జైలు నుంచి విడుదలైన రాజీవ్ గాంధీ హంతకుడు పెరరివాళన్ తమిళనాడు సీఎం స్టాలిన్ ను కలిశారు.
రాజీవ్ గాంధీ హత్య కేసులో పెరరివాళన్ ఏడో నిందితుడు. 31ఏళ్లపాటు జైలుశిక్ష అనుభవించాడు పెరరివాళన్. విడుదలైన రోజునే స్టాలిన్ను కలుసుకున్నాడు. పెరరివాళన్ కు శాలువా కప్పారు సీఎం స్టాలిన్.