బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి రాష్ట్రపతి ద్రౌపదిముర్ము తో భేటీఅయ్యారు ప్రధాని మోదీ. రాష్ట్రపతి భవన్లో వీరి భేటి జరిగింది. 15 నిమిషాల పాటు జరిగిన భేటీలో పలు అంశాలపై ఇద్దరూ మాట్లాడుకున్నారు.
All rights reserved @MyindMedia