బీబీసీ ప్రసారాలను భారత్ లో నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్ ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
బీబీసీ ప్రసారాలను భారత్ లో నిషేధించాలని దాఖలైన పిటిషన్ ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. తప్పుడు అవగాహనతో పిటిషన్ వేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. మోదీపై వివాదాస్పద డాక్యుమెంటరీని బీబీసీ ప్రసా... Read more
హిండెన్బర్గ్ పై న్యాయ పోరాటానికి అదానీ గ్రూప్ సిద్ధమవుతోంది. గొప్ప పేరున్న న్యాయవాద సంస్థల్లో ఒకటైన వాచ్టెల్ ను నియమించుకుంది. న్యూయార్క్లో ఉన్న ఈ న్యాయవాద సంస్థకు కార్పొరేట్ చట్టాలు, భార... Read more
జమ్ముకశ్మీర్లో ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 3వ ఎడిషన్ ఘనంగా జరుగుతోంది. కేంద్ర సమాచార, ప్రసార, యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈవెంట్ ను ప్రారంభించారు. బారాముల్లా జిల్లాలోన... Read more
భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో మరో రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది. ఉదయం 9.18 నిమిషాలకు SSLV D2 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. రాకెట్లో… మూడు ఉపగ్రహాలు పంపారు. 156.3 కిలోల బర... Read more
ఈ నెల 14వ తేదీ వాలెంటైన్స్ డే. అంటే ప్రేమికుల రోజు. కానీ ఇదసలు ఈ దేశ సంస్కృతికి ఏ మాత్రం సంబంధం లేని పాశ్చాత్య వేడుక. బ్రిటీష్ వాళ్లు ఈ దేశం మీద రుద్దిన దుష్ట సంస్కృతుల్లో ఒకటి. ఇది సెయింట్... Read more
అటవీభూముల్లో ఇకనుంచి ఒక్క చెట్టునూ కొట్టేయనీయబోమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇష్టం వచ్చినట్టు అడవులు నరికేయడం సరికాదన్నారు. 11.5 లక్షల పోడు భూములు పంపిణీ చేస్తామన్న కేసీఆర్ రాష్ట్రంలో 66... Read more
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్ పర్యటనకు మూడు రోజుల ముందు భారీఎత్తున పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 12న రాజస్థాన్ లోని దౌసాలో ఢిల్లీ -ముంబయి ఎక్స్ ప్రెస్ వేను ప... Read more
రెండు తెలుగురాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది.స్థానిక సంస్థలు, ఉపాధ్యాయులు, పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం ఇవాళ షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో... Read more
ఇటీవలే రాజ్యసభకు నామినేట్ అయిన ప్రముఖ అథ్లెట్ ఛైర్మన్ కుర్చీలో కూర్చుని సభను నిర్వహించారు.చైర్మన్, వైస్ చైర్మన్ లేని సమయంలో వైఎస్ చైర్ పర్సన్స్ కమిటీ సభ్యుల్లో ఒకరు సభాధ్యక్షులుగా వ్యవహరించడ... Read more
ఐదుగురు న్యాయమూర్తులతో ప్రమాణం చేయించిన సీజేఐ – 32కు చేరిన సుప్రీం న్యాయమూర్తుల సంఖ్య
కొత్తగా నియమితులైన ఐదుగురు న్యాయమూర్తులతో భారతప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం చేయించారు. సుప్రీంకోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో న్యాయమూర్తులు పంకజ్ మిథల్, సంజయ్ కర... Read more
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు, కార్గిల్ యుద్ధ కారకుడు పర్వేజ్ ముషారఫ్ దుబాయ్ లో కన్నుమూశారు. 79ఏళ్ల ఆయన కొంతకాలంగా అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. అమెరికన్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆ... Read more
