పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ తెలంగాణలో పర్యటిస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, నీటిపారుదల ప్రాజెక్టులను ఆయన పరిశీలించారు. కొండమ్మ పోచమ్మ రిజర్వాయర్ ను సందర్శించారిన... Read more
దేశంలో అత్యధిక విరాళాలు అందుకున్న రాజకీయ పార్టీగా మళ్లీ బీజేపీ నిలిచింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ 614 కోట్ల రూపాయల విరాళాలు ఆ పార్టీకి వచ్చాయి. ఇక కాంగ్రెస్ పార్టీకి 95.46 కోట్ల విర... Read more
బీబీసీ కార్యాలయాల్లో మూడోరోజూ ఐటీ అధికారుల సర్వేలు కొనసాగుతున్నాయి. సంస్థకు చెందిన ముంబై, ఢిల్లీ కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. పన్ను ఎగవేతకు పాల్పడ్డారనే సమాచారంతో ‘సర్వే’... Read more
బీజేపీకి కన్నా రాజీనామా – రాష్ట్ర పార్టీ తీరు సరిగా లేనందునే పార్టీని వీడుతున్నానన్న లక్ష్మీనారాయణ
బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు తన రాజీనామా లేఖను పంపారు. కాంగ్రెస్ నుంచి ఆయనతో పాటు బీజేపీలోకి వచ్చి చేరిన ఆయన సన్నిహితులు, అనుచరులు సైతం... Read more
టాటా గ్రూప్ ప్రారంభించిన ఎయిర్ ఇండియా సంస్థను జాతీయకరణ పేరుతో బలవంతంగా లాక్కుని నడపడం చేతకాక కోట్ల నష్టాలు మిగిల్చి మళ్ళీ టాటా గ్రూప్ కే అమ్మేసిన భారత్ ప్రభుత్వం. ఇప్పుడు ఆ టాటా గ్రూప్ వల్ల... Read more
టర్కీలో భారత ఆర్మీ సహాయచర్యల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే భారత సైన్యం సాయాన్ని చూస్తూ… ఓ టర్కీ మహిళ మన సైనికురాలిని ముద్దాడిన ఫొటో ప్రపంచవ్యాప్తంగా సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఆర... Read more
ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త. నందమూరి తారకరామారావు శతజయంత్యుత్సవాల సందర్భంగా …ఆయన చిత్రంతో వందరూపాయల వెండి నాణెం ముద్రించాలని కేంద్రం నిర్ణయించింది. ఈమేరకు ఆయన కుమార్తె పురంధేశ్వరిని క... Read more
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీతో పాటు అనేక సంక్షేమ పథకాలు తీసుకువస్తామని పీసీసీ చీఫ్ రెవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. భూమిలేని రైతులకు 15 వేల రూపాయలిస్తామన్నారు. రేవంత్ రె... Read more
కొండగట్టు ఆలయ అభివృద్ధికి మరో 500 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటన చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. గతంలో వెయ్యికోట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవాళ జగిత్యాల జిల్లా కొండగట్టులో ఆయన పర్యటించారు.... Read more
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, డిప్యూటీ స్పీకర్ శ్రీమతి గుమ్మడి కూతుహలమ్మ తిరుపతిలోని స్వగృహంలో కన్నుమూశారు. వైద్యురాలైన కుతూహలమ్మ కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు ప్రారంభించారు. 1978... Read more
హంగ్ , పొత్తు వ్యాఖ్యలపై వెనక్కి తగ్గిన కోమటిరెడ్డి – మీడియా రాద్దాంతం చేస్తుందన్న వెంకటరెడ్డి
తన వ్యాఖ్యలు దుమారం రేపుతుండడంతో కోమటిరెడ్డి మాట మార్చారు. ఏ పార్టీతోనూ కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం లేదన్నారు. తన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదన్న ఆయన…మీడియా అనవసర రాద్ధాంతం చేస్తోందన్... Read more
జమ్ముకశ్మీర్ పుల్వామాలో జరిగిన ఉగ్రదాడికి నాలుగేళ్లు. నాటి దాడిలో 40మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నాడు అమరులైన వారికి ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. జవాన్ల త్యాగాన్ని... Read more
బ్రిటీష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ బీబీసీకి చెందిన ముంబై, ఢిల్లీ కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఉదయం పదకొండున్నర నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాల సందర్భంగా సంస్థ... Read more
