ఉత్తరప్రదేశ్ లో హిందువుల ఆలయాలు, విగ్రహాల విధ్వంసం కొనసాగుతోంది. కాన్పూర్లోని బిల్హౌర్లో ఓ ఆలయాన్ని దుండగులు ధ్వంసం చేశారు. భక్తుల ఫిర్యాదులో పోలీసులు కేసు నమోదు చేసి నిందితులకోసం వెదుకుతున్నారు.
కొత్త విగ్రహాలను తీసుకొచ్చామని, అన్ని మతపరమైన ఆచార వ్యవహారాలతో విగ్రహాల ప్రతిష్ఠాపన జరుగుతుందని స్థానిక అధికారులు చెప్పారు.