జయశంకర్ భూపాలపల్లి జిల్లా
కాటారం మండలం నుంచి చత్తీస్ గడ్ లోని మావోయిస్టులకు తరలిస్తున్న రూ.77 లక్షల నగదు, మెడికల్ కిట్టు, జిలెటిన్ స్టిక్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఇంకా నాలుగు సెల్ ఫోన్లు, ట్యాబ్, మూడు స్మార్ట్ వాచెస్ కూడా స్వాధీనం చేసుకున్నారు.
వాటిని
సరఫరా చేస్తున్న వాహనాన్ని, అందులో ఉన్న నలుగురినీ అదుపులోకి తీసుకున్నారు.