అమరవీరుడు, తెలుగుబిడ్డ కల్నల్ సంతోష్ బాబుకు మరణానంతరం మహావీర చక్రను ప్రదానం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్లో జరిగిన కార్యక్రమంలో సతీష్ బాబు సతీమణి, తల్లి అవార్డును అందుకున్నారు. గత ఏడాది... Read more
ఆర్ఎస్ఎస్ కార్యకర్త కేసులో PFI ఆఫీస్ బేరర్ అరెస్ట్ – ఎన్ఐఏ విచారణకు సురేంద్రన్ డిమాండ్
నవంబర్ 22న కేరళలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త సంజిత్ హత్యకేసులో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆఫీస్ బేరర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యలో అతనికి ప్రత్యక్ష ప్రమేయం ఉందని పోలీసులు చెబుతున్నారు. మిగిలిన... Read more
ఛత్తీస్ గఢ్ లో ఘర్ వాపసీ ఉధృతంగా సాగుతోంది. తాజాగా 4 వందల కుటుంబాలకు చెందిన 12 వందలమంది ఒకేసారి తిరిగి హిందూమతంలోకి వచ్చారు. బీజేపీ స్టేట్ సెక్రటరీ ప్రబల్ ప్రతాప్ సింగ్ జుదేవ్ నేతృత్వంలో జరి... Read more
నిషేధిత సంస్థ సిఖ్ ఫర్ జస్టిస్ భారీ ఆఫర్ ప్రకటించింది. పదిహేడవ లోక్ సభ సెషన్ ప్రారంభదినం అయిన నవంబర్ 29న పార్లమెంట్ భవనంపై ఖలిస్థానీ జెండాను ఎగురవేసే రైతులకు లక్షా 25 వేల యూఎస్ డాలర్లు అంటే... Read more
భారత క్రికెట్ జట్టు ఆడగాళ్లకు కొత్త మెనూ అమలు చేయాలని నిర్ణయించింది బీసీసీఐ. ఇకనుంచి హలాల్ ధ్రువీకరణ ఉన్న మాంసాన్ని మాత్రమే ఆటగాళ్లు తినాలి (పంది మాంసం మరియు గొడ్డు మాంసం మినహాయింపు). స్పోర్... Read more
ఏపీలో ముఖ్యంగా తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తాజా పరిస్థితులపై ఆరా తీశారు ప్రధాని నరేంద్రమోదీ. కేంద్రం నుంచి అన్నివిధాలా ఆదుకుంటామని జగన్ కు హామీ ఇచ్చారు. ఏపీలో పలుచోట్ల భారీ వ... Read more
నటిగా గుర్తింపు పొంది రాజకీయాల్లోనూ రాణిస్తున్న కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ రచయిత్రి కూడా అయ్యారు. ‘లాల్ సలామ్’ పేరుతో ఓ నవల రాశారు. ఏప్రిల్ 2010లో దంతేవాడలో జరిగిన 76 మంది సీఆర్పీ... Read more
తాము ఇటీవలే తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నామని ప్రధాని మోదీ ప్రకటించారు. తన నిర్ణయాన్ని ప్రకటిస్తూ… జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. రైతుల సంక్షేమం కోసం తమ సర్కార... Read more
కర్తార్పూర్ కారిడార్ను తిరిగి తెరిచారుకర్తార్పూర్ గురుద్వారా యాత్రను కరోనా కారణంగా 2020 మార్చిలో సస్పెండ్ చేశారు. ఈనెల 19న గురునానక్ జయంతిని గురుపూరబ్గా జరుపుకొంటారు. పంజాబ్ ఎన్నికలు దగ్... Read more
ధాన్యం కొనుగోలుకు సంబంధించి టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఫైట్ సాగుతోంది. ఈ దుస్థితికి మీరంటే మీరు కారణమంటూ ఇరు పార్టీల నాయకులూ పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీని ఇరుకునపెట్టేందుక... Read more
అమర సైనికునికి అంతిమ వీడ్కోలు.. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని నర్సాపూర్ గ్రామానికి చెందిన కేంద్రే సంజీవ్ కొన్ని రోజుల క్రితం దక్షిణ సుడాన్ లో విధులు నిర్వహిస్తుండగా గుండెపోటుకు గురై మరణి... Read more
విమానంలో సహ ప్రయాణుడికి ప్రథమ చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి డాక్టర్ భగవత్ కరద్. సోమవారం రాత్రి ఢిల్లీ నుంచి ముంబై వస్తుండగా…విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో... Read more
