తమ S-500 ‘Prometey’ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను కొనుగోలు చేసే తొలి దేశం భారతే కానుందని రష్యా ఉపప్రధాని యూరీ బోరిసోవ్ అన్నారు. ఆ అధునాతన సిస్టమ్ తమ తరువాత……దాన్ని పొందే ఇతర దేశాల జాబితాలో భారతే ముందుంటుందని ఆయన అన్నారు. 2018లో ఇరుదేశాలు చేసుకున్న 5 బిలియన్ డాలర్ల ఒప్పందం మేరకు
S400 ట్రింఫ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ ను అందజేయనుంది. జూలైలో, రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ కపుస్టిన్ యార్ ప్రూవింగ్ గ్రౌండ్లో వేగంగా కదిలే బాలిస్టిక్ లక్ష్యానికి వ్యతిరేకంగా S-500 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను విజయవంతంగా ప్రయోగించింది. ఇది అన్ని పరిస్థితులు, కాలాల్లో ఏరోస్పేస్ దాడులను తట్టుకోగలుగుతుంది. రష్యా S-500ని ఆపరేట్ చేయడానికి నిపుణులకు ఎప్పటి నుంచో శిక్షణ ఇస్తున్నామని…
S-400 ‘Triumf’ ని ప్రయోగించే క్షిపణి వ్యవస్థ స్థానంలో Prometey సిద్ధంగా ఉందని ASS తెలిపింది.