మధురలోని షాహీ ఈద్గాను కృష్ణజన్మభూమిగా గుర్తించాలంటూ దాఖలైన పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు స్వీకరించింది. ఈ ఆలయాన్ని మహమూద్ గజనీ ధ్వంసం చేసి, తర్వాత ఔరంగజేబు మసీదును నిర్మించాడన్నది చరిత్ర. జూలై 25 నుంచి విచారణ ప్రారంభంకానుంది..
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)