ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని హంసరాజ్ కాలేజీ హాస్టల్ క్యాంటీన్లో మాంసాహారాన్ని నిషేధించినట్టు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రమ తెలిపారు. అసలైతే కోవిడ్ టైంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆఫ్ లైన్ క్లాసుల... Read more
వర్క్ ఫ్రం హోమ్ విధానానికి సంపూర్ణంగా ముగింపు పలుకుతోంది టీసీఎస్ కంపెనీ. ప్రతిఒక్కరూ తిరిగి ఆఫీస్కు వచ్చి పనిచేయాలని స్పష్టంచేసింది.ప్రపంచంలోని పలు దేశాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట... Read more
జమ్మూకశ్మీర్లో భద్రతా పరిస్థితులపై కేంద్ర హోం మంత్రి అమిత్షా అత్యున్నత స్థాయి అధికారుల సమావేశం జరిపారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సైతం ఈ సమావేశానికి హాజరయ్యారు. రాజౌరిలో జరిగిన ఉగ్ర... Read more
2023-24 బడ్జెట్ పై కసరత్తు- నీతిఆయోగ్ కార్యాలయంలో ఆర్థికవేత్తలతో మోదీ, నిర్మల సమావేశం
2023-24 ఆర్థిక సంవత్సరం బడ్దెట్ కోసం కేంద్రం కసరత్తు చేస్తోంది. ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ఈ మేరకు ఆర్థికవేత్తలు, వివిధ రంగాల నిపుణులతో సమావేశం అయ్యారు. నీతిఆయోగ్ కార్యాలయంల... Read more
అద్భుత పనితీరుతో టీహబ్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. స్టార్టప్ సంస్థలకు టీహబ్ చిరునామాగా మారిందన్నారు. డల్లాస్ వెంచర్ క్యాపిటల్ తో టీహబ్ ఒప్పందం చేసుకున్... Read more
నష్టాలతో మొదలై తిరిగి పుంజుకున్న స్టాక్ మార్కెట్లు – 18000 మార్కును చేరుకున్న నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కె సూచీల్లో మూడురోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించిన మార్కెట్లు మధ్యాహ్నం వరకు అదే బాటలో పయనించాయి. కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతుతో పుంజుకుని... Read more
పాన్కార్డ్ నంబర్కు ‘సింగిల్ బిజినెస్ ఐడెంటిఫికేషన్ నంబర్’గా చట్టబద్ధత -కేంద్రం యోచన
దేశంలో వ్యాపారం , నిర్వహణ ప్రక్రియలను మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా … పాన్కార్డ్ నంబర్కు ‘సింగిల్ బిజినెస్ ఐడెంటిఫికేషన్ నంబర్’గా చట్టబద్ధత కల్పించాలని యోచిస్తోంది. ఈ మేరకు బడ్జెట్... Read more
భారత్ లో తయారైన రెండు కాఫ్ సిరప్ లు వాడొద్దని ఉజ్బెకిస్తాన్ కు WHO సూచన – అబ్రోనాల్, డాక్ -1 మ్యాక్స్ ల్లో మితిమీరిన ఇథిలిన్
భారత్ లో తయారైన కాఫ్ సిరప్ ఉజ్బెకిస్తాన్లో చిన్నారుల మృతికి కారణమయ్యాయన్న ఆరోపణల నేపథ్యంలో WHO స్పందించింది. రెండురకాలైన మందులను వాడవద్దని ఉజ్బెకిస్తాన్ కు సూచించింది. ఆ రెండింటిని నోయిడాకు... Read more
అరవాన్నం ప్రసాదాలు నిలిపేయాలని కేరళ హైకోర్ట్ ఆదేశం – రసాయనాలున్న యాలకులు వాడడమే కారణం
శబరిమల ఆలయంలో పవిత్ర అరవాన్నం ప్రసాదాలు నిలిచిపోయాయి. ప్రసాదం తయారీ, విక్రయాలను నిలిపేయాల్సిందిగా కేరళ హైకోర్టు శబరిమల దేవస్వోం బోర్డును ఆదేశించింది. రసాయనాలు వినియోగించిన యాలకులను ప్రసాదం త... Read more
మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసి బెదిరింపులను ఎదుర్కొంటున్న బీజేపీ మాజీఅధికార ప్రతినిధి నూపుర్ శర్మ విజ్ఞప్తిని డిల్లీ పోలీసులు మన్నించారు. తనకు ముప్పు ఉన్నందువల్ల తనతో పాటు ఓ రివాల్వర్ తీసుక... Read more
ప్రభుత్వ ప్రకటనల ముసుగులో ఆమ్ ఆద్మీ పార్టీ జారీ చేసిన వాణిజ్య ప్రకటనలకు గాను రూ. 163.62 కోట్ల రికవరీ నోటీసులను ఢిల్లీడైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ విభాగం జారీ చేసింది. పార్టీ జా... Read more
మాస్కో నుంచి గోవా బయల్దేరిన విమానంలో బాంబ్ ఉందంటూ బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అందులోని 236 మంది ప్రయాణీకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. అయితే భారత వాయుసేన అత్యంత చాకచాక్యంగా వ్యవహరి... Read more
ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ భారతదేశ భవిష్యత్తుకు ముప్పు అని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ముస్లింలకు భారత్ లో ముప్పులేదని నచ్చజెప్పడానికి మోహన్ భగవత్ ఎవరని ఆయన ప్రశ్నించారు. నాగ్పూర్లో ఉండే బ్... Read more
ఆర్ఆర్ఆర్ మూవీ సాంగ్ నాటు నాటు.. ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తూ చిత్రం టీంను అభినందించారు ప్రధాని మోదీ. ఈ గౌరవం ప్రతీ భారతీయుడిది అంటూ మోదీ ట్వీట్ చ... Read more
ముగ్గురు సైనికులను పొట్టనపెట్టుకున్న మంచు – ప్రమాదవశాత్తూ లోయలో పడి కన్నుమూసిన జవాన్లు
మంచు ముగ్గురు సైనికులను పొట్టన పెట్టుకుంది. పెట్రోలింగ్ చేస్తుండగా ముగ్గురు సైనికులు లోయలో పడి కన్నుమూశారు. కశ్మీర్లో ఈ ఘటన జరిగింది. కుప్వారా జిల్లాలోని మాచల్ సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి... Read more
ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన వాయిదా పడింది. ఈనెల 19న ఆయన రాష్ట్రానికి రావాల్సి ఉండగా వాయిదాపడినట్టు పీఎంవో కార్యాలయం వెల్లడించింది. వందేభారత్ రైలుతో పాటు వివిధ పనులు, ప్రాజెక్టులను ఆయన ప్రా... Read more
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరణ – కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై స్టే ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. హైదరాబాద్, వరంగల్ మాస్టర్ ప్లాన్ల విషయంలో ఏళ్ల తరబడ... Read more
అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ కార్యాలయంలో రహస్య పత్రాలు బయటపడిన వ్యవహారం దుమారం రేపుతోంది. మధ్యంతర ఎన్నికలముందే విషయం బయటకు పొక్కినా…ఎన్నికల్లో లబ్ధి కోసం తొక్కిపెట్టినట్టుగా తెలుస్తోంది.... Read more
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాంతికుమారి నియమితులయ్యారు. శాంతకుమారి 1989 ఐఏఎస్ బ్యాచ్ అధికారి. అటవీశాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న ఆమె గతంలో వైద్యారోగ్య శాఖల్లో బాధ్యతలు నిర్వహించారు.... Read more
మతమార్పిళ్ల అంశం తీవ్రమైందని అయితే దానికి రాజకీయ రంగు పులమడం సమంజసం కాదని సుప్రీకోర్టు వ్యాఖ్యానించింది. మోసపూరిత మతమార్పిళ్లకు వ్యతిరేకంగాకేంద్రం చర్యలు తీసుకునేలా ఆదేశించాలంటూ దాఖలైన పిటిష... Read more
తమిళనాడులో ప్రభుత్వ వర్సెస్ గవర్నర్ – GET OUT RAVI అంటూ పోస్టర్లు, హ్యాష్ టాగ్ తో ట్వీట్లు
తమిళనాడులో ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ గా నడుస్తోంది. అసెంబ్లీ సమావేశాల తొలిరోజున గవర్నర్ ఆర్ఎన్ రవి వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం సిద్దం చేసిన ప్రసంగపాఠాన్ని ఉన్నదున్నట్టు చదవకపోవడం... Read more
ఉత్తరాఖండ్ జోషిమఠ్ లో కుంగుతున్న ఇళ్ల కూల్చివేతలు మొదలుపెట్టారు అధికారులు. ఇళ్లతో పాటు హోటళ్లను కూల్చివేస్తున్నారు. శాస్త్రవేత్తల పర్యవేక్షణలో సురక్షీతం కాని అన్నినిర్మాణాలను కూల్చివేయాలన్న... Read more
చదువుకోవడానికి పుస్తకాలు, వెచ్చని దుస్తులు ఇవ్వండని జడ్జిని కోరిన ఆఫ్తాబ్ – ఆఫ్తాబ్ కస్టడీ మరో 14 రోజులు పొడిగింపు
శ్రద్ధావాకర్ హత్యకేసులో ఆఫ్తాబ్ అమీన్ పూనావాలాకు జ్యుడీషియల్ కస్టడీని మరో 14 రోజులు పొడిగించింది ఢిల్లీలోని సాకేతే కోర్టు. కస్టడీలో ఉన్న ఆఫ్తాబ్ జైలు అధికారులను గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నాడ... Read more
ప్రధాని హైదరాబాద్ పర్యటన ఖరారైంది. ఈనెల 10న ఆయన నగరానికి రానున్నారు. ఆ రోజు ఉదయం పదిగంటలనుంచి వరుసగా పలు కార్యక్రమాలను షెడ్యూల్ సిద్ధం చేశారు. తన పర్యటనలో 7వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు భూ... Read more
ఆస్కార్ నామినేషన్స్ బరిలో ఈసారి 10 భారతీయ సినిమాలు – రెండు విభాగాల్లో నామినేషన్స్ కు అర్హత సాధించిన ‘కాంతారా’
ఈసారి ఆస్కార్ పురస్కారంకోసం నామినేషన్స్ బరిలో నిలిచిన సినిమాల జాబితాను ప్రకటించింది ఆస్కార్స్. భారత్ నుంచి 10 నిమిషాలు బరిలో ఉన్నాయి. ది చల్లో షో, ఆర్ఆర్ఆర్, కశ్మీర్ ఫైల్స్, కాంతార, విక్రాంత... Read more