ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో వున్న మొఘల్ గార్డెన్స్ పేరును అమృత్ ఉద్యాన్ గా మార్చింది కేంద్ర ప్రభుత్వం. ఈనెల 29న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అమృత్ ఉద్యాన్ ను ప్రారంభించనున్నారు.ఇక జనవరి 31 ను... Read more
మెరుగైన రైల్వే సేవలు అందించేందుకు మోదీ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన రైళ్లు వందేభారత్ ఎక్స్ ప్రెస్ లు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 8 రూట్లలో ఆ సెమీ హైస్పీడ్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి.... Read more
మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. మధ్యప్రదేశ్ లో శిక్షణలో ఉన్న భారత వాయుసేనకు చెందిన రెండు ఫైటర్ జెట్లు కూలిపోయాయి. యుద్ధ విమానాలు పరస్పరం ఢీకొనడం వల్లే ప్రమాదం జరిగింది.శిక్షణలో భాగంగా... Read more
భారత్ జోడోయాత్రలో భద్రతాలోపాలు, శుక్రవారం యాత్ర నిలిచిపోవడంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖరాశారు. భారత్ జోడో యాత్ర సజావుగా సాగేందుకు తగినంత భద్రతా సిబ్బం... Read more
ప్రజల టాక్స్ సొమ్ము మీడియాకు లంచాలుగా ప్రకటనల రూపంలో ఇస్తూ ఎంత దరిద్రంగా, ఏ అభివృద్ధి లేకుండా పాలించినా, మీడియా ఒక్క విమర్శ చేయకుండా ఇంద్రుడు చంద్రుడు అని పొగిడించుకుంటూ అధికారంలో సాగే విధాన... Read more
గణతంత్ర వేడుకల వేళ దేశప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలు నెరవేర్చే విధంగా కలిసికట్టుగా ముందుకు సాగుదాం అని ఆయన ట్వీట్ చేశారు. ఢిల్లీలోని యుద్ధ స్మారకం దగ... Read more
గణతంత్ర దినోత్సవం నుంచి వివిధ భారతీయ భాషల్లో తీర్పులను అందుబాటులో ఉంచే సేవలను ప్రారంభించారు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రారంభించారు. ఈ-ఎస్ సీఆర్ ఎలక్ట్రానిక్ స... Read more
74వ గణతంత్ర దినోత్సవాన్ని దేశప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. దేశ రాజధానిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము త్రివర్ణపతాకాన్ని ఎగురవేశారు. కర్తవ్యపథ్ లో వేడుకలు నిర్వహించారు. ఈసారి వేడుకలకు ఈజిప్టు అ... Read more
రిపబ్లిక్ డే సందర్భంగా జనసేన కార్యాలయంలో పవన్ కల్యాణ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ జగన్ పై నిప్పులు చెరిగారు. ఏపీతో మూడుముక్కలాట ఆటవద్దని…రాష్ట్రాన్ని మళ్లీ విడగొ... Read more
గణతంత్ర ఉత్సవాల్లో కవాతుకు ముందు మోదీ జాతీయ యుద్ధ స్మారక స్థలం వద్ద అమర వీరులకు నివాళులర్పించారు. అనంతరం డిజిటల్ విజిటర్స్ బుక్లో సందేశాన్ని నమోదు చేశారు. తరువాత కర్తవ్యపథ్ పరేడ్ ను ప్రత్యే... Read more
భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ వెంట నటిచారు నటి ఊర్మిళమతోంద్కర్ 2019లో కాంగ్రెస్ చేరిన ఉర్మిళ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి 2020లో శివసేనలో చేరారు. ఇప్పుడు రాహుల్ యాత్రలో ప్రత్యక్షమయ్యారు. క్రీ... Read more
సర్జకల్ స్ట్రైక్స్ పై పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. రక్షణ దళాలను తాము నమ్ముతామని…సర్జికల్ స్ట్రైక్స్ పై... Read more
