ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జార్ఖండ్ కాంగ్రెస్ నాయకుడు బంధు టిర్కీకి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, 3 లక్షల జరిమానా విధిస్తూ రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. బంధు 2005-2009లో మంత్రిగా ఉన్నప్పుడు రూ.6,28,698 అక్రమంగా పోగు చేశారు.
కోర్టు ఆదేశం గురించి మీడియా అడిగినప్పుడు, “నేను కోర్టును విశ్వసిస్తున్నాను, ఏ తీర్పు ఇవ్వాలో అది కోర్టు ఇచ్చేసింది. నేను నా లాయర్ తో మాత్రమే మాట్లాడుతాను” అని బదులిచ్చారు.
https://twitter.com/ANI/status/1508380019315609609?s=20&t=Bhfx69mlAskwNyqk9JxAJQ
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)