బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొనసాగుతోంది. ఇవాల్టియాత్రలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు,గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పాల్గొన్నారు. గంభీరరావుపేటలో జనాన్ని ఉద్దేశించి మాట్లాడారు.
All rights reserved @MyindMedia