జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో పర్యటిస్తున్నారు…రూరల్ నియోజకవర్గంలోని కడియం ఆవలో అకాల వర్షాలతో దెబ్బ తిన్న పంటలను పరిశీలించారు.. రైతులను పరామర్శించారు.మొలకలు వచ్చిన ధాన్యాన్ని పరిశీలించారు.
కొత్తపేటకూవెళ్లి అక్కడిబాధిత రైతులను పరామర్శించారు.
https://twitter.com/JanaSenaParty/status/1656227226466287617?s=20