
పశ్చిమ ఉత్తర ప్రదేశ్ లోని అలీఘర్ జిల్లాలోని నూర్పూర్ గ్రామం జనాభా సుమారు 800 ముస్లిం కుటుంబాలు , 125 . హిందువుల కుటుంబాలు ఉన్నాయి . అక్కడ హిందువులలో ఎక్కువ మంది జాతవ్ వర్గానికి చెందినవారు (షెడ్యూల్డ్ కులం). సర్వసాధారణంగా ముస్లింలు అధికంగా ఉన్న. గ్రామంలో హిందువులు ప్రశాంతంగా జీవించటం అంత సులభంకాదు. ఆ గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా దళిత హిందువుల పై హింసాత్మకదాడులు జరుగుతున్నాయి దాని కారణంగా అక్కడనుండి వారు పారిపోవాల్సి వస్తున్నది. హింస బెదిరింపుల మధ్య తమ ఇళ్లను విక్రయించి పట్టణం కు పారిపోతున్నారు. Several houses owned by Hindus in Noorpur bear a similar message —‘This house is on sale’—scribbled on their outer walls, informing prospective buyers that the property is on sale. ఇ ది అక్కడి పరిస్థితి. దీనికోసం అనేక మార్గాలలో హిందువులపై దాడులు చేస్తుంటారు. హిందువులు ఊరేగింపు జరపాలంటే మా అనుమతి ఉండాలి

మీడియా తో మాట్లాడుతున్న Syed Nazim Ali
దానికి తాజా ఉదాహరణ 2021మే 20 న నూర్పూర్ గ్రామంలో గ్రామంలో రెండు వివాహ రేగింపులుసాగుతున్నాయి , ఆ మార్గంలో మసీదుఉన్నది , ఈ మార్గంలో వెళ్లాలంటే మా అనుమతి కావాలి అనుమతి లేకుండా వేళ్ళనివ్వము అని అక్కడి ముస్లింలు వాదనకి దిగి దాడి చేసారు, దానితో వారు కాలినడకన ముందుకు వెళ్ళవలసి వచ్చింది, ఇంకా ముందుకు వేళ్ళ లేక వెనక్కి తిరిగి వెళ్లి పోయారు. అనుమతి లేకుండా వెళ్లనివ్వము అనే విషయాన్నీSyed Nazim Ali is President of Owaisi Youth Brigade in UP, All India Majlis-E-Ittehadul Muslimeen (AIMIM)నాయకుడు చెప్పిన మాటలు OPINDIA ఆంగ్ల పత్రికలోనిన్నటి రోజు(3. 6. 2021) వచ్చాయి . పత్రికలో వచ్చినవి యధాతధంగా” Namaz will take place. And yes, we will not let you (Hindus) take out wedding processions without permission. If you carry out wedding processions without permission, we will not let you do it. Do whatever you want, we will not let you do it.”Syed Nazim Ali మీడియా తోమాట్లాడు దానిని ఒక నిముషం వీడియో ఆ పత్రిక జర్నలిస్ట్ కేశవ్ రికార్డు చేసాడు అది ఆ పత్రికవెబ్ సైట్ లో వచ్చింది.మొత్తానికి మన హైద్రాబాద్ కు చెందినAll India Majlis-E-Ittehadul Muslimeen (AIMIM) ఉత్తరప్రదేశ్ నాయకుడు ఆ గ్రామం ముస్లిం యువకులకు చేస్తున్న మార్గదర్శనం అది . హిందువులు తమపై జరిగిన దాడి ని అక్కడి పోలీసులకు పిర్యాదు చేసారు. వాళ్ళు దానిని తేలికగా తీసుకొన్నారు, పైగా అక్కడి పోలీస్ CO Kher,మీడియా తో మాట్లాడుతూ మా ఆఫీసర్ తో మేము ఆ గ్రామము తిరిగి వచ్చాము ఆ గ్రామము హిదువులను వెళ్లగొడుతున్నారనేది సత్యం కాదు అన్నారు. అక్కడి MLA Anoop Pradhan మాట్లాడుతూ ”పెళ్ళల్ల వూరేగింపులపై అక్కడ హిందువులు ముస్లిం లమధ్య గొడవలు ఉన్నాయి అని చెప్పారు.స్థానికులు చెప్పిన విషయాలు , అక్కడి AIMIM నాయకుడు మాట్లాడిన విషయాలు , స్థానిక MLA మాట్లాడినది , పోలీసులు చెప్పిన విషయాలు చదువుతుంటే అక్కడ ఏమి జరుగుతోంది మనం గ్రహించటం పెద్ద కష్టం కాదు దీనికి ఉత్తర ప్రదేశ్ దళిత నాయకులూ ,ముస్లింనాయకులు, ఉదారవాద మేధావులు బహుశ నోరు విప్పి ఉండకపోవచ్చు ఎందుకంటే అది ముస్లిమ్స్ ఇలాఖా. సంఖ్యాత్మకంగాముస్లిమ్స్ ఎక్కువ ఉన్న చోట ముస్లింలు కాని వారిని ఉండనివ్వరు ప్రపంచంలో ఎక్కడైనా అదే పరిస్థితి ,పాపం ఆ చిన్న గ్రామం వారు ఏమి చేయగలుగు తారు అయితే పారిపోవాలి లేకపోతె భరించాలి . ఆ గ్రామంవారికి అక్కడి స్థానిక పెద్దలుగానీ , ఆ చుట్టుప్రక్కల గ్రామాల పెద్దలు గాని ఏమైనా చేయాలంటే అనేక విషయాలుఅడ్డం వస్తాయి.75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇప్పటి వరకు ఈ విషయంలో పెద్దగా మార్పు రాలేదు , ఇంకా ఎప్పుడు వస్తుందో ?