పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో మూడోసారి సత్తా చాటిన తృణమూల్ కాంగ్రెస్ మరోసారి అధికార పగ్గాలు చేపట్టబోతోంది. అయితే పార్టీ విజయం సాధించినా అనూహ్యంగా అధినేత్రి మమత ఓడిపోయారు. సీఎంగా ప్రమాణస్వీకారం Read more
గ్రేటర్ పరిధిలోని లింగోజీగూడ డివిజన్ కు జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఓటమి పాలయ్యాడు. సిట్టింగ్ స్థానాన్ని బీజేపీ పోగొట్టుకున్నట్టైంది. అక్కడినుంచి కాంగ్రెస్ అభ్యర్థి దర్పల్లి రాజశేఖర్... Read more
దేశమంతా ఉత్కంఠగా చూసిన ఐదు రాష్ట్రాల ఫలితాలు వెలువడ్డాయి. మూడురాష్ట్రాల్లో అధికార పార్టీనే తిరిగి ఆదరించారు ప్రజలు. అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన రాష్ట్రం Read more
నాదేశం ఆత్మనిర్భరంతో కరోనాపై పోరాడుతుంది - నాదేశం గెలుస్తుంది - కరోనా ఓడుతుంది. Read more
అందరికి దేశం అభివృద్ధి చెందాలి అని ఉంటుంది. అందరికీ 24 గంటల విద్యుత్తు చవగ్గా, రైతులకు వారు పంటలు పండించుకునేందుకు వీలుగా కావలసినప్పుడు నీరు దొరకాలి అంటే అనకట్టలు,కాలవలు కట్టాలి, విత్... Read more
ఈటల అసైన్డ్ భూముల కబ్జా నిజమేనని తేలింది. భూ వివాదానికి సంబంధించి ఆయనపై ఆరోపణలు రావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే విచారణకు ఆదేశించారు. దీంతో .... Read more
అవినీతికి పాల్పడిన వారిని భారతీయ జనాతా పార్టీ సమర్థించదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు. Read more
మంత్రి ఈటల ఎపిసోడ్ కొత్త మలుపు తిరిగింది. ఆయన దగ్గరున్న రాష్ట్ర వైద్య , ఆరోగ్యశాఖను ముఖ్యమంత్రి కేసీఆర్ కు బదిలీ చేస్తూ గవర్నర్ తమిళిసై ఉత్తర్వులు జారీ చేశారు. కేసీఆర్ సిఫారసు మేరకు గవర్నర్... Read more
కరోనా బీభత్సం మే నెల మధ్య నాటికి ఉగ్రరూపం దాల్చేప్రమాదం ఉందని ఐఐటీ శాస్త్రవేత్తలు అంటున్నారు. Read more
కరోనా విలయతాండవం చేస్తున్న వేళ దేశంలోని తాజా పరిస్థితికి అద్దం పడుతున్న కార్టూన్. Read more
18 ఏళ్లు నిండిన అందరూ తప్పనిసరిగా వాక్సిన్ వేయించుకోవాలని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఓ వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. Read more
కొవిన్ లో ఎలా నమోదు చేసుకోవాలి? Read more
ఓ వైపు కరోనా చావులు, మరోవైపు తెలంగాణలో నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆగడం లేదు. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు రాకపోవడంతో విసిగి వేసారిన ఓ యువకుడు బలవంతంగా ఉసురుతీసుకున్నాడు. Read more
మే 1నుంచి 18 ఏళ్లు నిండిన అందరికీ వాక్సిన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా మొదలైంది. Read more
చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా బ్రదర్ నాగబాబు, నిర్మాత అల్లు అరవింద్ వంటివారు కరోనా బారిన పడికోలుకోగా...తాజాగా అల్లుఅర్జున్ కు Read more
కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ...ఇదే అదనుగా క్రైస్తవ మాఫియా రెచ్చిపోతోంది. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న పేషెంట్ల దగ్గరకు వెళ్లి ప్రలోభపెట్టే మాటలు మాట్లాడుతున్నారు. ఓ మహిళ Read more
తన ప్రాణాల కన్న యువకుడి ప్రాణాలే ముఖ్యమని.. హా Read more
కరోనాతో దేశం యుద్ధం చేస్తున్న ఆ సమయంలో దేశసేవలో బాధ్యత నిర్వర్తిస్తున్న ఈ యువతి కేంద్రమంత్రి మన్ సుఖ్ మాడవీయ తనయ దిశ . 22 ఏళ్ల దిశ Read more
కరోనాతో భీకరయుద్ధమే చేస్తున్న భారత్ కు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు టిబెట్ ఆధ్యాత్మిక వేత్త, బౌద్ధగురువుదలైలామా. Read more
కరోనా వైరస్ వ్యాక్సీన్లు, ఇతర అత్యవసర మందుల ధరలను ఏ ప్రాతిపదికన నిర్ణయించారని...కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. Read more
మహారాష్ట్రలో సోమవారం 5 లక్షల మందికి పైగా వ్యాక్సీన్లు వేయించుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.4,678 మంది ఆరోగ్య సిబ్బందికి తొలి డోసు వ్యాక్సీన్ వేయగా.. 12,179 మంది రెండో డోసు... Read more
కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటంలో పాలనా యంత్రాంగానికి సహకరిస్తున్న ఆర్మీ సిబ్బందిని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ప్రశంసించారు. పోరుకోసం సదా సంసిద్ధంగా ఉండాలనీ పిలుపునిచ్చారు. మహ... Read more
కరోనా వైరస్ వ్యాక్సీన్లు, ఇతర అత్యవసర మందుల ధరలను ఏ ప్రాతిపదికన నిర్ణయించారని…కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దేని ఆధారంగా వ్యాక్సీన్ల ధరలను నిర్ణయించారో కూడా... Read more
కరోనాతో భీకరయుద్ధమే చేస్తున్న భారత్ కు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు టిబెట్ ఆధ్యాత్మిక వేత్త, బౌద్ధగురువుదలైలామా. భారత పీఎం కేర్ ఫండ్ కు విరాళం ఇవ్వాల్సిందిగా దలైలామా ట్రస్టు ను కోరినట్టు ఆ... Read more
కరోనాతో దేశం యుద్ధం చేస్తున్న ఆ సమయంలో దేశసేవలో బాధ్యత నిర్వర్తిస్తున్న ఈ యువతి కేంద్రమంత్రి మన్ సుఖ్ మాడవీయ తనయ దిశ . 22 ఏళ్ల దిశ వడోదరా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్న... Read more