పార్టీ చీఫ్ బండి సంజయ్ నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధి బృందం ఇవాళ గవర్నర్ ను కలిసింది. ఉద్యోగులను ఇబ్బంది పెట్టేలా ఉన్నజీవో నెంబర్ 317ను సవరించాలని కోరుతూ తమిళిసై కి వినతిపత్రం అందజేశారు. అనంత... Read more
తెల్లవారుజాము 3 గంటలవరకు ఆర్టీసీ బస్సులు – అడుగడుగునా ఆంక్షలు, బందోబస్తులో 15వేలమంది పోలీసులు
భాగ్యనగరంలో మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సు సర్వీసులు తెల్లవారుజామున మూడు గంటల వరకు తిరగనున్నాయి. న్యూఇయర్ వేడుకల సందర్భంగా…మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాల్ని నివారించడంతో పాటు... Read more
మోదీ పనితీరు అద్భుతం, ఏదన్నా పని మొదలుపెడితే పూర్తయ్యేదాకా విశ్రమించరు – పవార్ ప్రశంసల జల్లు
ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మరోసారి మోదీని మోశారు. ఆయన పనితీరు అద్భుతం అని కొనియాడారు. భారత ప్రధాని ఏదైనా పని చేపట్టారంటే పూర్తయ్యే దాకా విశ్రమించరని అన్నారు. ఓ మరాఠీ దినపత్రికతో మాట్లాడుతూ ఆయనీ... Read more
చైనా ఆగడాలు మితిమీరుతున్నాయి. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాల పేర్లు మార్చేసింది. 15 ప్రదేశాలకు చైనా అక్షరాలు, టిబెటన్ , రోమన్ వర్ణమాలతో కూడిన పేర్లు ప్రకటించింది. ఈ విషయాన్ని క్లె... Read more
ముంబై దాదర్ చర్చిలో 13 ఏళ్ల బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడిన పాస్టర్ కు ముంబై కోర్టు జీవిత ఖైదు విధించింది. 2015లో పాస్టర్ ఈ అకృత్యానికి పాల్పడ్డాడు. ఫాదర్ జాన్సన్ లారెన్స్ ను దోషిగా తేలు... Read more
ఉగ్రవాద గ్రూపుల్లో చేరిన వారిలో 70శాతం మంది చచ్చారు లేదా అరెస్టయ్యారు – కశ్మీర్ ఐజీ విజయ్
కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి. శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని చెప్పవచ్చు. గత రెండేళ్లుగా మిలిటెంట్ కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలి... Read more
కశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేతలో భద్రతాదళాలు మరో విజయం సాధించాయి. కుల్గాం, అనంతనాగ్ జిల్లాల్లో జరిగిన ఎన్ కౌంటర్లో ఆరుగురు తీవ్రవాదులు హతమయ్యారు. టెర్రరిస్టుల గాలింపులో భాగంగా భద్రతా దళాలు ఆ రెం... Read more
అయోధ్య, వారణాశి తరహాలో పశ్చిమ యూపీలోని మధుర బృందావన్లో అద్భుతమైన ఆలయం నిర్మిస్తామని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ అన్నారు. అందుకు సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. ఆమ్రోహాలో జరిగిన బహిరంగ... Read more
వచ్చేనెల గాంధీ నగర్లో జరిగే వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్ కు రష్యా ప్రధాని మైఖేల్ మిషుస్టిన్ హాజరుకానున్నారు. రష్యా ఫార్ ఈస్ట్-ఆర్కిటిక్ అభివృద్ధి మంత్రి అలెక్సీ చెకుంకోవ్ , ఫార్ ఈస్ట్ గవర్నర్ల... Read more
స్మార్ట్ ఫోన్ ఇస్తామని చేతిలో బిస్కట్లు పెట్టారు, ప్రియాంకగాంధీ చీట్ చేశారు – యువతుల ఆగ్రహం
ఝాన్సీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన మహిళా మారథాన్ లో గందరగోళం నెలకొంది. మారథాన్ కు హాజరైన మహిళలు, విద్యార్థులు కాంగ్రెస్ పార్టీని, పార్టీ నాయకురాలు ప్రియాంకను దుమ్మెత్తి పోశారు. కారణం ముంద... Read more
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఇటలీ వెళ్లినట్టు సమాచారం. ఆయన భారత్ లో లేనందున పంజాబ్ ర్యాలీని పార్టీ వాయిదా వేసింది. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ ర... Read more
ప్రజాగ్రహసభలో చీప్ లిక్కర్ గురించి ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు చేసిన వ్యాఖ్యపైనే తెలుగురాష్ట్రాల్లో చర్చ నడుస్తోంది. ఆ సభలో సోమువీర్రాజు ఇంకా చాలా మాట్లాడారు. కానీ 75 రూపాయలకే చీప్ లిక్కర్... Read more
