శ్రీ సరస్వతీ విద్యా పీఠం ప్రచార విభాగం తరపున విభాగ్, పాఠశాల స్థాయి ప్రచార ప్రముఖ్ ల శిక్షణ కార్యక్రమం జరిగింది. క్షేత్ర సంఘటనా మంత్రి లింగం సుధాకర్ రెడ్డి గారు మార్గదర్శనం చేశారు.సీనియర్ పాత్రికేయులు,
వల్లీశ్వర్, ప్రాంత ఉపాధ్యక్షులు పసర్తి మల్లయ్య , సంఘటన మంత్రి పతకమూరి శ్రీనివాస్ .. సీనియర్ పాత్రికేయులు నరసింహ రావు సమక్షంలో ప్రశిక్షణ , వివిధ అంశాలపై ప్రాక్టికల్ ఓరియంటేషన్ తో కాలాంశాల నిర్వహణ జరిగింది.