తన తండ్రి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు, మహాత్మాగాంధీకి మధ్య క్లిష్టమైన సంబంధం ఉండేదని నేతాజీ తనయ అనితా బోస్ అన్నారు. నేతాజీని తాను నియంత్రించలేనని గాంధీ భావించారని…అయితే గాంధీకి నేతాజీ గ... Read more
మరో అపూర్వ వేడుకకు భాగ్యనగరం వేదికకానుంది. ఈనెల 20, 21 తేదీల్లో ‘గోల్కొండ సాహితీ మహోత్సవ్’ సదస్సుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాన వక్తగా ఆర్ఎస్ఎస్ అఖిలభారత కార్యకారిణి సదస్యులు... Read more
ప్రపంచంలో అత్యంత సంపన్న దేశంగా చైనా నిలిచింది.గడిచిన రెండు దశాబ్దాల్లో ప్రపంచ సంపద మూడురెట్లు పెరింగిందని అమెరికాను దాటుకుని చైనా మొదటిస్థానానికి చేరిందని ‘బ్లూమ్ బర్గ్’ కథనం పేర... Read more
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ప్రచారకులు “ఓం ప్రకాష్ గర్గ్” జీ (95 ఏళ్లు) దేహాన్ని చాలించారు. ఉత్తరప్రదేశ్ లో జనసంఘ్ సంఘటనా మంత్రిగా, ఉమ్మడి బీహార్ ప్రాంత ప్రచారక్ గా, విశ్వహిందూ పరిష... Read more
అసెంబ్లీ ఎన్నికల ముంగిట యూపీ బీజేపీ నాయకుడు అజయ్ శర్మ పై కాల్పులు జరిగాయి. ప్రయాగరాజ్ లో అర్థరాత్రి ఆయన ఇంటిసమీపంలో దుండగులు కాల్చారు. అజయ్ శర్మ భుజం, కడుపులోకి దగ్గరినుంచి కాల్పులు జరిపినట్... Read more
త్రిపుల్ తలాక్ చెప్పిన వ్యక్తిపై కేసు నమోదు – కట్నం కోసం వేధించిన అత్తమామలపై కూడా కేసు
ఫోన్లో మూడు సార్లు తలాక్ చెప్పిన మధ్యప్రదేశ్ ఇండోర్ కు చెందిన మహ్మద్ ఖాన్ అనే వ్యక్తిని అతని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశాడు. సెప్టెంబర్ 21 ఫోన్ లో తనకు తలాక్ చెప్పాడంటూ అతని... Read more
IRCTC ద్వారా రిలీజియస్ టూరిజం ప్రోత్సహించడానికి “దేఖో అప్నా దేశ్” కార్యక్రమం కింద దేశంలో ముఖ్యమైన మత పరమైన యాత్రా స్థలాలను కలుపుతూ కేంద్ర ప్రభుత్వ సంస్థ IRCTC వివిధ రకాల ప్రత్యేక... Read more
ప్రపంచ వ్యాప్తంగా ఔషధ మొక్కల డిమాండ్ విపరీతంగా పెరుగుతూ ఉండటంతో భారత ప్రభుత్వం వీటి సాగుపై దృష్టి పెట్టింది. వచ్చే ఏడాదిలో దేశవ్యాప్తంగా 75,000 హెక్టార్లలో అంటే సుమారు 1.80లక్షల ఎకరాల భూమిలో... Read more
అసోంలోని లుమ్డింగ్ రిజర్వ్ ఫారెస్ట్ లోని అక్రమ కట్టడాల తొలగింపు ప్రక్రియను వేగవంతం చేసింది రాష్ట్రప్రభుత్వం. అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలను సత్వరం తొలగించాలన్న గౌహతి హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం... Read more
నాపై విమర్శలు చేసేవారికి తాను తీసుకున్న అవార్డే తగిన సమాధానం చెప్తుందని బాలీవుడ్ నటి కంగనారనౌత్ అన్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతులమీదుగా కంగనా పద్మశ్రీ అందుకున్నారు. పురస్కారం అందుక... Read more
హీరో అల్లుఅర్జున్ కు తెలంగాణ ఆర్టీసీ నోటీసులు పంపింది. ర్యాపిడో సంస్థకు అల్లుఅర్జున్ చేసిన యాడ్ ఆర్టీసీ ఇమేజ్ ను దెబ్బతీసేలా ఉండడమే కారణం.సెలబ్రిటీలు కమర్షియల్ యాడ్స్ లో నటించేముందు ఓ సారి ఆ... Read more
గతేడాది డిసెంబర్లో ఖైబర్పఖ్తూన్ రాష్ట్రంలోని శ్రీపరమ్హంసజీ మహరాజ్ ఆలయాన్ని తిరిగి ప్రారంభించారు పాకిస్తాన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ అహ్మద్. 1920లో తేరీ అనే గ్రామంలో దీన్న... Read more