భారత టీకా మహా యజ్ఞం ఇప్పటి వరకు దేశంలో 24 కోట్లు టీకాలు వేశారు 3 కోట్ల మందికి వైరస్ సోకింది. ప్రస్తుతం Read more
కరోనా నుండికాపాడేది క్రైస్తవం అల్లోపతే- IMA ప్రెసిడెంట్ మత ప్రచారం. Read more
శ్రీవారి దర్శనం టికెట్ల బుకింగ్ తేదీ మార్చుకునే అవకాశం కల్పించింది టీటీడీ. స్వామి దర్శనానికి ...ఈ ఏడాది జూన్ 30వ తేదీ వరకు Read more
బీహార్ బంకాలోని మదర్సాలో భారీ పేలుళ్లు సంభవించాయి.. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం.పెద్ద ఎత్తున నిల్వ ఉంచిన బాంబులు, Read more
టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు ఈటల రాజేందర్..షామీర్ పేటలోని తన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఐదేళ్లుగా Read more
పశ్చిమ ఉత్తర ప్రదేశ్ లోని అలీఘర్ జిల్లాలోని నూర్పూర్ గ్రామం జనాభా సుమారు 800 ముస్లిం కుటుంబాలు , 125 . హిందువుల కుటుంబాలు ఉన్నాయి . అక్కడ Read more
ఈ క్రింది ఫొటోలో ఉన్న మందు పేరు “కర్కలైట్” దీనిని కోవిడ్ వచ్చి తగ్గిన వారికి ఇమ్యూనిటీ బూస్టర్ గా కొందరు అల్లోపతి డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. 10 మాత్రల ధర కేవలం ₹390. ఈ... Read more
భారతదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ అవాస్తవాలు - నిజాలు పై ' నీతి ఆయోగ్' ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటన సారాంశం Read more
నీరవ్ మోడీ మరియు మొహుల్ చోస్కి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ₹13,500కోట్లు ఫ్రాడ్ కేస్ లో నిందితులు.నీరవ్ మోడీ బ్రిటన్ లో జైల్లో రోజులు గడుపుతున్నాడు. అతన్ని ఇండియా Read more
మే 7 న నమోదైన గరిష్ట స్థాయి నుండి కోవిడ్ కేసుల్లో క్షీణత దాదాపు 69% ఉందని,యాక్టివ్ కేసులు 50% తగ్గాయని , ఒక రోజులో 1.3 లక్షల యాక్టివ్ కేసుల్లోతగ్గుదల ఉంది. 30 రాష్ట్రాలు / యుటిలలో, కేసులు Read more
జియో 4G టెక్నాలజీ మొబైల్ సేవలు ప్రారంభమైన కొత్తలో అపరిమిత మొబైల్ డాటాను కొద్ది రోజులు ఉచితంగా ఇవ్వడం, ఆ తర్వాత కారు చౌకగా ఇవ్వడం తెలిసిందే.. అప్పట్లో Read more
వ్యాక్సినేషన్ కొనసాగుతోంది.నిన్నటి వరకూ వారికి గుర్తింపు కార్డు లేదని వాక్సిన్ ఇచ్చేందుకు రాజస్థాన్ ప్రభుత్వం నిరాకరించింది.. రోహంగ్యాలకు, పాక్ బంగ్లా చొరబాటుదారులకు పాస్ పోర్టులు, ఆధార్ కార... Read more
వారంరోజులుగా వార్తల్లో నిలిచిన నెల్లూరుకు చెందిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య చనిపోయారు. పది రోజుల క్రితం నెల్లూరు జీజీహెచ్ కోటయ్య చేరారు. 4 రోజులుగా Read more
ఆనందయ్య మందులకు ఏపీ ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. కంట్లో వేసే డ్రాప్స్ పై ఇంకా నివేదిక రానందున నిర్ణయం తీసుకోలేదు. Read more
మోదీపై విషం కక్కుతున్న ఆంధ్రజ్యోతి - డా.పి.భాస్కరయోగి, సామాజిక రాజకీయ విశ్లేషకులు Read more
పత్రికా రచనలో జాతీయవాద ధోరణి బలపడాలి సమాచారభారతి నారదజయంతి కార్యక్రమంలో డా. భాస్కర యోగి Read more
సావర్కార్ అంటే త్యాగము , ఒక సిద్ధాంతం. Read more
పశ్చిమబెంగాల్ లో తృణమూల్ హత్యా రాజకీయాలపై 2093 మంది మహిళా న్యాయవాదులు భారత ప్రదాన న్యాయమూర్తికి లేఖరాశారు. Read more
ఆక్సిజన్ కొరతను తగ్గించేందుకు ఇండియన్ నేవీ ఒక నూతన ఆక్సిజన్ రీసైక్లింగ్ సిస్టమ్ కు రూపకల్పన చేసింది.
ఆక్సిజన్ కొరతను తగ్గించేందుకు ఇండియన్ నేవీ ఒక నూతన ఆక్సిజన్ రీసైక్లింగ్ సిస్టమ్ కు రూపకల్పన చేసింది. Read more
తెలంగాణలో వాక్సినేషన్ ప్రక్రియ మళ్లీ మొదలైంది. పని చేసే ప్రదేశాల్లో 18 ఏళ్లు దాటిన వారికి కూడా వ్యాక్సినేషన్ నిర్వహించుకునేందుకు ప్రైవేటు సంస్థలకు Read more
రోజురోజుకూ పెరుగుతున్న వంటనూనెల ధరల కట్టడిపై కేంద్రం దృష్టి పెట్టింది. ధరల్ని తగ్గించి సామాన్య ప్రజలకు నూనెలు అందించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈమేరకు కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ Read more
రేపటినుంచి భారత్ లో ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లు ఇండియాలో నిలిచిపోనున్నాయంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఆయా ఆప్ లపై కేంద్ర మంత్రిత్వశాఖ ఆంక్షలు విధించిందనీ Read more
యాంటీబాడీ కాక్టెయిల్ @ ₹59 వేలు భారత్ మార్కెట్లో విడుదల చేసిన ‘రోచ్ ఇండియా’-సిప్లా
కొవిడ్ బాధితుల చికిత్సలో ఉపయోగించే యాంటీబాడీ కాక్టెయిల్(కాసిరివిమాబ్, ఇమ్డివిమాబ్) భారత మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. ఔషధ తయారీ సంస్థ రోచ్ ఇండియా, సిప్లా సంయుక్తంగా ఈ ఔషధాన్ని నేడ... Read more
వధువులిద్దరూ అక్కాచెల్లెల్లే. అసలైతే చెల్లెలితో అతనికి పెళ్లి నిశ్చయమైంది..కానీ అక్కనీ పెళ్లాడాల్సి వచ్చింది... ఒకే ముహూర్తంలో ఇద్దరినీ వివాహం చేసుకున్నాడు. Read more
బెంగాల్ హిందువుల పై జరిగిన దాడి, హింస పట్ల విచారం వ్యక్తం చేసిన బి జె పి అధికార ప్రతినిది సంబిత్ పాత్ర
ప్రస్తుత క్లిస్ట సమయంలో దేశానికి నేతృత్వం వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా తదితరుల పట్ల విశ్వాసం ఉంచాలని కోరారు. బెంగాల్ అధికారిక పార్టీ మమతా బెనర్జీ ప్రోద్బలంతోనే హింస... Read more