ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. జులై 5న నోటిఫికేషన్ జారీ అవుతుంది. జులై 19న నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ, ఆగస్ట్ 6న ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక నిర్వహించనున్నట్లు సీఈసీ వెల్లడించింది. అదే రోజున కౌంటింగ్ నిర్వహించి ఫలితం వెల్లడిస్తారు. రెండోసారి కూడా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడినే బీజేపీ ప్రతిపాదించే అవకాశం ఉందని అంచనా.