సోమవాతి అమావాస్యను పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా నదులకు భక్తులు పోటెత్తారు. ముఖ్యంగా హరిద్వార్లో గంగా నదిలో భక్తులు పెద్ద ఎత్తున స్నానమాచరించారు. తెల్లవారుజామునుంచే సాధువులు పుణ్య స్నానాలు ఆచరించారు. హరి కి పౌరి ఘాట్లో నిరంజనీ అఖాడాకు చెందిన సాధువులు షాహీ స్నాన్ చేశారు. కాగా, ప్రస్తుతం హరిద్వార్లో కుంభమేళా జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో ఓ వైపు సాధువులు పెద్ద ఎత్తున స్నానాలు ఆచరిస్తుండగా.. మరోవైపు భక్తులు కూడా పెద్ద ఎత్తున పోటెత్తారు.
https://twitter.com/ANI/status/1381462988645748737
https://twitter.com/ANI/status/1381481046940688385