ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సీఐడీ మెరుపు దాడులు చేస్తోంది. మార్గదర్శి మేనేజర్లు, కీలక అధికారుల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. విజయవాడలో మార్గదర్శి మేనేజర్ శ్రీనివాస్ను అధికారులు అదుపులోకి తీసుక... Read more
వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట దక్కింది. ఆయనను సోమవారం వరకు అరెస్ట్ చేయవద్దని సీబీఐకి హైకోర్టు శనివారం ఆదేశాలు జారీ చేస... Read more
శాసనసభ ఎన్నికల ముంగిట ప్రధానిమోదీ 12వ తేదీన కర్నాటకలో పర్యటించనున్నారు. బెంగళూరు – మైసూర్ టెన్ లేన్ ఎక్స్ప్రెస్ హైవేను ఆయన జాతికి అంకితం చేయనున్నారు. మాండ్యాలో రోడ్ షోలో, మద్దూరులో జ... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక మలుపు. హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త రామచంద్ర పిళ్లై…ఈడీకి ఇచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకున్నారు.తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకోవడానికి అనుమతి ఇవ్వాల... Read more
డిసెంబర్ 15, 2017 న, ధార్ జిల్లాలోని తన ఇంటి బయట తన స్నేహితులతో ఆడుకుంటూ నాలుగేళ్ల చిన్నారి కనిపించకుండా పోయింది. ఆమె తల్లిదండ్రులు తప్పిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసారు.. అయితే మరునాడు ఉ... Read more
బిహార్ మాజీ సీఎం రబ్రీదేవి ఇంట్లో సీబీఐ సోదాలు – ఐఆర్సీటీసీ స్కాంలో ఇంతకుముందే సమన్లు
బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి నివాసంలో ఇవాళ సీబీఐ సోదాలు నిర్వహించింది. రబ్రీదేవి కుమారుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ విధానసభకు వెళ్లిన కొద్ది సేపటికే సీబీఐ బృందం వారింటికెళ్ల... Read more
రాష్ట్రంలోని ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విమెన్స్ డే సందర్భంగా మార్చి 8న వారికి సాధారణ సెలవు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆడిటర్ బుచ్చిబాబుకు బెయిల్ వచ్చింది.రౌస్ అవెన్యూ కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పాస్ పోర్టు అప్ప... Read more
తానేం దేశం పరువు తీయడం లేదని, గతంలో నరేంద్రమోడీయే దేశం బయట భారత్ పరువు తీశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. విదేశం గడ్డమీద దేశాన్ని తక్కువ చేశానని తనపై విమర్శలు చేస్తున్న వారు గతంలో మ... Read more
ఢిల్లీ మద్యం కేసులో అరెస్టైన డిల్లీ మాజీ డిప్యూటీ మంత్రి మనీష్ సిసోడియాకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.నేటితో ఐదురోజుల సీబీఐ కస్టడీ ముగియడంతో ఆయన్ని కోర్టులో ప్రవేశప... Read more
యూపీలో మరో ఎన్ కౌంటర్ జరిగింది. ఉమేశ్ పాల్ హత్యకేసులో మరో నిందితుడు విజయ్ కుమార్ అలియాస్ ఉస్మాన్ చౌదరి ఎన్ కౌంటర్లో చనిపోయాడు. కౌంథియారా పోలీస్ స్టేషన్ ఫరిధిలో ప్రయాగరాజ్ పోలీసులు, నిందితుడి... Read more
జీతాలు లేవు – మెస్ లలో భోజనం మీద కోత ! పాకిస్థాన్ ఆర్మీ గోస! పాకిస్థాన్ ఆర్మీ కి చెందిన మెస్ లలో భోజనం మీద రేషన్ విధించిన అధికారులు! పాకిస్థాన్ ఆర్మీ లో పనిచేస్తున్న సైనికులకి సమయానికి జీతాల... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన మాగుంట రాఘవరెడ్డి జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ సీబీఐ కోర్టు పొడిగించింది. మరో 14 రోజుల కస్టడీని పొడిగిస్తూ తీర్పునిచ్చింది కోర్టు. అంతకుముందు ఆయన్ని రాఘవ... Read more
