గోరక్షక్ కార్యకర్తలపై ముస్లిం మూక దాడిని నిరసిస్తూ బజరంగదళ్ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. సదన్ చౌరస్తాలో జరిగిన రాస్తారోకోలో సుభాష్ చందర్, విశ్వహిందూ పరిషత్ ధర్మ ప్రసార్ ప్రాంత్ సహ సమయోజక్, ప్రసాద్ శ్రీనివాస్ రాజా , బజరంగదళ్, Bjym కార్యకర్తలు హాజరయ్యారు..
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)