రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ప్రచారకులు “ఓం ప్రకాష్ గర్గ్” జీ (95 ఏళ్లు) దేహాన్ని చాలించారు. ఉత్తరప్రదేశ్ లో జనసంఘ్ సంఘటనా మంత్రిగా, ఉమ్మడి బీహార్ ప్రాంత ప్రచారక్ గా, విశ్వహిందూ పరిషత్ అఖిలభారత ఉపాధ్యక్షుడుగా, ప్రస్తుతం కార్యకారణి సభ్యుడిగా ఉన్నారు. తన సర్వస్వం దేహంకోసం త్యాగం చేసిన వీరు…. చివరికి తన కళ్ళను, దేహాన్ని కూడా దానంచేశారు.