ట్విట్టర్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ముందు నిలిచారు భారత ప్రధాని నరేంద్రమోదీ, క్రికెటర్ సచిన్ టెండుల్కర్. బ్రాండ్ వాచ్ నిర్వహించిన వార్షికపరిశోధనలో మోదీ రెండోస్థానంలో, సచిన్ 35 వ స్థా... Read more
హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ ప్రమాణస్వీకారం చేశారు. ఉదయం అసెంబ్లీ స్పీకర్ చాంబర్ లో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈటలతో ప్రమాణ స్వీకారం చేయించారు.మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, కొండా... Read more
నల్లమలలో కొలువైన మల్లన్న దట్టమైన నల్లమల్ల అడువులలో వెలసిన అత్యంత పురాతన శైవ క్షేత్రం సలేశ్వరం . హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే మార్గంలో దట్టమైన అడవి ప్రాంతంలో మన్ననూర్ నుంచి సుమారు 30 కిలోమ... Read more
ఈటల గెలుపును సెలబ్రేట్ చెసుకుంటూ హైదరాబాద్ లో బీజేపీ విజయోత్సవర్యాలీ తీసింది.. శామీర్ పేట నుంచి నాంపల్లిలోని పార్టీ ఆఫీసు వరకు ర్యాలీ సాగింది. దారిలో అల్వాల్ చౌరస్తాలో తెలంగాణతల్లి విగ్రహాని... Read more
తీవ్రవాద సంస్థ SFJ, ఇతర ఖలిస్తానీ అనుకూల గ్రూపులు పై దర్యాప్తు చేసేందుకు ముగ్గురు సభ్యుల NIA బృందం కెనడాకు చేరుకుంది.NIA బృందం ఈ నాలుగు రోజుల పర్యటనలో USA, కెనడా, UK, ఆస్ట్రేలియా, జర్మనీ వంట... Read more
భారత పౌరసత్వం నిరూపించుకుంటే ధోల్పూర్ నుంచి తొలగించిన కుటుంబాలకు పునరావాసం కల్పించడానికి సిద్ధంగా ఉన్నాం, ఆక్రమణదారులకు పరిహారం ఇచ్చేది లేదని గౌహతి హైకోర్టుకు అస్సాం ప్రభుత్వం వివరణ ఇచ్చింది... Read more
దీపావళి శుభాకాంక్షలు చెప్పినందుకు పాక్ కెప్టెన్ బాబర్ ఆజం పై ఇస్లామిస్టుల తిట్లవర్షం..
దీపావళి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ను ఇస్లామిస్టులకు టార్గెట్ అయ్యాడు. బాబర్ ఆజం ట్విట్టర్ వేదికగా “To those celebrating, #Happy Di... Read more
పంజాబ్ లోని ఇండోపాక్ సరిహద్దులో మరోసారి కలకలం రేగింది. ఫిరోజ్ పూర్ జిల్లాలోని ఓ వ్యవసాయక్షేత్రంలో పేలుడుపదార్థాలతో నిండిఉన్న టిఫిన్ బాక్స్ ను పోలీసులు గుర్తించారు. అయితే నాలుగు రోజుల క్రితం... Read more
ఈ ఏడాది కూడా సరిహద్దులో సైనికవీరులతో దీపావళి వేడుక చేసుకున్నారు భారత ప్రధాని మోదీ. ఢిల్లీనుంచి ప్రత్యేక విమానంలో జమ్మూకు చేరుకున్న ఆయన అక్కడినుంచి రాజౌరీ జిల్లా నౌషెరా సరిహద్దు రేఖ దగ్గరకు వ... Read more
అక్కడ తగ్గించారు, మీ సంగతేంటి – పెట్రోల్ ధరలపై తెలుగురాష్ట్రాల సీఎంలను ప్రశ్నిస్తున్న ప్రజలు
దీపావళి పండగకు బహుమతిగానా అన్నట్టు కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలకు తగ్గించింది. పెట్రోల్ పై 5 రూపాయలు, డీజిల్ పై పదిరూపాయలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఆ వెంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు... Read more
దేవభూమి ఉత్తరాఖండ్ లోని ప్రసిద్ధ తీర్థక్షేత్రం కేదార్ నాథ్ ను దర్శించారు భారతప్రధాని మోదీ. కేదారనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. 2013 నాటి వరదల్లో విధ్వంసం తరువాత పునర్నిర్మించిన ఆదిశంకరాచార్... Read more
ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వీడియో వైరల్ కావడంతో జమ్మూ కాశ్మీర్ మాజీ ఎమ్మెల్సీ విక్రమ్ రాంధవాను అన్ని పదవులు, ధ్యతల నుంచి తొలగించింది బీజేపీ. టీ ట్వంటీ ప్రపంచ కప్ లో…ఇండియా ప... Read more
విజయవంతమైన అగ్ని v క్షిపణి.. చైనా ని చెక్ లో పెట్టిన భారత్ మిసైల్.. | AGNI V MISSILE | Samakalina Vishleshana | 2nd Nov,2021
విజయవంతమైన అగ్ని v క్షిపణి.. చైనా ని చెక్ లో పెట్టిన భారత్ మిసైల్.. | AGNI V MISSILE | Samakalina Vishleshana | 2nd November,2021 Read more
హుజూరాబాద్ లో 15వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి… ఈటలకు 5507 ఓట్లు రాగా టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లుకు 3358 పోలయ్యాయి. 15వ రౌండ్ లో బీజేపీ కి 2149 ఓట్ల ఆధిక్యం 15 రౌండ్ లు ముగిసే సరికి బీజేప... Read more
హుజూరాబాద్ లో 12వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి… ఈటలకు 4849 ఓట్లు రాగా టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లుకు 3632 పోలయ్యాయి. 12వ రౌండ్ లో టీఆర్ఎస్ కి 1217 ఓట్ల ఆధిక్యం 12 రౌండ్ లు ముగిసే సరికి బీజ... Read more
హుజూరాబాద్ లో 9వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి… ఈటలకు 5305 ఓట్లు రాగా టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లుకు 3470 పోలయ్యాయి. 9వ రౌండ్ లో బీజేపీ కి 1835 ఓట్ల ఆధిక్యం 9 రౌండ్ లు ముగిసే సరికి బీజేపీ 5... Read more
హుజూరాబాద్ లో ఆరవ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి… ఈటలకు 4656 ఓట్లు రాగా టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లుకు 3639 పోలయ్యాయి. ఆరవ రౌండ్ లో బీజేపీకి 1017 ఓట్ల ఆధిక్యం ఆరు రౌండ్ లు ముగిసే సరికి బీజేపీ... Read more
హుజూరాబాద్ లో అయిదవ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి… ఈటలకు 4358 ఓట్లు రాగా టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లుకు 4014 పోలయ్యాయి. అయిదవ రౌండ్ లో బీజేపీకి 344 ఓట్ల ఆధిక్యం అయిదు రౌండ్ లు ముగిసే సరికి బ... Read more
హుజూరాబాద్ లో నాలుగో రౌండ్ లో ఓట్ల లెక్కింపు పూర్తి… ఈటలకు 4444 ఓట్లు రాగా టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లుకు 3882 పోలయ్యాయి. నాలుగో రౌండ్ లో బీజేపీకి 562 ఓట్ల ఆధిక్యం Read more
బద్వేల్ 5వ రౌండ్ పూర్తయ్యే సరికి 42 వేల ఓట్ల మెజారిటీ తో వైస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ సుధ.. Read more
Dharwad, 30 October. The nation is celebrating Amrit Mahostav, the 75th year of Bharat’s independence. On this occasion the swayamsevaks of sangh in collaboration with various organisations... Read more
తాము ఎవరితోనూ విభేదించమని, తమకెవరూ విరోధులు కారని, సమాజంలో సకారాత్మక పరివర్తన తీసుకురావడమే రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ లక్ష్యమని ఆర్.ఎస్.ఎస్ సర్ కార్యవాహ శ్రీ దత్తాత్రేయ హొసబలే పేర్కొన్నారు. కర... Read more
హుజురాబాద్ లో జోరుగా పోలింగ్ .. 7 గంటల వరకు 86.40 శాతం దాటిన పోలింగ్ నమోదు .. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు… Read more