బీఎల్ సంతోష్ , తుషార్ లకు 41 నోటీస్ పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ రోజుతో స్టే గడువు ముగియడంతో స్టే పొడిగించాలని సంతోష్ తరుపు న్యాయవాది కోర్టును కోరారు. దీనిపై స్పందించిన న్యాయము... Read more
అక్రమ సంపాదనను దాచుకునేందుకు మంత్రి కేటీఆర్ విదేశాలకు వెళ్తున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. గత 9ఏళ్లుగా కేటీఆర్ రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ తీసుకురాలేదన్నారు. ఏం చేస్తే ఎక్కడ... Read more
నారాలోకేష్ తలపెట్టిన పాదయాత్రకు లైన్ క్లియర్ అయింది. ఎట్టకేలకు యాత్రకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నిబంధనలకు లోబడే పాదయాత్ర జరగాలని నారా లోకేష్, టీడీపీ క్యాడర్ కు చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత... Read more
అండమాన్ నికోబార్ దీవులకు భారత వీరుల పేర్లు పెట్టారు. పరాక్రమ్ దివస్ సందర్భంగా… 21 మంది పరమవీర చక్ర గ్రహీతల పేర్లను ఆ దీవులకు పెట్టారు. నేతాజీకి గుర్తుగా ఆయన జయంతిని ప్రభుత్వం పరాక్రమ ద... Read more
భారత నౌకాదళంలోకి మరో జలాంతర్గామి చేరింది. ఐఎన్ఎస్ వగీర్ ను నౌకాదళానికి అప్పగించారు. నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ పాల్గొన్నారు. ఈ సబ్ మెరైన్ తో భారత నౌకాదళ సామర్థ్యాలు మెరుగుపడతాయని... Read more
టాలీవుడ్ లో మరో విషాదం. యువనటుడు సుధీర్ వర్మ వైజాగ్ లోని తనింట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యక్తిగత కారణాలతోనే అతని బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. రాఘవేంద్రరావు సమర్పణలో వచ్చిన కుందన... Read more
ఫ్రెషర్లపై వేటు వేసింది విప్రో. శిక్షణ తరువాతకూడా పనితీరు మెరుగుపర్చుకోని 452 మందిని తొలగిస్తున్నట్టు సంస్థ తెలిపింది. పనితీరు విషయంలో విప్రో ఉన్నత ప్రమాణాలు పాటిస్తుందని, అందుకే ఈ నిర్ణయం త... Read more
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయానికి గుర్తుగా సూరత్ కు నగల వ్యాపారి బసంత్ బోహ్రా అనే నగలవ్యాపారి నరేంద్రమోదీ బంగారు ప్రతిమను చేయించారు. 18 క్యారెట్ల 156 గ్రాముల బంగారంతో దాన్నితయార... Read more
ఆలయాన్ని డ్రోన్ తో చిత్రించిన ఘటనపై దర్యాప్తు – టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆలయాన్ని డ్రోన్ తో చిత్రించిన ఘటనపై దర్యాప్తు – టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
తిరుమల శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన ఘటన కలకలం రేపుతోంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పంది... Read more
జమ్ములో జంట పేలుళ్లు – కార్లలో ఐఈడీ పేల్చిన దుండగులు – ఆరుగురికి గాయాలు – పోలీసులు అప్రమత్తం
జమ్ములో జంట కారు బాంబు పేలుళ్లు కలకలం రేపుతున్నాయి. రైల్వే స్టేషన్ సమీపంలో ఉదయం జరిగిన ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. ఆగంతకులు కారులో ఐఈడీలు ఉంచి పేల్చినట్టు తెలిసింది. ఉదయం 10.47 కు ఒకకారులో ,... Read more
వందేభారత్ రైలుపై దుండగుల దాడులు ఆగడం లేదు. బిహార్ కతిహార్ జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు రైలుపై రాళ్లు విసిరారు. న్యూజల్పాయ్ గురి నుంచి ప్రారంభమైన రైలు డకోలా- టెల్టా ప్రాంతానికి రాగానే రా... Read more