78 ఏళ్లక్రితం నేతాజీ ల్యాండ్ అయిన చోట సంకల్ప్ స్మారక్ – జాతికి అంకితం చేసిన జనరల్ అజయ్ సింగ్
78 ఏళ్లక్రితం నేతాజీ సుభాష్ చంద్రబోస్ పోర్ట్ బ్లెయర్లో దిగిన జ్ఞాపకార్థం ‘సంకల్ప్ స్మారక్’ ని జాతికి అంకితం చేశారు. అండమాన్ నికోబార్ కమాండర్ ఇన్ చీఫ్, లెఫ్టినెంట్ జనరల్ అజయ్ సింగ... Read more
మౌలిక సదుపాయాల కల్పనతో సరిహద్దులో ఎన్నో మార్పులు కనిపిస్తున్నాయని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. నిఘా సామర్థ్యాన్నీ పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. బోర్డర్ రో... Read more
ఆర్ఎస్ఎస్-బీజేపీ నేతల వివరాలను ఇస్లామిస్ట్ సంస్థ ఎస్డీపీఐ , పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకర్తలకు లీక్ చేసినట్లు అంతర్గత విచారణలో తేలడంతో కరీమన్నూర్ పోలీస్ స్టేషన్ సివిల్ పోలీసాఫీసర్ అనస్... Read more
భారత దేశంలో బీద వారికి సేవ చేయడానికి అమ్మగారి స్వచ్చంద సంస్థ “మిషనరీస్ ఆఫ్ చారిటీస్” కి 2006-2020 మధ్య వచ్చిన విదేశీ విరాళాలు జస్ట్ వెయ్యి కోట్లు కు పైగానే… మరి దేశంలో ఇంకా... Read more
మన కమ్యూనిస్టు యూనియన్ల కుట్రలు కొత్తేం కాదు కానీ. పదే పదే ఈ దేశంలోని ఫ్యాక్టరీలు మూతపడడానికి వాళ్లు చేయాల్సింది చేస్తుంటారు. తాజాగా చెన్నైలోని ఫాస్కాం అంటే భారత్ లో ఐఫోన్స్ తయారు చేసే సంస్థ... Read more
మునావర్ ఫారూఖి షోను రద్దు చేయాలని తెలంగాణలోని హైందవ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. హిందువుల పురాణాలపై వెకిలి కామెంట్లు చేసే మునావర్ ను స్వయంగా ప్రభుత్వమే పిలిచి షో పెట్టించడం దుర్మార్గమని హింద... Read more
క్రిస్మస్ వేడుకల్ని రద్దు చేశారంటూ తప్పుడు ప్రచారం – వామపక్ష తీవ్రవాది జో చోప్రా పైత్యం
క్రిస్మస్ వేడుకల్ని నిషేధించారంటూ రెండు రోజుల క్రితం ఉత్తరాఖండ్ లో పుకార్లు రేగాయి. ఓ వామపక్ష సామాజిక కార్యకర్త అబద్దాలతో ట్వీట్ చేసింది. అయితే వేడుకల్ని నిషేధించలేదని ఉత్తరాఖండ్ పోలీసులు వి... Read more
1857లో జరిగిన సాయుధ పోరాటం భారత్ లోమళ్ళీ తలఎత్తకూడదు అనేది కాంగ్రేస్ వారి లక్ష్యం, అందుకే వాళ్లే వాళ్లతో యుద్ధం చేసే సైన్యాన్ని నాయకులను యుద్ధ వ్యూహాలను నిర్ణయించారు, వాళ్లు నిర్ణయించిన... Read more
258 కోట్ల నగదు, 25 కిలోల బంగారం, 250 కిలోల వెండి దేశవ్యాప్తంగా ఖరీదైన ఇళ్లు, స్థలాలు…పలు దేశాల్లో స్తిరాస్తులు…ఇవీ కాన్పూర్ పెర్ ఫ్యూమ్ వ్యాపారి పీయూష్ జైన్ ఆస్తులు. ఐదురోజుల పాట... Read more
లుథియానా పేలుళ్ల పాత్రధారి అరెస్ట్ – భారత్ విజ్ఞప్తితో ముల్తానీని అదుపులోకి తీసుకున్న జర్మన్ పోలీసులు
లుథియానా కోర్టు పేలుళ్ల కేసులో ప్రమేయం ఉందని అనుమానిస్తున్న సిఖ్ ఫర్ జస్టిస్ SFJ కీలక సభ్యుడు జస్విందక్ సింగ్ ముల్తానీని జర్మనీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ, ముంబై సహా ప్రధాన నగరాలు లక్ష్... Read more
కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. అధినేత్రి సోనియా గాంధీ జెండాను ఎగురవేయబోతుంటే… దారం తెగింది. సోనియా పార్టీ జెండాను ఆవిష్కరించబోతున్న దృశ్యాల్ని కింది వీ... Read more
ఓ దళిత కుటుంబంతో బలవంతంగా గొడ్డుమాంసం తినిపించిన ఘటన జార్ఖండ్ లో జరిగింది. క్రైస్తవ మతాన్ని స్వీకరించడానికి ఆ కుటుంబం ఒప్పుకోకపోవడమే అందుకు కారణం. మతం మారనందుకు చివరకు ఆ కుటుంబాన్నే ఊరినుంచి... Read more
అమిత్ షాను, మోదీని చంపండని రెచ్చగొట్టిన వ్యక్తిని అవార్డుతో సత్కరించిన సీఎం స్టాలిన్
తమిళనాడుకు చెందిన విద్యావేత్త నెల్లై కన్నన్ ను..కామరాజర్ కతిర్ అవార్డుతో సత్కరించారు. సీఎం ఎంకే స్టాలిన్ సమక్షంలో ఆయన ఈ పురస్కారం అందుకున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలతో తరుచూ వార్తల్లో నిలుస్తు... Read more