2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీహార్ సీఎం నితీష్ కుమార్ మరోసారి ప్రతిపక్షాల ఐక్యత కోసం గొంతెత్తారు. ప్రధానమంత్రి పదవిపై నాకు ఆశ లేదు, కానీ చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయని నితీష్ కుమార్ అన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి రేసుపై తాను దృష్టి పెట్టవచ్చనే పుకార్లను కూడా ఆయన పక్కన పెట్టారు. నేను నమస్కరించి చెబుతున్నా.. నాకు అలాంటి ఆలోచనలు లేవు…అందరి కోసం పనిచేయడమే నా పని. ప్రతిపక్షాలన్నీ కలిసి పనిచేసేలా కృషి చేస్తా.. ఒకవేళ వాళ్ళు చేస్తే బాగుంటుందని అన్నారు.
https://twitter.com/ANI/status/1557981750244298753?s=20&t=8-Oayyo12r4_9qT_kfKT1w