పశ్చిమ బెంగాల్లో హింసాత్మకఘటనలు నెలకొన్న తరుణంలో రాజకీయ హింసనుంచి ప్రజల్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడతామని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా శపథం చేశారు. రాష్ట్ర పర్యటనలో ఉన్న ఆయన కోల్ కతా నడిబొడ్డున ఉన్... Read more
కరోనా సంక్షోభ సమయంలో శుభవార్త చెప్పారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్… గతంలో రెండేళ్లపాటు మారటోరియం సదుపాయాన్ని పొందిన వారికి మరో రెండేళ్ల మారటోరియం కల్పిస్తున్నట్టు ప్రకటించారు.మార్చి... Read more
పశ్చిమ బెంగాల్ సీఎంగా మూడోసారి మమతాబెనర్జీ ప్రమాణస్వీకారం చేశారు. కోవిడ్ నేపథ్యంలో ఆమె ప్రమాణస్వీకార కార్యక్రమం కొద్దిమంది సమక్షంలో జరిగింది. గవర్నర్ జగ్ దీప్ ధన్ కర్ మమతాతో ప్రమాణ స్వీకారం... Read more
తనక కనీస ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తన భూముల్లో సర్వే చేశారంటూ మంత్రి ఈటల కుటుంబం వేసిన అత్యవసర పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. Read more
దేవరయాంజల్లోని దేవాదాయ భూముల్నీ మాజీ మంత్రి ఈటల రాజేందర్ కబ్జా చేశారన్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అందులోభాగంగా... Read more
కరోనా సెకండ్ వేవ్ ఉధృతమైన సందర్భంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ నరేంద్రమోదీకి ఓ లేఖ రాశారు.
అయితే చైనా కమ్యూనిస్డు పార్టీ అనుబంధ ఓ సోషల్ మీడియా ఖాతాలో భారతదేశాన్ని అపహాస్యం చేస్తూ చైనీస్ సైట్ వీబో రెండు ఫొటోలు పబ్లిష్ చేసింది. దానిపై చైనా ప్రజానీకం విమర్షలు తలెత్తడంతో ఆ రెండు పోస్ట... Read more
ఇరవై ఏళ్ల తరువాత తమిళనాడులో బీజేపీ మళ్లీ ఖాతా తెరిచింది. 2001 ఎన్నికల తరువాత ఈసారి మళ్లీ నలుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి గెలిచారు. Read more
కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రజారోగ్యం దృష్ట్యా లాక్ డౌన్ విధించే అంశాన్ని పరిశీలించాలని సుప్రీం ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. Read more
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో మూడోసారి సత్తా చాటిన తృణమూల్ కాంగ్రెస్ మరోసారి అధికార పగ్గాలు చేపట్టబోతోంది. అయితే పార్టీ విజయం సాధించినా అనూహ్యంగా అధినేత్రి మమత ఓడిపోయారు. సీఎంగా ప్రమాణస్వీకారం Read more
గ్రేటర్ పరిధిలోని లింగోజీగూడ డివిజన్ కు జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఓటమి పాలయ్యాడు. సిట్టింగ్ స్థానాన్ని బీజేపీ పోగొట్టుకున్నట్టైంది. అక్కడినుంచి కాంగ్రెస్ అభ్యర్థి దర్పల్లి రాజశేఖర్... Read more
దేశమంతా ఉత్కంఠగా చూసిన ఐదు రాష్ట్రాల ఫలితాలు వెలువడ్డాయి. మూడురాష్ట్రాల్లో అధికార పార్టీనే తిరిగి ఆదరించారు ప్రజలు. అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన రాష్ట్రం Read more
నాదేశం ఆత్మనిర్భరంతో కరోనాపై పోరాడుతుంది - నాదేశం గెలుస్తుంది - కరోనా ఓడుతుంది. Read more
అందరికి దేశం అభివృద్ధి చెందాలి అని ఉంటుంది. అందరికీ 24 గంటల విద్యుత్తు చవగ్గా, రైతులకు వారు పంటలు పండించుకునేందుకు వీలుగా కావలసినప్పుడు నీరు దొరకాలి అంటే అనకట్టలు,కాలవలు కట్టాలి, విత్... Read more
ఈటల అసైన్డ్ భూముల కబ్జా నిజమేనని తేలింది. భూ వివాదానికి సంబంధించి ఆయనపై ఆరోపణలు రావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే విచారణకు ఆదేశించారు. దీంతో .... Read more
అవినీతికి పాల్పడిన వారిని భారతీయ జనాతా పార్టీ సమర్థించదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు. Read more
మంత్రి ఈటల ఎపిసోడ్ కొత్త మలుపు తిరిగింది. ఆయన దగ్గరున్న రాష్ట్ర వైద్య , ఆరోగ్యశాఖను ముఖ్యమంత్రి కేసీఆర్ కు బదిలీ చేస్తూ గవర్నర్ తమిళిసై ఉత్తర్వులు జారీ చేశారు. కేసీఆర్ సిఫారసు మేరకు గవర్నర్... Read more
కరోనా బీభత్సం మే నెల మధ్య నాటికి ఉగ్రరూపం దాల్చేప్రమాదం ఉందని ఐఐటీ శాస్త్రవేత్తలు అంటున్నారు. Read more
కరోనా విలయతాండవం చేస్తున్న వేళ దేశంలోని తాజా పరిస్థితికి అద్దం పడుతున్న కార్టూన్. Read more
18 ఏళ్లు నిండిన అందరూ తప్పనిసరిగా వాక్సిన్ వేయించుకోవాలని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఓ వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. Read more
కొవిన్ లో ఎలా నమోదు చేసుకోవాలి? Read more
ఓ వైపు కరోనా చావులు, మరోవైపు తెలంగాణలో నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆగడం లేదు. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు రాకపోవడంతో విసిగి వేసారిన ఓ యువకుడు బలవంతంగా ఉసురుతీసుకున్నాడు. Read more
మే 1నుంచి 18 ఏళ్లు నిండిన అందరికీ వాక్సిన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా మొదలైంది. Read more
చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా బ్రదర్ నాగబాబు, నిర్మాత అల్లు అరవింద్ వంటివారు కరోనా బారిన పడికోలుకోగా...తాజాగా అల్లుఅర్జున్ కు Read more
కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ...ఇదే అదనుగా క్రైస్తవ మాఫియా రెచ్చిపోతోంది. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న పేషెంట్ల దగ్గరకు వెళ్లి ప్రలోభపెట్టే మాటలు మాట్లాడుతున్నారు. ఓ మహిళ Read more
తన ప్రాణాల కన్న యువకుడి ప్రాణాలే ముఖ్యమని.. హా Read more