శివుణ్ణి అవమానిస్తే 2 గంటల్లో బెయిల్.
ఇదే దేశంలో
శరద్ పవార్ ని అవమానిస్తే 14 రోజులు జైల్.
ఇదీ ఈ దేశ న్యాయ వ్యవస్థ.
ఈ వ్యవస్థ ఎవరి గుప్పెట్లో ఉంది?
ఎందుకంటే హిందువులు చేతకాని వారు, చవటలు,
చీము, నెత్తురు లేకుండా మమ్మీల్లా బతికేయడం
అలవాటు అయిపోయింది. స్పందించే గుణం చచ్చిపోయింది.
వాళ్ళ దేవుణ్ణి నిందించినందుకు హిందువులు ఎవరి పీకలు కొయ్యరు,
కనీసం చాచి లెంపకాయ కూడా కొట్టరు.
దేశ రాజ్యాంగాన్ని, చట్టాలను గౌరవించి మా మత భావాలు, మనోభావాలు నొప్పించారు మహా ప్రభో అని పోలీసు కంప్లైంట్ ఇచ్చి చట్టం తమకు న్యాయం చేస్తుంది అనే ఆశతో ఎదురు చూసే వెర్రి పీనుగులు ఈ హిందువులు.
అందుకే హిందువులు అంటే కోర్టులకు చులకనే.
అవతల వర్గం ఇలా మత భావాలు ఎవరైనా నొప్పిస్తే చట్టమా ? చట్టు బండలా ?
యూపీలో కమలేష్ తివారీని పిస్తాల్ తోకాల్చి చంపారు, గుజరాత్ లో కిషన్ ని నరికి చంపారు.
బెంగుళూర్ లో పోలీసులను తన్ని పోలీసు స్టేషన్ కి నిప్పు పెట్టారు.
అందుకే భజరంగ్ దళ్ పటిష్ట పరచవలసిన అవసరం రోజు రోజుఎక్కువ అవుతోంది.
అందరికి హింస అంటేనే భయం. శాంతిగా వుండేవారు అంటే పిల్లి కూడా ముడ్డి చూపిస్తుంది.
….చాడా శాస్త్రి….