాట ద్వారా ప్రేక్షకుల... Read more
తెలుగురాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఈ మేరకు ప్రజల్ని అప్రమత్తం చేసింది విపత్తుల నిర్వహణ సంస్థ. ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ 20 మండలాల్లో వడగాల్పులు ప్రభావం ఉండనుంది. అనకాపల్లి జిల్లా 2, గుంటూరు... Read more
కర్నాటక సీఎంగా సిద్ధరామయ్య వైపునకే కాంగ్రెస్ హైకమాండ్ మొగ్గుచూపుతోంది. అనుభవానికి పెద్దపీట వేస్తూ ఆయన్నే సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలని నిర్ణయించింది. సీఎం రేసులో ఉన్న మరో సీనియర్ నాయకుడు డీక... Read more
భారతదశ నూతన పార్లమెంటు భవనం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈనెల 26వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భవనాన్ని ప్రారంభిస్తారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనను పూర్తి చేసుకుంటున్... Read more
‘YSR తెలంగాణ పార్టీ’ ఏ పార్టీలో విలీనం చేయబోవడం లేదని షర్మిల స్పష్టం చేశారు. ఎవరితోనూ పొత్తు కూడా ఉండబోదన్నారు. పార్టీ రెండేండ్లుగా అనేక ఉద్యమాలు చేసింది. 3800 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజ... Read more
ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించిన వ్యక్తిని కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ను రాచకొండ సీపీ క్యాంప్ ఆఫీసు లో అభినందించారు. శనివారం విజయవాడ బస్ స్టాప్ లో ఎల్ బి నగర్ ట్రాఫిక్ కానిస్టేబుల్ T. సతీష్... Read more
ముస్లింవర్గానికి ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కర్నాటక వక్ఫ్ బోర్డ్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తోంది. డిప్యూటీ సీఎం తోపాటు ముందే అనుకున్నట్టు హోం, రెవెన్యూ, ఆరోగ్య శాఖలూ తమవర్గానికే ఇవ్వాల... Read more
ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుగా సోమేష్ కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. 6వ అంతస్తులో కేటాయించిన ఛాంబర్లో పూజల అనంతరం తొలిఫైలుపై సంతకం చేశారు.సోమేష్ కు సచివాలయ అధికారులు, సిబ్బంది శుభాకాంక్ష... Read more
శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు సుప్రీంలో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన్ని తిరిగి నియమింపచేసేలా ఆదేశాలు ఇవ్వలేమంది. ఆయన బలపరీక్ష వరకు ఆగకుండా స్వచ్ఛందంగా పదవికి రాజీనామా చేయడమే అందుకు కారణమంది. అదే స... Read more
పెద్దపల్లి జిల్లాలో ఘోరం జరిగింది. మంథని మండలం బట్టుపల్లి గ్రామంలో సదానందం అనే ఓ కసాయి కన్నబిడ్డనే పొట్టన పెట్టుకున్నాడు. 11ఏళ్ళ రజితను గొడ్డలితో నరికి చంపాడు.దారుణంగా చంపాడు. నీలదీసిన మరో వ... Read more
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నిన్న రాత్రి యూకే బయల్దేరి వెళ్లారు. రాష్ట్రానికి పెట్టుబడులు సాధించే లక్ష్యంతో ఆయన పర్యటన సాగనుంది. ఈ టూర్ లో పలు దేశాల పారిశ్రామికవేత్త... Read more
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గిరికతాటి చెట్టు ఎక్కి కల్లు తీశారు. పాలకుర్తి మండలం మల్లంపల్లిలో మూడేళ్ల క్రితం తాను పంపిణి చేసిన గిరక తాడుకు కల్లు నేడు కల్లుపారుతోందని స్థానికులు చెప్పడంతో ఆ... Read more
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నుంచి చత్తీస్ గడ్ లోని మావోయిస్టులకు తరలిస్తున్న రూ.77 లక్షల నగదు, మెడికల్ కిట్టు, జిలెటిన్ స్టిక్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఇంకా నాలుగు సెల్... Read more
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఆ వెంటే పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేశాయి. ఆ వివరాలు: రిపబ్లిక్ టీవీ: బీజేపీ 85 -100సీట్లు; కాంగ్రెస్ 99-109; జేడీఎస్... Read more
తెలంగాణ పదోతరగతి ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. విద్యాశాఖమంత్రి సబితారెడ్డి ఫలితాలను రిలీజ్ చేశారు. ఇక ఈసారి కూడా పదోపతరగతిలో బాలికలే సత్తా చాటారు. 88.53 శాతంమంది ఉత్తీర్ణులయ్యారు. ఏప్రిల్ 3 నుం... Read more
స్వల్ప ఘటనలు మినహా…కర్నాటకలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు సాగింది. 5 గంటలకు 65.59శాతం పోలింగ్ నమోదైంది.రాష్ట్రంలోని 224 అసెంబ్లీ స... Read more
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడులో ఐకేపీ సెంటర్ ను మంత్రి ఈటల రాజేందర్ పరిశీలించారు. రైతుల పట్ల ప్రభుత్వ తీరు దారుణంగా ఉందని ఆయన మండిపడ్డారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనే నాథ... Read more
టెర్రరిస్టుల షెల్టర్ జోన్ గా హైదరాబాద్ మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎంఐఎం ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందని ఆరోపించారు. అధికారం కోసం బీఆర్ఎస్ కాంగ... Read more
మణిపూర్లో క్రమంగా ప్రశాంతవాతావరణం నెలకొంటోంది. ఇంఫాల్ సహా 11 జిల్లాల్లో కర్ఫ్యూను నాలుగు గంటలపాటు సడలించారు. 24 గంటల్లో ఎక్కడ కూడా ఒక్క అవాంఛనీయ ఘటనా జరగలేదు. కొన్నిరోజులుగా స్థానిక గిరిజన త... Read more
కేడర్, నియామకాలతో సంబంధం లేకుండా బ్రిగేడియర్, ఆపై స్థాయి అధికారులకు ఒకేవిధమైన యూనిఫాం తీసుకురావాలని భారత సైన్యం నిర్ణయించింది. కల్నల్ స్థాయి, ఆర్మీ కంటే తక్కువ స్థాయి అధికారుల యూనిఫాంలో ఎలాం... Read more
105 సీట్లు మనవే – పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ ధీమా
ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే 105 సీట్లు పక్కా అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ఎన్నికల ఫలితా... Read more