ఆదాయపు పన్ను పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కొత్త పన్ను విధానం ఇకపై డిఫాల్ట్ పన్ను విధానంగా ఉంటుందని ఆమె తెలిపారు. కొత్త పన్ను విధానంలో పన్ను స్లాబ్ల సంఖ్యను కూడా సీతారామన్ తగ్గించారు.
రూ.3 లక్షల ఆదాయానికి పన్ను లేదు…
రూ. 3 లక్షలు- రూ. 5 లక్షల వరకు 5% పన్ను…
రూ. 6 లక్షలకు పైబడిన ఆదాయం, రూ. 9 లక్షల వరకు 10% పన్ను
రూ. 12 లక్షల కంటే ఎక్కువ ఆదాయం, రూ. 15 లక్షల వరకు 20% పన్ను…
రూ. 15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారికి రూ. 30% పన్ను…
2014 నుండి ఆదాయపు పన్నుస్లాబ్లు మారలేదు.