దేశంలో 1951 నుంచి ఓటర్ల సంఖ్య 6 రెట్లు పెరిగింది. 2023 జనవరి 1 నాటికి దేశంలో మొత్తం 94,50,25,694 మంది ఓటర్లు ఉన్నారు. రాజ్యాంగం అమలులోకి వచ్చాక 1951లో దేశంలో తొలిసారి ఎన్నికలు జరిగాయి. అప్పు... Read more
అనారోగ్య కారణాలతో కన్నుమూసిన పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ను శాంతిశక్తిగా తాను పేర్కొనడాన్ని సమర్ధించుకున్నారు శశథరూర్. చనిపోయిన వ్యక్తి గురించి మంచిమాటలే చెప్పే ఇండియాలో తాను... Read more
2023-24 రాష్ట్ర బడ్జెట్ లో వివిధ శాఖలు, పథకాలకు కేటాయింపులు తెలంగాణ బడ్జెట్ రూ.2,90,396 కోట్లు రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లు మూలధన వ్యయం రూ.35,525 కోట్లు విద్యా రంగానికి రూ.19,093 కోట్లు... Read more
ఐదుగురు హైకోర్టు న్యాయమూర్తులకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తూ 2022 డిసెంబర్లో సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు కేంద్రం త్వరలోనే క్లియరెన్స్ ఇవ్వనున్నట్టు భారత అటా... Read more
అదానీ ప్రభావం పార్లమెంట్ ఉభయసభలపై పడింది. ఆదానీ గ్రూప్ తన షేర్లలో అవకతవకలకు పాల్పడిందని హిండన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ చేసిన ఆరోపణపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి.దీంతో సభలో గందరగోళం నెలకొంది.... Read more
అనారోగ్యంతో కన్నుమూసిన కళాతపస్వి కె. విశ్వనాథ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. పంజాగుట్ట శ్మశానవాటికలో ఆయన పార్థివదేహాన్ని ఖననం చేశారు. అంతకుముందు సినీప్రముఖులు, పెద్దసంఖ్యలో ఆయన అభిమానులు విశ్వనా... Read more
ఎవరి రాకతో గళమున పాటల ఏరువాక సాగేనో… ఎవరైతే కాలంమారిందన్నా కళనే నమ్ముకున్నాడో… ఎవరైతే మనం కన్నకలల్ని కళాత్మకంగా మలిచాడో… అతని చిరునామం కాశీనాధుని విశ్వనాథ్! అతని చిరునామా జ... Read more
తెలుగు దేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం యాత్ర ఏడోరోజు కొనసాగుతోంది. ఇవాళ చిత్తూరు జిల్లా పలమనేరులో ఆయన యాత్ర సాగుతోంది. ఈ సందర్భంగా క్లాక్ టవర్ దగ్గర ఏర్పాటు చేసిన సభలో లోకేష్... Read more
ఉభయసభల్ని కుదిపేసిన హిండెన్ బర్గ్ నివేదిక – ఎలాంటి చర్చ జరగకుండానే శుక్రవారానికి వాయిదా
ఇవాళ పార్లమెంట్ మొదలుకాగానే.. ఆదానీ గ్రూపు వ్యవహారంలో హిండెన్ బర్గ్ నివేదికపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో లోక్ సభలో గందరగోళం నెలకొంది. అటు రాజ్యసభలోనూ ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకం... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాం రోజుకో మలుపు తిరుగుతోంది. రెండో చార్జీషీట్ను ఫైల్ చేసిన అధికారులు కీలక వ్యక్తుల పేర్లను చేర్చింది. చార్జిషీట్లో ఈడీ అధికారులు ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పేర... Read more
చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించిన లోకేశ్ యువగళం యాత్ర – లోకేశ్ ను కలిసిన జిల్లాకు చెందిన న్యాయవాదులు
టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువగళం యాత్ర చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించింది. 11వ రోజైన ఇవాళ ఆయన మంగసముద్రం విడిది కేంద్రంనుంచి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన న్యాయ... Read more