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బ్రిటన్ పర్యటనలో బిజీబిజీ గా ఉన్నారు. పదిరోజుల పాటు ఆయన అక్కడ పర్యటించనున్నారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో రాహుల్ ప్రసంగించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన చేసిన క... Read more
మద్యం కేసులో అరెస్టైన డిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు కోర్టు బెయిల్ ఇవ్వలేదు. మరో రెండు రోజుల కస్టడీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక బెయిల్ కోసం ఆయన పెట్టుకున్న పిటిషన్ పై విచా... Read more
విశాఖ వేదిగ్గా ప్రారంభమైన గ్లోబెల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఇవాళ ముగిసింది. ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఈ సమ్మిట్ కు హాజరయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, పరిస్థితులు, వనరుల గురించి మ... Read more
అన్నిరంగాల్లో భారత్ అభివృద్ధి చెందుతోంది – డైనమిక్ కంట్రీని సందర్శించా : బిల్ గేట్స్
అన్ని రంగాల్లో భారత్ అభివృద్ధి చెందుతోందని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ అన్నారు. భారత్ పర్యటనలో ఉన్న ఆయన ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించారు.భేటీ అనంతరం త... Read more
రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ – హాజరైన పారిశ్రామిక దిగ్గజాలు
రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరిగింది. సమ్మిట్ కు దేశ, విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ... Read more
ప్రముఖ రచయిత్రి, దివంగత రచయిత ఆరుద్ర సతీమణి రామలక్ష్మి కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారంతో..పలు ఆరోగ్య సమస్యలతో ఆమె బాధపడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ మలక్ పేటలోని సొంతింట్లో ఆమె తు... Read more
అదానీపై హిండెన్ బర్గ్ వివాదాలు,అనంతర పరిణామాల నేపథ్యంలో విచారణకు నిపుణుల కమిటీని వేసింది భారత సుప్రీం కోర్టు. ఈ వ్యవహారంలో కేంద్రం సమర్పించిన నిపుణుల పేర్లను తిరస్కరించిన న్యాయస్థానం…వ... Read more
మద్యం కేసులో అరెస్టైన డిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈమేరకు రౌస్ అవెన్యూ కోర్టులో ఆయన పిటిషన్ వేశారు. శనివారం ఆయన పిటిషన్... Read more
భారత్ లో ప్రజాస్వామ్యమే లేదు – నా ఫోన్లో పెగాసస్ – కేంబ్రిడ్జి విద్యార్థులనుద్దేశించి రాహుల్
భారత్ లో ప్రజాస్వామ్యం దాడికి గురవుతోందని రాహుల్ గాంధీ అన్నారు. కేంబ్రిడ్జి బిజినెస్ స్కూల్లో విజిటింగ్ ఫెలో గా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మోదీ సర్కార్ లక్ష్యంగా తీవ్... Read more
కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆమె సర్ గంగారామ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చేరారని…ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందన... Read more
నాగాల్యాండ్ అసెంబ్లీకి తొలిసారి మహిళలు – హెకానీ జఖాలూ, సల్హౌతినో క్రూసె చరిత్రాత్మక విజయం
నాగాలాండ్ చరిత్రలో సరికొత్త రికార్డ్. రాష్ట్ర హోదా దక్కిన 60 ఏళ్లకు అసెంబ్లీలో తొలిసారి మహిళలు ఎమ్మెల్యేలుగా అడుగుపెడుతున్నారు. ఇవాళ్టి ఎన్నికల ఫలితాల్లో ఎన్డీపీపీ అభ్యర్థులు హెకానీ జఖాలూ ,... Read more
రాజ్ భవన్ కు వచ్చే సమయం కూడా లేదా సీఎస్ గారూ – శాంతికుమారిని నిలదీస్తూ గవర్నర్ ట్వీట్
తెలంగాణ సర్కారు, గవర్నర్ మధ్య విభేదాలు ఇంకా సద్దుమణగడం లేదు. తాజాగా చీఫ్ సెక్రటరీ తీరుపై తమిళిసై అసహనం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదిగ్గా శాంతికుమారి తీరును తప్పుబట్టారు. డియర్ సీఎస్ అని సంబ... Read more