అమెరికా సర్జన్ జనరల్ గా ప్రవాసభారతీయుడు డాక్టర్ వివేక్ మూర్తి మరోసారి నియమితులయ్యారు. Read more
రాష్ట్రంలో కరోనా మళ్లీ విజృంభిస్తున్న తరుణంలో అన్ని యూనివర్సిటీల పరిధిలో జరుగుతున్న సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు ఉన్నతవిద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి వెల్లడించారు. Read more
బుధవారం స్టాక్ మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి. . 49,786 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించిన సెన్సెక్స్ ఉదయం 10 గంటల వరకు ఏకంగా 400 పాయింట్లు నష్టపోయింది. 14,712 వద్ద రోజును ప్రారంభించిన నిఫ్టీ ..... Read more
సుప్రీంకోర్ట్ తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ నియమితులవనున్నారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఏ బోబ్డే ఆయన రమణ పేరును ప్రతిపాదించారు Read more
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు భారత ప్రధాని నరేంద్ర మోదీ లేఖరాశారు. పాక్తో తాము సత్సంబంధలానే కోరుకుంటున్నామని ఈ లేఖలో స్పష్టం చేశారు. Read more
అన్నాడీఎంకే పార్టీ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి. పార్టీకి చెందిన సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ ఎ.మహ్మద్జాన్ మంగళవారం గుండెపోటుతో మరణించారు. Read more
త కొద్ది రోజులుగా వరుసగా బీజేపీ నేతలే లక్ష్యంగా నాటుబాంబులతో దాడులు జరుగుతుండగా.. తాజాగా కుచ్బిహార్లో మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. Read more
భారత ప్రధాని మరో అరుదైన ఘనత సాధించిన వ్యక్తిగా నిలిచారు. రాజకీయాల్లో ప్రజాసేవల్లో ఉన్న మోదీ... 21 ఏళ్లలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదంట. Read more
న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. ప్రత్యేక హోదాపై లోక్సభలో ఎంపీ రామ్మోహన్నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నిత్యానంద్రాయ్ ఈ మేరకు సమాధానం... Read more
అమరావతి: ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. గవర్నర్తో తన ఉత్తర ప్రత్యుత్తరాల లీకేజీపై సీబీఐ విచారణ జరపాలన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ ర... Read more
ఇద్దరి కాంబినేషన్లో జల్సా, జులాయి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు సూపట్ హిట్లు. నితిన్ ‘ అ..ఆ నుంచి మాత్రం సంగీతదర్శకున్ని మార్చుకుంటున్నాడు త్రివిక్రమ్.... Read more
ఏపీలోనూ కరోనా విజృంభిస్తోంది. 24 గంటల వ్యవధిలో 492 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. Read more
న్యూఢిల్లీ: ప్రపంచ కప్ షూటింగ్లో భారత షూటర్లు దూసుకెళ్తున్నారు. ఆదివారం రెండు స్వర్ణాలు, ఒక్కో రజత, కాంస్య పతకాలతో అదరగొట్టారు. మహిళల స్కీట్లో గనెమత్ సెఖాన్ సీనియర్ స్థాయిలో తొలిసారి ప... Read more
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి కరోనా సోకింది. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని, వైద్యుల సూచన మేరకు హోం ఐసోలేషన్లో ఉన్నట్టు రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. Read more
కోవిద్ మళ్లీ వ్యాపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటినుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలను మూసివేస్తున్నట్టు విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. Read more
సినిమాస్టార్లు, రాజకీయ నాయకులు, క్రీడా ప్రముఖుల జీవిత చరిత్రలు తెరకెక్కించడం కొత్తేం కాదు.. Read more
మేడ్చల్ జిల్లా మైసమ్మగూడ మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. Read more
షహీద్ దివస్ సందర్భంగా మంగళవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ భగత్ సింగ్,రాజ్గురు,సుఖ్దేవ్లకు నివాళులు అర్పించారు. ఈ Read more
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి.దీంతో అక్కడే ఉన్న ఓ పోలీస్ అధికారితో పాటు.. మరొ 9 మంది ప్రాణాలు విడిచారు. Read more
సుప్రీం తీర్పు అనంతరం అక్కడ మందిర నిర్మాణం కోసం చేపడుతున్న తవ్వకాల్లో అనేక అవశేషాలు లభిస్తున్నాయి. Read more
ఈ క్రమంలో ఎవరో దుండగులు నాటు బాంబుల దాడులకు వేసిన ప్లాన్ కాస్త.. ఓ బాలుడి ప్రాణం తీసింది.బుర్దవాన్ ప్రాంతంలో సోమవారు నాడు ఈ సంఘటన చోటుచేసుకుంది. Read more
Uttarakhand | A banner was put up outside temple in Ghanta Ghar, Dehradun stating that 'Entry of non-Hindus impermissible here'. Temple authorities denied knowing about it. Ba... Read more
తాను ఓ పెద్ద గాడిదనంటూ సంభోధించుకున్నారు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై స్పందించిన ఆమె.. ఈ వ్యాఖ్యలు చేశారు. Read more
హోలీ సంబరాలకు గుజరాత్ రాష్ట్రంల ఈ సారి కూడా దూరంగా ఉండబోతోంది. గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో Read more
యూపీలోని ఘజియాబాద్లో రైలు అగ్ని ప్రమాదానికి గురైంది. ఘజియాబాద్ రైల్వే స్టేషన్ వద్ద శతాబ్ధి ఎక్స్ప్రెస్లోని జనరేటర్ కార్లో మంటలు మంటలు చెలరేగాయి. Read more