తెలంగాణలో హంగ్ వస్తుందంటూ కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి. హంగ్ వస్తుందనడమే కాదు… బీఆర్ఎస్ కాంగ్రెస్ కలవక తప్పదనీ ఆయన అన్నార... Read more
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో భారత్ వంతెనను నిర్మిస్తోంది. జమ్మూ కాశ్మీర్ లో చినాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో భారత రైల్వే ఈ వంతెన నిర్మిస్తున్నారు. రియాసి జిల్లాలోని కౌరి & బక్కల్ గ... Read more
మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఆ పదవి నుంచి వైదొలిగారు.ఇక గవర్నర్ గా ఉండలేను, దిగిపోతానని గత నెలలోనే ఆయన మోదీని కలిసి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. తరువాత కోశ్యారీ రాజీనామా చేశ... Read more
తాను పార్టీ వీడుతున్నానన్న ప్రచారాన్ని బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ కొట్టిపారేశారు. పార్టీలు మారే సంస్కృతి, అమ్ముడుపోయే నైజం తనదికాదన్నారు. 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పార్టీ చీల్చినప్పు... Read more
కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు వెనక భారీ కసరత్తే జరిగిందని విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ థిల్లాన్ అన్నారు. 2019లో బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రాగానే ఆర్టికల్ 370ని ఎత్తివేసిన స... Read more
ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శన ఏరో ఇండియా-2023ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు.బెంగళూరు శివారు యలహంక ఇందుకు వేదికైంది. నయాభారత్ సామర్థ్యాన్ని చాటే గొప్ప వేదిక ఇదని ఆయన అన్నారు.దాదాప... Read more
ఏపీలో మూడు రాజధానులపై పెద్ద రాద్ధాంతమే జరుగుతోంది. ఈ మధ్యనే సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి వేదికగా విశాఖే రాజధాని అని.. త్వరలోనే అక్కడ్నుంచే కార్యకలాపాలు సాగుతాయని కీలక ప్రకటన చేసేశారు. ఇప్పటి... Read more
త్వరలో ఎన్నికలు జరిగే ఈశాన్యాన ప్రచార వేడి పెరిగింది. ఇవాళ అంబస్సాలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. తరువాత గోమతిలోని రాధాకిషోర్ పూర్లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. త్రిపుర... Read more
ఢిల్లీ ప్రైవేట్ విద్యుత్తు పంపిణీ కంపెనీల బోర్డు పదవుల్లో ఉన్న ఆప్ నేతలను తొలగించి, ప్రభుత్వ ఉన్నతాధికారులను నియమించారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ సక్సేనా. ఆయా కంపెనీలతో కుమ్మక్కై, రాష... Read more
హిండెన్ బర్గ్ నివేదిక – పరిణామాలపై సుప్రీం ఆందోళన-తదుపరి విధానాలపై కేంద్రం, సెబీని అడిగిన సుప్రీం
హిండెన్ బర్గ్ నివేదిక, అనంతర పరిణామాలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. లక్షల కోట్లు ఆవిరైన నేపథ్యంలో మదుపర్ల సొమ్మును రక్షించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. అందుకు పటిష్టమైన యంత్రా... Read more
జమ్ముకశ్మీర్ నేలలో లిథియం నిక్షేపాలు – అపార సంపదను గుర్తించిన జియోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా-కేంద్రం ప్రకటన
భారత దేశాన్ని రత్న గర్భ అనేవారు.. వందలఏళ్లు దేశాన్ని పాలించిన విదేశీయులు అపార సంపదను కొల్లగొట్టారు. అయితే ఈ నేలమీద ఎన్నటికీ తరగని సంపద ఉందని…ఎప్పటికీ ఈనేల రత్నగర్భేనని రుజువు చేస్తూ అత... Read more
చట్టాల్లో సమూల మార్పులు తీసుకురానున్నాం – హోంమంత్రి అమిత్ షా
ఇప్పుడున్న చట్టాల్లో సమూల మార్పులు తీసుకురానున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఐపీసీ (IPC), సీఆర్పీసీ (CRPC) సహా .. రానున్న రోజుల్లో ఫోరెన్సిక్ (Forensic), ఎవిడెన్స్ (Evidence)... Read more